Author: ADMIN

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ కుల, మత వర్గాలకు అతీతంగా సమాన హక్కులుంటాయి. రాజ్యాంగం కూడా ప్రజలకు పెద్దపీట వేసి సార్వభౌమాధికారాన్ని కట్టబెట్టింది. దేశాన్ని లౌకిక, సామాజిక, గణతంత్ర, ప్రజాస్వామ్యంగా ప్రకటించింది. అటువంటి రాజ్యాంగ స్ఫూర్తి నిలవాలని, ప్రజలందరూ రాజ్యాంగబద్ధులై తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించాలని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆకాంక్షిస్తుంది. కేవలం ఆకాంక్షలకే పరిమితం అవ్వకుండా వాటిని ఆచరణలో పెట్టేందుకు ముందడుగు వేసింది. ముఖ్యంగా యువతే దేశ భవిత కాబట్టి వారిలో రాజ్యాంగ చైతన్యం ఎంతో అవసరమని గుర్తించింది. అందుకు అనుగుణంగా సానా సతీష్ బాబు విద్యాభ్యాసం చేసిన పీఆర్ ప్రభుత్వ కళాశాలలో భారతరత్న డాక్టర్ బాబా సాహెచ్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు తోడ్పాటునిచ్చింది. సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో అందుకు కావాల్సిన విరాళాన్ని సమకూర్చింది. అంతేకాకుండా ప్రముఖుల ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ చేయించింది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ రూపకర్త. నిమ్న వర్గానికి…

Read More

సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎన్నడైనా కూడా నిర్మాణాత్మక ధోరణినే నమ్ముకుంది. ఎందుకంటే ఏదైనా నాశనం చేయడానికి తక్కువ సమయం పడుతుంది. కానీ దేనినైనా నిర్మించాలంటే చాలా సమయం తీసుకుంటుంది. అందుకోసం ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. లక్ష్యం పట్ల అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓ విత్తనం భూమిలో పెట్టినంతలో చెట్టుగా మారదు. దానికి తగినన్ని నీళ్లు పోస్తే మొలక వస్తుంది. మొలకకు తగిన సూర్యరశ్మి తగలాలి. తగినంత నీరు ఉండాలి. ఆ మొక్క స్వశక్తితో ఎదిగే వాతావరణం కల్పించాలి. అప్పుడు అదొక పెద్ద చెట్టుగా మారుతుంది. అడవిలో చెట్లు పెరిగే వాతావరణం సహజంగానే ఉంటుంది. కానీ తోటల్లో, పంట పొలాల్లో అవే చెట్లు పెంచాలంటే శ్రద్ధ అవసరం అవుతుంది. అప్పుడే పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తాయి, పంటలు పండుతాయి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అదే ఓ ప్రాంతం, ఓ వ్యక్తి ప్రగతి సాధించాలంటే…

Read More

ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు కోసం తపిస్తుంటారు. కానీ కొందరు మాత్రమే తమ భవిష్యత్తును నిర్మించుకుంటారు. కానీ ఇంకొందరు మాత్రం సమాజ భవిష్యత్తును నిర్మిస్తారు. సంఘ నిర్మాతలుగా మారి ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తారు. అలాంటి సామాజికవేత్త, సంఘ సంస్కర్తనే సానా సతీష్ బాబు. ఆయన జీవితంలో నేర్చుకున్న అనుభవ పాఠాలు సానా సతీష్ బాబును శక్తివంతంగా తీర్చిదిద్దాయి. ముందు చూపును మరింత స్పష్టపరచాయి. ఉద్యోగ విరమణ అనంతరం వ్యాపార రంగంలోకి అడుపెట్టిన సానా సతీష్ బాబుకు అడుగడుగునా ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఎదురుదెబ్బలు తగిలాయి. కష్ట నష్టాలు వచ్చాయి. కానీ అవేవి కూడా సానా సతీష్ బాబు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదు. అంతకు మించి భవిష్యత్తు నిర్మాణం పట్ల మరింత స్పష్టతను ఇచ్చాయి. అనుభవ పాఠాలే సానా సతీష్ బాబు వ్యాపార సామ్రాజ్య నిర్మాణానికి బలమైన పునాదులయ్యాయి. సానా సతీష్ బాబు దార్శనికతను పారదర్శకం చేశాయి. అందుకే సానా సతీష్ బాబు…

Read More

సానా సతీష్ బాబు ఫౌండేషన్ యువత జీవితాల్లో సకారాత్మక మార్పును తెచ్చేందుకు కట్టుబడి ఉంది. వారి జీవితాలను ఉజ్వలంగా మార్చేందుకు పాటుపడుతోంది. అందుకోసం యువతకు అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తూ వారికి అండగా నిలుస్తోంది. సొంత కాళ్లపై నిలబడటమే కాదు ఇతరులకు బాసటగా నిలిచేలా వారిని స్వశక్తులను చేస్తోంది. ఎందుకంటే సానా సతీష్ బాబు ఫౌండేషన్ వ్యవస్థాపకులు సానా సతీష్ బాబుకు యువత శక్తి  సామర్థ్యాలు తెలుసు. ఆ శక్తికి సరైన దిశా నిర్దేశం జరిగితే సాధించగలిగే విజయాలను దర్శించగల దార్శనికులు సానా సతీష్ బాబు. అందుకే సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రాధాన్యాలలో యువతకు సింహభాగం లభిస్తోంది. వారి భవితకు సోపానాలను వేసేందుకు కార్యాచరణ నిరాటంకంగా సాగుతోంది. యువత భవిష్యత్తు తీర్చిదిద్దడం ద్వారా కాకినాడ భవిష్యత్తు నిర్మాణం మరింత వడివడిగా సాగుతోంది. ఎందుకంటే నేటి శ్రమ పరిశ్రమల రేపటిని నిర్ణయిస్తుంది. కష్టే ఫలి అనే పెద్దల మాటను నిజం…

Read More

భారత రాజ్యాంగ మూల సూత్రమైన ప్రజాస్వామ్యాన్ని మనసా వాచా కర్మనా విశ్వసిస్తారు సానా  సతీష్ బాబు. దేశానికి ప్రజలే సార్వభౌమాధికారులనే రాజ్యాంగ స్ఫూర్తిని సానా సతీష్ బాబు ఆచరిస్తారు. ఎందుకంటే దేశానికి అత్యున్నతమైనది భారత రాజ్యాంగమే కాబట్టి. ఆ రాజ్యాంగం ప్రజలే కేంద్రంగా అధికరణలను రూపొందించింది కాబట్టి. వాటిల్లో ప్రజలకు ఉత్తమ పాలనను అందించే విధానాలను పొందుపరిచారు కాబట్టి. ప్రజలకు మేలు చేయాలంటే అంతకంటే గొప్ప మార్గదర్శనం ఉండదని సానా సతీష్ బాబు భావిస్తారు. అందుకే రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని ఆకళింపు చేసుకున్నారు సానా సతీష్ బాబు. ఏ విధంగానైతే రాజ్యాంగం ప్రజలకు పెద్దపీట వేస్తుందో అదే విధంగా సానా సతీష్ బాబు ప్రజల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి పెద్దపీట వేస్తారు. అనుక్షణం ప్రజలకు ఉత్తమమైన సేవలను అందించాలని ఆకాంక్షిస్తూ తన జీవన ప్రయాణాన్ని సాగిస్తుంటారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ వారి జీవితాలకు మార్గదర్శిగా వెలుగొందుతున్నారు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని…

Read More

కాకినాడ జిల్లా వర్తమాన ధ్రువతార, వ్యాపార దిగ్గజం, మానవతావాది, సామాజికవేత్త అయిన సానా సతీష్ బాబుకు జన్మనిచ్చి నేల. విద్యా నిలయం, సరస్వతి పుత్రుల ధామం మన కాకినాడ. దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఆరో స్థానంలో ఉంది. అటు ఆర్థిక అభివృద్ధి, ఇటు సామాజిక ఉన్నతి సాధించే దిశగా ప్రయాణం సాగిస్తోంది. ఉజ్వలమైన భవిష్యత్తు వైపు వెయ్యి కళ్లతో చూస్తోంది. లక్ష్య సాధన వైపు బలాన్ని కూడ దీస్తోంది. అటువంటి తరుణంలో సానా సతీష్ బాబు కాకినాడ కోసం ఒక ఆశా కిరణంలా తిరిగి వచ్చారు. తనకు జన్మనిచ్చిన నేల రుణం తీర్చుకోవాలని సంకల్పించారు. అంతర్జాతీయ స్థాయిలో కాకినాడను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. అవన్నీ సాధించాలంటే ముందు ప్రజలు సశక్తులు కావాలి. వారి జీవన స్థితిగతులు మారాలి. ఆర్థికంగా, సామాజికంగా బలంగా నిలదొక్కుకోవాలి. వారి వ్యక్తిగత, సామాజిక సమస్యలకు పరిష్కారం లభించాలి. ఎందుకంటే ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులు బలోపేతం అయితే కాకినాడ…

Read More

సానా సతీష్ బాబు.. ఈ పేరు ఎంతో మందికి ఓ భరోసా. ఎంతో మంది జీవితాలకు ఓ నమ్మకం. అభాగ్యులకు ఓ ఆశాకిరణం. అణగారిన వర్గాల వారికి ఓ బలం. ఎందుకంటే వారందరి మేలు కోరి పనిచేస్తున్న మహర్షి సానా సతీష్ బాబు. ఆర్తులకు ఆపన్న హస్తం అందిస్తూ వారికి అండగా నిలుస్తున్న గొప్ప మనసున్న మారాజు సానా సతీష్ బాబు. అందుకే పిలిచిన వెంటనే పలికే దైవంలా కొలుస్తారు సతీష్ బాబు ద్వారా సహాయం పొందిన ప్రతిఒక్కరూ. అయితే అది తన గొప్పతనంగా ఏ మాత్రం భావించరు సానా సతీష్ బాబు. ఆర్తులకు సహాయం చేయడం తనకు భగవంతుడు ప్రసాదించిన వరంగా భావిస్తారు. వారికి చేస్తున్నది సేవ అని తలుస్తారు. మానవత్వమే అత్యున్నతమైనదని నిస్కల్మషంగా చెబుతారు. శక్తి సామర్థ్యాలు బాధ్యతలను పెంచుతాయని, వాటిని సమాజహితానికి, ప్రజలకు మంచి చేసేందుకే సద్వినియోగపరచాలని స్పష్టం చేస్తారు. చెప్పడమే కాదు చేతల్లో చూపించి నలుగురికి…

Read More

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు అని పెద్దల మాట. ఆ మాటలను నిజం చేసి నిరూపించిన మహోన్నత వ్యక్తే సానా సతీష్ బాబు. తన సయంకృషితో, తన స్వశక్తితో ఒక్కో మెట్టు ఎదుగుతూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఎంత ఎదిగినా పెద్దల పట్ల వినయ విధేతలను, పిన్నల పట్ల ప్రేమాభిమానాలను చూపడం మాత్రం మరువలేదు. మర్రి చెట్టు ఊడలు విస్తరించి పక్షులు, జంతువులకు నీడనిస్తుంది. అలానే సానా సతీష్ బాబు కూడా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ తనను ఆశ్రయించిన వారికి నీడనిస్తున్నారు. వారు ఎదగడానికి అన్ని విధాల అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే స్వశక్తితో ఎదిగిన వారికే కష్టం విలువ తెలుస్తుంది. దాని ఫలితం వలన కలిగే ఆనందం, ఇతరుల జీవితాలను ఆ ఫలితం ప్రబావితం చేసే తీరు అనుభవంలో ఉంటుంది. అందుకే ఔత్సాహిక క్రీడాకారులైనా, పారిశ్రామికవేత్తలైనా, వ్యాపారవేత్తలైనా వారు జీవితంలో నిలదొక్కుకోవడానికి సానా సతీష్…

Read More

ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం.. ఆపదలో ఉన్న వారికి చిన్న సాయం.. అవసరంలో ఉన్న వారికి నిలదొక్కుకునే బలం.. వారి జీవితాలను మార్చేస్తాయి. అవి ఎంతో పెద్దవి కాకపోయినా ఆ సమయంలో వారి ఊపిరి నిలవడానికి, వారు తిరిగి నిలబడడానికి ఊతాన్ని ఇస్తాయి. బలాన్ని పుంజుకునేందుకు తోడ్పడతాయి. వారిని మంచి వైపు నడిచేలా ప్రోత్సహిస్తాయి. అలాంటి అన్నార్తుల, దీనుల, ఆర్తులకు అండగా నిలవాలని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ను సానా సతీష్ బాబు స్థాపించారు. సమాజంలోని ఏ ఒక్క వ్యక్తి కూడా నిస్సహాయులుగా మిగిలిపోవద్దనే గొప్ప సంకల్పంతో ఆయన ఫౌండేషన్ ద్వారా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారు. కాకినాడ జిల్లాలో సహాయం అవసరం ఉన్న వారికి ఊరు, పేరు తెలిసినా వెంటనే స్పందిస్తూ వారి వద్దకు వెళ్లేలా ఫౌండేషన్ ప్రతినిధులను సన్నద్ధం చేశారు. అందుకే ఎందరో నిస్సహాయులు, నిర్భాగ్యులు ఫౌండేషన్ ద్వారా సహాయం పొందుతూ తమ జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్నారు. అడగనిదే…

Read More

ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత ఉంది. అది ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు. ఆ మాటలేమి ఊరికెనే అనట్లేదు, వారి స్వానుభవంతో చెబుతున్న మాటలు. అంటే ఎంతటి అక్రమాలను, అన్యాయాలను భరించి ఉంటే అంతటి మాట అంటారు. చంటిగాడు లోకలే కాదు చంటి గాడు దోపిడీదారుడని కూడా ఆరోపిస్తున్నారు. అంటే తండ్రిని మించిన తనయుడుగా ఎదిగిపోయాడు సీఎం జగ్గడి శిష్యుడైన జ్యోతుల చంటిబాబు. అంతేలే గతంలో చంటిబాబు తండ్రి సొసైటీ చైర్మనుగా పదవీ బాధ్యతలను వెలగబెట్టారు. అది కూడా మాములూగా కాదొండయ్. తన ఆస్తులను అమాంతంగా పెంచుకొని ప్రజాసేవని ప్రచారం చేసుకున్నారు. అదెలా అనుకుంటున్నారేమో! సొసైటీ చైర్మనుగా పనిచేసే రోజుల్లో చంటిబాబు కుటుంబానికి 18ఎకరాల భూమి ఉండేది. పదవీ కాలం పూర్తయ్యేలోపు ఆ భూమి ఏకంగా 54 ఎకరాలకు పెరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు తండ్రి ఎంతటి నీతిమంతులో…

Read More