Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    నాడు క్విడ్‌ ప్రో కో రేసులు…నేడు ఖండాంతరాలు దాటుతున్న ఖ్యాతి, రెండేళ్లలోనే ఎంత తేడా

    December 1, 2025

    గ్రామాల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా గులాబీ సపోర్ట్‌ అంటేనే పారిపోతున్న అభ్యర్ధులు

    November 29, 2025

    కో..అంటే కోకాపేట..తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ జోష్‌ ఎకరం రూ. 150 కోట్లు పలికిన భూమి

    November 29, 2025
    Facebook Twitter Instagram
    Polytricks.in
    • Polytricks
    • AndhraPradesh
    • Telangana
    • Contact
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      బొత్స స‌త్య‌న్నారాయ‌ణ త‌న స‌తీమ‌ణి సీటు మీద సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారా?

      April 2, 2024
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      నాడు క్విడ్‌ ప్రో కో రేసులు…నేడు ఖండాంతరాలు దాటుతున్న ఖ్యాతి, రెండేళ్లలోనే ఎంత తేడా

      December 1, 2025

      గ్రామాల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా గులాబీ సపోర్ట్‌ అంటేనే పారిపోతున్న అభ్యర్ధులు

      November 29, 2025

      కో..అంటే కోకాపేట..తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ జోష్‌ ఎకరం రూ. 150 కోట్లు పలికిన భూమి

      November 29, 2025

      హైదరాబాద్ నుదిటిన సరికొత్త చరిత్ర లిఖిస్తున్న రేవంత్ రెడ్డి

      November 26, 2025

      రాజ‌మౌళి స‌క్సెస్ ఫైల్ డైర‌క్ట‌ర్ గా ఎలా మారారు.?

      April 3, 2024

      అల్లు అర్జున్ అట్లీ డైర‌క్ష‌న్ లో మూవీ చేయ‌బోతున్నాడా?

      April 2, 2024

      ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

      September 26, 2023

      సిల్క్ స్మిత ప్రైవేట్ పార్ట్ పై కాల్చిన స్టార్ హీరో..!?

      September 25, 2023

      నాడు క్విడ్‌ ప్రో కో రేసులు…నేడు ఖండాంతరాలు దాటుతున్న ఖ్యాతి, రెండేళ్లలోనే ఎంత తేడా

      December 1, 2025

      గ్రామాల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా గులాబీ సపోర్ట్‌ అంటేనే పారిపోతున్న అభ్యర్ధులు

      November 29, 2025

      కో..అంటే కోకాపేట..తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ జోష్‌ ఎకరం రూ. 150 కోట్లు పలికిన భూమి

      November 29, 2025

      హైదరాబాద్ నుదిటిన సరికొత్త చరిత్ర లిఖిస్తున్న రేవంత్ రెడ్డి

      November 26, 2025
    • Contact
    Polytricks.in
    Home » ధాన్యం కొనుగోళ్ళ అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలి ..
    CinemaPolytricks

    ధాన్యం కొనుగోళ్ళ అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలి ..

    ADMINBy ADMINOctober 9, 2021Updated:April 14, 2022No Comments3 Mins Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    రాష్ట్రంలో సీఎంఆర్ ధాన్యం కుంభకోణం… టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యుల పాత్ర… సీబీఐ విచారణకు డిమాండ్.

    తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, ధాన్యాన్ని ఎఫ్ సీఐకి సరఫరా చేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున అవక తవకలు జరుగుతున్నాయి.

    టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల మేర ధాన్యం కుంభకోణానికి పాల్పడుతున్నారు.

    ఈ ఏడాది మార్చి 22 – 24 తేదీల మధ్య ఎఫ్ సీఐ అధికారులు క్షేత్ర స్థాయిలో భౌతిక తనిఖీలు చేపట్టి గుట్టురట్టు చేసిన విషయం మీకు కూడా తెలుసు.

    2020 – 21 యాసంగి, 2021 – 22 వానాకాలం పంటకు సంబంధించిన ధాన్యం నిల్వల విషయంలో ఈ తనిఖీలు జరిపారు.

    ఈ సందర్భంగా…కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద ప్రభుత్వం రైస్ మిల్లులకు కేటాయించిన నిల్వల్లో ఏకంగా 4,53,896 బస్తాల ధాన్యం భౌతికంగా లేకపోవడాన్ని ఎఫ్ సీఐ అధికారులు గుర్తించారు.

    50 కేజీల బస్తా చొప్పున ఇది 2,26,948 క్వింటాళ్ల కింద లెక్క. దీని విలువ సుమారు రూ.45 కోట్ల మేరకు ఉంటుందని అధికారులు లెక్క తేల్చారు.

    దీనిని బట్టి ప్రభుత్వం సీఎంఆర్ కింద రైస్ మిల్లులకు కేటాయిస్తున్న ధాన్యాన్ని వారు మిల్లు బట్టి బియ్యాన్ని ఎఫ్ సీఐకి సరఫరా చేయకుండా బహిరంగ మార్కెట్ లో అధిక ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

    ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో 30 శాతం మేర అవకతవకలు జరుగుతున్నట్టు ఎఫ్ సీఐ అధికారులు గుర్తించారు.

    అదే సమయంలో రేషన్ బియ్యాన్ని రూ.8 -10 చొప్పున కొనుగోలు చేసి, పాలిషింగ్ చేసి అదే బియ్యాన్ని సీఎంఆర్ కింద చూపి ఎఫ్ సీఐకి సరఫరా చేస్తున్నట్టు అధికారుల తనిఖీలలో తేలింది.

    ఒప్పందం ప్రకారం 8.34 లక్షల మెట్రిక్ టన్నుల రబీ బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంత వరకు ఇవ్వలేదని మీరు కూడా రెండు రోజుల క్రితం ఒక పత్రికా సమావేశంలో చెప్పారు.

    పంట పండలేదా… లేక పండిన పంటను బ్లాక్ లో అమ్ముకుంటున్నారా… లేదా రైస్ మిల్లర్లు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారా? అని మీరే సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నలు సంధించారు.
    ఎఫ్ సీఐ అధికారుల తనిఖీలలో కుంభకోణం బట్టబయలైంది.

    మీరు కూడా బియ్యం గాయబ్ అయ్యాయని చెబుతున్నారు. అంటే… రాష్ట్రంలో బియ్యం కుంభకోణం జరుగుతోందని మీకు తెలుసు.

    ఎఫ్ సీఐ కి చేరాల్సిన బియ్యం బహిరంగ మార్కెట్ లో అమ్ముకుంటూ… రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి ఎఫ్ సీఐ కి సరఫరా చేస్తున్నట్టు నిర్ధారణ అయింది.

    రాష్ట్ర వ్యాప్తంగా 3,200 కు పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. ఇందులో 900 మిల్లుల్లో తనిఖీ చేస్తేనే రూ.400 కోట్ల కుంభకోణం బట్టబయలైంది.

    ఇలా గడచిన ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ నేతల అండదండలతో రైస్ మిల్లుల్లో రీ సైక్లింగ్ కుంభకోణం ఏ స్థాయిలో జరిగి ఉంటుందో… ఎన్ని వేల కోట్ల ప్రజాధనం లూటీ జరిగి ఉంటుందో అంచనా వేసుకోవచ్చు.

    ఇంత స్పష్టంగా కుంభకోణం జరుగుతున్నట్టు ఆధారాలు కనిపిస్తుంటే కేంద్ర ప్రభుత్వంగా చర్యలు తీసుకునే అధికారం ఉండీ ఎందుకు మిన్నకుంటున్నారు!?

    కేసీఆర్ తో రోజూ లడాయి పెట్టుకున్నట్టు ఫోజులు కొడుతున్న మీరు… టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ముఖ్యుల ప్రమేయంతో జరుగుతోన్న ఈ కుంభకోణంపై ఎందుకు విచారణకు ఆదేశించ లేకపోతున్నారు?

    ఎఫ్ సీఐ ని మోసం చేస్తూ… ప్రజాధనాన్ని లూటీ చేస్తోన్న మిల్లర్లపై చర్యలు తీసుకోకుండా మిమ్మల్ని అడ్డుకుంటోన్న ఆ ఆదృశ్య శక్తులు ఎవరు?

    టీఆర్ఎస్ నేతల అండదండలతో దందా చేస్తోన్న మిల్లర్లపై మీరెందుకు సౌమ్యంగా ఉంటున్నారు?

    డిమాండ్లు :

    ⦁ రాష్ట్రంలో సీఎంఆర్ పేరుతో రైస్ మిల్లుల్లో జరుగుతోన్న అవక తవకలు, బియ్యం రీ సైక్లింగ్ పై తక్షణం సీబీఐ విచారణ జరిపించాలి.

    ⦁ 2014 నుండి ఇప్పటి వరకు సీఎంఆర్ కేటాయింపులు, ఎఫ్ సీఐకి చేసిన సప్లై, గాయబ్ అయిన బియ్యం నిల్వలు… అన్నింటిపైనా విచారణ సమగ్రంగా జరగాలి.
    ⦁ బాధ్యులైన మిల్లులను సీజ్ చేసి… రెవెన్యూ రికవరీ యాక్టు కింద జరిగిన దోపిడీ సొమ్ము మొత్తాన్ని వసూలు చేయాలి.

    ⦁ రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి సూత్రధారులుగా ఉన్న టీఆర్ఎస్ ముఖ్యుల పై కూడా క్రిమినల్ చర్యులు తీసుకోవాలి.

    ⦁ టీఆర్ఎస్ పై ఉత్తుత్తి పోరాటాలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టడం కాదు. తక్షణం బియ్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి.

    కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ…

    BJP CONGRESS kcr kishan reddy RevanthReddy
    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    ADMIN
    • Website

    Related Posts

    గ్రామాల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా గులాబీ సపోర్ట్‌ అంటేనే పారిపోతున్న అభ్యర్ధులు

    November 29, 2025

    కేటీఆర్‌ ఫెయిల్యూర్ పొలిటీషియన్‌ చేతికొచ్చిన ఐదేళ్లకే నామరూపాల్లేకుండా చేసిన ఘనుడు

    November 21, 2025

    తండ్రి ఫామ్‌హౌజ్‌లో…కొడుకు జైలుకు.. ఇక బీఆర్ఎస్ కథ కంచికేనా..?

    November 20, 2025

    Leave A Reply Cancel Reply

    Don't Miss
    News

    నాడు క్విడ్‌ ప్రో కో రేసులు…నేడు ఖండాంతరాలు దాటుతున్న ఖ్యాతి, రెండేళ్లలోనే ఎంత తేడా

    December 1, 20250

    రెండేళ్లలోనే ఎంత మార్పు… పదేళ్ల పాటూ దోచుకోవడం, దాచుకోవడంపై మాత్రమే దృష్టి పెట్టిన బీఆర్ఎస్ నాయకులు…తెలంగాణ ఖ్యాతిపై దృష్టి పెట్టిన…

    గ్రామాల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా గులాబీ సపోర్ట్‌ అంటేనే పారిపోతున్న అభ్యర్ధులు

    November 29, 2025

    కో..అంటే కోకాపేట..తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ జోష్‌ ఎకరం రూ. 150 కోట్లు పలికిన భూమి

    November 29, 2025

    హైదరాబాద్ నుదిటిన సరికొత్త చరిత్ర లిఖిస్తున్న రేవంత్ రెడ్డి

    November 26, 2025
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    నాడు క్విడ్‌ ప్రో కో రేసులు…నేడు ఖండాంతరాలు దాటుతున్న ఖ్యాతి, రెండేళ్లలోనే ఎంత తేడా

    December 1, 2025

    గ్రామాల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా గులాబీ సపోర్ట్‌ అంటేనే పారిపోతున్న అభ్యర్ధులు

    November 29, 2025

    కో..అంటే కోకాపేట..తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ జోష్‌ ఎకరం రూ. 150 కోట్లు పలికిన భూమి

    November 29, 2025

    హైదరాబాద్ నుదిటిన సరికొత్త చరిత్ర లిఖిస్తున్న రేవంత్ రెడ్డి

    November 26, 2025

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2025 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version