Author: Prashanth Pagilla

నిరుద్యోగ యువతకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. హైకోర్టులో ఖాళీగా ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్/అటెండర్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కామారెడ్డి, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల,జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆడ, మగ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మగవారితో పాటు ఆడవారికి కూడా దాదాపు చాలా ఖాళీలు ఉన్నాయి. ఏపీకి చెందిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ వివరాల కోసం పూర్తి సమాచారం తెలుసుకోండి.. మొత్తం ఖాళీలు:…

Read More

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పెద్ద పండగ. సంక్రాంతి ఆంధ్రాకు మాత్రమే పెద్ద పండగ…తెలంగాణకు కాదని పండగను కూడా విభజన రాజకీయాలను వాడుకున్నారు. పండగ అంటే చిన్నదా..? పెద్దదా అనేది కాదు. పండగ అంటే వేడుక. కుల, మతాలను మరిచి దుఖాలను మరిచిపోయి హాయిగా గడిపే రోజు. సంవత్సరంలో ఓ రోజు ప్రత్యేకంగా జరుపుకునే వేడుకకు చిన్నది..పెద్దది అని పేర్లు పెట్టడం భావదారిద్ర్యమే. సంక్రాంతి పండగ ఎందుకు ఎప్పుడు చేసుకుంటారు..? పంటలు చేతికి వస్తోన్న సమయంలో రైతులు ఆనందంగా జరుపుకునే పండగ ఇది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబానికి భూమితో అనుబంధం ఉంటుంది. అందుకే ఇది కులానికో, మతానికో పరిమితమైన పండగ కానే కాదు. అందరి పండగ. ఇకపోతే ఈ సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో జూదమే ఎక్కువ కనిపిస్తోంది. సంక్రాంతి అంటే జూదమే అన్నట్లు మార్చేస్తున్నారు కొందరు. సంక్రాంతి అంటే పండగ వాతావరణం రానురాను కనిపించడం లేదు. ఈ పండగ అంటే…

Read More

కోర్టు తీర్పుతో సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్ళిపోవడంతో కొత్త సీఎస్ గా శాంతి కుమారిని నియమించారు కేసీఆర్. విధేయుడిగానున్న డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్ అయ్యారు. దాంతో ఇంచార్జ్ డీజీపీగా ఏపీ కేడర్ కు చెందిన అంజనీ కుమార్ ను తాత్కాలికంగా నియమించారు. ఆయన నియామకంపై కూడా వివాదం కొనసాగుతోంది. దీంతో మొత్తం అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. వచ్చే ఆరు నెలల తరువాత ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. ఎన్నికల నిర్వహణలో కలెక్టర్లు. ఎస్పీలే కీలకం. కాబట్టి సివిల్ సర్వీసెస్ అధికారుల బదిలీ చేపట్టాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. మెజార్టీ జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లలను మార్చాలని కేసీఆర్ గతంలోనే నిర్ణయించారు. డీజీపీ మహేందర్ రెడ్డి పదవి విరమణ పొందక ముందే దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేశారు. తాత్కాలిక డీజీపీ మార్పులు చేర్పులు చేస్తున్నారు. విధేయులకే కీలక పోస్టులు కట్టబెట్టనున్నారు. ఇక..కలెక్టర్లను ఎవర్ని అపాయింట్ చేయాలనేది సోమేశ్ కుమార్ ఉన్నప్పుడే…

Read More

రణస్థలంలో జరిగిన బహిరంగ సభలో హైపర్ అది స్పీచ్ చూశాక ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. మొదటి నుంచి జనసేన సానుభూతి పరుడిగా ఉన్న హైపర్ ఆది.. పవన్ కళ్యాణ్ పై విమర్శలు వస్తే ఏనాడూ సహించలేదు. వెంటనే జబర్దస్త్ ద్వారానో, సోషల్ మీడియాలోనే పవన్ ప్రత్యర్ధులపై చెలరేగిపోతుండటం చూస్తూనే ఉన్నాం. అలాగే అప్పుడప్పుడు జనసేన కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంటారు. ఇటీవల రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి సభలో హైపర్ ఆది మాట్లాడారు. ఆయన ప్రసంగం జనసేన కార్యకర్తల్లో ఉత్తేజం నింపింది. ఆయన ఉపన్యాసం చూసిన వారంతా హైపర్ ఆదికి పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరగుతోంది. 2024 ఎన్నికల్లో హైపర్ ఆదికి టికెట్ పై పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆది ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది కూడా పవన్ ఫిక్స్ చేశారని జనసేన వర్గాల్లో…

Read More

పవన్ కళ్యాణ్. ఈయన్ను చూస్తేనే పూనకంతో ఊగిపోయే అభిమానులు పవర్ స్టార్ సొంతం. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే ఆయన అభిమానులకు పండగే. థియేటర్ల వద్ద హడావిడి చెప్పాల్సిన పనిలేదు. డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. కాగా.. తాజాగా పవన్ కు సంబంధించి ఓ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చి..హీరోయిన్ రేణు దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం కలిగాక విబేధాలు రావడంతో విడిపోయారు. కొన్ని రోజులు ఒంటరిగా ఉన్న పవన్ రష్యాకు చెందిన అన్నా లెజ్నావాను మూడో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. వీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుండగా పవన్ కళ్యాణ్ – అన్నా లెజ్నావాలు విడిపోనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు…

Read More

తమిళ యువ హీరో విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. కోలీవుడ్, టాలీవుడ్ లో తన వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. తమిళ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా విజయ్ పేరు తెచ్చుకున్నాడు. అలాంటి స్టార్ డం సంపాదించుకున్న హీరోతో ఒక్కసారి కలిసి నాటించాలని చాలామంది హీరోయిన్స్ తోపాటు నటీమణులకు ఉంటుంది. కాని ఓ నటి మాత్రం ఏకంగా విజయ్ తో సె* లో పాల్గొనాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. విజయ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ వారీసు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసి వారసుడు పేరుతో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి తెలుగు స్టార్ హీరోల సినిమాలకు గట్టి పోటీనిస్తోంది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ సినిమా విషయంలో పలు వివాదాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక…

Read More

ఏపీలో అప్పుడే జనసేన ఎన్నికలకు రెడీ అవుతోంది. వైసీపీని గద్దె దించేందుకు పొత్తు తప్పనిసరి అనుకుంటే టీడీపీతో కలిసి వెళ్తామని జనసేనాని సంకేతాలు పంపుతున్నారు. దీంతో పవన్ పోటీపై అప్పుడే చర్చ మొదలైంది. గతంలో పోటీ చేసిన గాజువాక, భీమవరం నుంచే జనసేన అధినేత మరోసారి పోటీ చేస్తారా..? లేక ఇతర నియోజకవర్గాలు ఏమైనా పరిశీలనలో ఉన్నాయా..? అని రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి. 2019లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేశారు. భీమవరం, గాజువాక నుంచి బరిలో నిలవగా ఆ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. అయితే..వచ్చే ఎన్నికల్లో మాత్రం గతంలో పోటీ చేసిన ఈ రెండు నియోజకవర్గాలతోపాటు మరో మూడు నియోజకవర్గాలు జనసేన పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయం వరకు పవన్ పోటీ చేసే నియోజకవర్గాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం లేదు. ఎందుకంటే జనసేన పరిశీలనలో ఉన్న మరో మూడు నియోజకవర్గాల వెనక అ…

Read More

బుల్లితెర ప్రారంభ రోజుల్లో బుల్లితెర మహారాణిగా ఓ వెలుగు వెలిగింది యాంకర్ ఉదయభాను. ప్రస్తుతం సుమ ఎంత బిజీగా ఉంటుందో అప్పట్లో ఉదయభాను అంతే బిజీగా ఉండేది. ఆమె అంగీకరించిన ఈవెంట్స్ కు భారీ మొత్తంలో పారితోషకం చెల్లించేవారు. అప్పట్లో ఆమె హవా అలా ఉండేది మరి. అప్పట్లో ఉదయభాను కెరీర్ సక్సెస్ కు కేరాఫ్ గా సాగుతుండగా ఆమె జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమె పెళ్ళే ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. జనాల్లో ఉన్న ప్రచారం బట్టి.. ఆమె బుల్లితెరకు ఎంట్రీ ఇవ్వకముందే 15ఏళ్ల వయస్సులోనే ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుందని అంటుంటారు. తరువాత కొన్ని కారణాల వలన అతనితో విడిపోయింది. ఆ తరువాత ఒంటరిగా జీవితం సాగిస్తోన్న ఉదయభాను కెరీర్ పై ఫోకస్ చేసింది. స్పెషల్ ఈవెంట్స్ కోసం… ఆమె యాంకర్ గా చేయాలంటే రోజులు తరబడి వెయిట్ చేయాల్సి ఉండేది. కొన్నిసార్లు…

Read More

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్  సింగ్ చౌదరి గుండెపోటుతో కన్నుమూశారు. పంజాబ్ లోని ఫైల్లౌర్ ప్రాంతలో శనివారం ఉదయం భారత్ యత్రలో సంతోఖ్ సింగ్ పాల్గొన్నారు. ఈ యాత్ర కొనసాగుతుండగా సంతోఖ్  సింగ్ కు హార్ట్ ఎటాక్ వచ్చి కుప్పకూలిపోయారు. దాంతో వెంటనే ఆయన్ను పగ్వారాలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. పగ్వారాలోని ఆసుపత్రికి రాహుల్ గాంధీ కూడా వెళ్ళారు. ఆయన మరణించారని తెలుసుకొని భారత్ జోడో యాత్రను నిలిపివేశారు. సంతోఖ్ సింగ్ మరణం పార్టీకి తీరని లోటని.. ఓ గొప్ప నేతను దేశం కోల్పోయిందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. https://twitter.com/RahulGandhi/status/1614143123155980289 ఇకపోతే సంతోఖ్  సింగ్ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జలంధర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. సంతోఖ్  సింగ్ మరణంపై కాంగ్రెస్ పార్టీ…

Read More

సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత తమిళ చిత్ర పరిశ్రమలో అంతటి క్రేజ్ దక్కించుకున్న హీరో విజయ్. వరుసగా సక్సెస్ లు ఆయన ఖాతాలో పడటంతో స్టార్ డం సంపాదించుకున్నారు. ప్లాప్ టాక్ లు వచ్చిన తనకున్న స్టార్ డంతో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ తో ఆయన సినిమాలు దుమ్మురేపుతున్నాయి. హీరో విజయ్ , హీరోయిన్ రష్మిక మందన కాంబోలో తెరకెక్కిన ‘వారసుడు’ సంక్రాంతి కానుకగా శనివారం రిలీజ్ అయింది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత కాగా..వంశీ పైడిపల్లి డైరెక్టర్ కావడం విశేషం. పాటలు మరియు ట్రైలర్ తో విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూలో చూసేద్దాం. కథ : రాజేంద్రన్ (శరత్ కుమార్) అనే బిజినెస్ మెన్. తాను చేసే వ్యాపార రంగంలో విజయాలను మాత్రమే ఇష్టపడే వ్యక్తి. అపజయాలను అస్సలు సహించరు. ఆయన చేసే బిజినెస్ లో ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు…

Read More