నిన్న వికారాబాద్ లో పదో తరగతి పరీక్ష తెలుగు ప్రశ్నా పత్రం లీక్ అయ్యింది.
ప్రభుత్వం తగిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకన్నట్లు చెప్పింది. నలుగురు సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేసి 24 గంటలు గడవలేదు.
ఈ రోజు కూడా హిందీ పరీక్షా పత్రం లీక్ అయినట్లు తెలిసింది.
ఈ రోజు ఉదయం ఉదయం 9:౩౦ నిముషాలకు హిందీ ప్రశ్నా పత్రం వాట్స్ ఆప్ గ్రూప్ లల్లో దర్శనం ఇచ్చినట్లు తెలిసింది.
దీని మీద విద్య శాఖ అధికారులు ఇంకా స్పందించలేదు. అధికారులు ఎవరికి వారుగా తప్పించుకుని తిరుగుతున్నారు. కొందరు సెల్ ఫోన్ లు ఆఫ్ చేసుకుని కూర్చున్నారు.