Author: Prashanth Pagilla

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి. ఎన్నో వందలాది సినిమాలో నటించి గుర్తింపు పొందింది. ఎక్కువగా ఆమె కమెడియన్లకు భార్యగా నటించిన సంగతి తెలిసిందే. రానురాను కామెడికి పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అప్పుడప్పుడు వచ్చే అవకాశాలతోనే మెరుస్తోంది సురేఖ వాణి. ఎన్నో సినిమాలో నటించిన సురేఖ వాణి..ఎప్పటికీ గుర్తిండిపోయే పాత్రలను ఎన్నో చేసింది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సురేఖ వాణి తన అందాలను అప్పుడప్పుడు ఆరబోస్తుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యువత చూపును పక్కకు తిప్పుకోకుండా చేస్తుంటుంది. Also Read :  ఎద అందాలను ఆరబోసిన శ్రీముఖి..ఒంటరిగా చూస్తే తట్టుకోలేరు..! ఆమె ఆరబోస్తున్న అందాలకు చాలామంది ఫిదా అవుతున్నారు. భర్త చనిపోయిన నాటి నుంచి ఆమె కూతురితో కలిసి ఉంటుంది. రెండో పెళ్లి చేసుకోలేదు. కాని ఆమెకి రెండో పెళ్లి చేయాలని కూతురు సుప్రీత భావిస్తోంది.…

Read More

తెలంగాణలో 90స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ఆ మధ్య ప్రకటించేశారు. అసలు తొంభై నియోజకవర్గాల్లో 30స్థానాల్లో ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరని తేలిపోయింది. పార్టీ వ్యవహారాలను చూసే బీఎల్ సంతోష్ హైదరాబాద్ కు వచ్చి ఈ విషయాన్ని వెల్లడించి టి. బీజేపీ నేతలకు కొత్తగా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పార్టీ మరింత బలపడాలని..ఇందుకోసం ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలకు గాలం వేయాలని సూచించారు. Also Read : అయ్యో పాపం కేసీఆర్ – ప్లాన్ రివర్స్ అయిందిగా..! తెలంగాణ బీజేపీకి 45నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉన్నట్లు గుర్తించారు. ఆ నియోజకవర్గాలను బలమైన అభ్యర్థులతో ఫిల్ చేద్దామంటే నేతలెవరూ బీజేపీ కాంపౌండ్ లోకి రావడం లేదు. దీంతో ప్రత్యర్ధి పార్టీలోని అసంతృప్త సీనియర్ నేతలను బీజేపీలోకి తీసుకొచ్చే బాధ్యతను చేరికల కమిటీకి అప్పగించారు. బలమైన అభ్యర్థులైతే టికెట్ పై హామీ ఇచ్చి బీజేపీలోకి లాగేసుకోవాలని సూచించారు. ఈ…

Read More

తన జీవితభాగస్వామి ఎలా ఉండాలి అనే విషయంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్  కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. కుటుంబ సభ్యుల ఆత్మీయతను వివరిస్తూ ఇందిరా గాంధీ గురించి చెప్పుకొచ్చారు. నాన్నమ్మ అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. మీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు రాహుల్ గాంధీ. నాన్నమ్మ ఇందిరా గాంధీ తరహ లక్షణాలు ఉండాలని పేర్కొన్నారు. ఇందిరా , సోనియా గాంధీ లక్షలు కలగలిసి ఉంటె మరీ మంచిదని వ్యాఖ్యానించారు. తన ఇష్టాలను కూడా ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టారు రాహుల్ గాంధీ. కార్లపై తనకు ఇంట్రెస్ట్ పెద్దగా ఉండదని తెలిపారు. తనకు సొంత కారు కూడా లేదని, ఇంట్లో ఒక కారు ఉన్నా అది సోనియా గాంధీదని వివరించారు. కార్లంటే మక్కువ లేకపోయినా వాటిలో తలెత్తే సమస్యలను ఏంటో…

Read More

ఉద్యోగం కోసం ఎదురుచూస్తోన్న వారికీ గుడ్ న్యూస్ ప్రకటించింది ఇండియన్ పోస్ట్. ఖాళీగానున్న నాలుగు విభాగాల్లో పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత , ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఆఫ్ లైన్ పద్ధతిలో ఈ ఉద్యోగాలకు జనవరి తొమ్మిది తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది. నైపుణ్య పరీక్షల ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు 1.M.V Machanic ( Skilled )-04 2. M.V Electrician ( Skilled ) -01 3.Copper&Tinsmith-01, 4. Upholster (Skilled)-01. అర్హతలు  గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యుట్ నుంచి సాంకేతిక విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికేట్ కల్గి ఉండాలి. 8వ తరగతి అర్హతతో సంబంధిత టెక్నికల్ విభాగంలో ఒక సంవత్సర అనుభవం కల్గి ఉండాలి. M.V Machanic పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ (HMV) హెవీ మోటార్ వెహికల్ కల్గి ఉండాలి.…

Read More

ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పటికే పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేస్తోన్న ప్రభుత్వం తాజాగా మరో రెండు శాఖలో నియామకాలు చేపట్టేందుకు నిర్ణయించింది. విద్య, వ్యవసాయ శాఖల్లోని ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం వీటిని భర్తీ చేసేందుకు టీఎస్ పీఎస్సీ రెడీ అయింది. ఈ రెండు శాఖలో ఖాళీలుగానున్న 276పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కల్గిన అభ్యర్థులు జనవరి 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సాంకేతిక విద్యాశాఖలో 37 పీడీ పోస్టులు, ఇంటర్ విద్యాశాఖలో 91 పీడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టుల వివరాలు, అర్హతలు తదితర వివరాలను టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో పొందుపరిచారు. అర్హత కలిగిన వారు వచ్చే నెల…

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్న కేసీఆర్ ప్రయత్నం బెడిసికొట్టింది. సిట్ తో బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసి..కాషాయ పార్టీపై పోరాటంలో తనే నెంబర్1 అనిపించుకోవాలని ఎత్తుగడ వేశారు. కాని ప్లాన్ రివర్స్ అయింది.ఇప్పుడు అదే కేసు కేసీఆర్ మెడకు చుట్టేసుకుంటోంది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను దర్యాప్తు సంస్థలకు ఇవ్వకుండా ప్రెస్ మీట్ లో ఎలా బయటపెడుతారని కేసీఆర్ ను ప్రశ్నించేందుకు సీబీఐ రెడీ అవుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ వెళ్ళడం కేసీఆర్ ను ఆందోళనకు గురి చేస్తోంది. అసలే పార్టీ నేతలపై వరుస కేసులు, కూతురు లిక్కర్ స్కాం అంశాలు కేసీఆర్ ను కుదిపెస్తుండగా ఇప్పుడు ఆయనకే సమస్య వచ్చి పడటంతో బీఆర్ఎస్ వర్గాలు కూడా టెన్షన్ ఫీల్ అవుతున్నాయి. ఇన్నాళ్ళు పార్టీ నేతలకు న్యాయ సలహాలు అందించేందుకు స్వయంగా రంగంలోకి దిగి ఎలా నడుచుకోవాలో న్యాయ నిపుణులతో చర్చించి కేసీఆర్ సలహాలు, సూచనలు చేశారు. అందుకే…

Read More

పదో తరగతి చదివి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే. తెలంగాణలో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణ డీలర్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. రాత పరీక్ష ద్వారా , ఇంటర్వ్యూల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే, ఇది ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని చౌక ధరల దుకాణాల డీలర్ల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ మాత్రమే. ఈ జిల్లాకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని రేషన్ డీలర్లు ఖాళీలున్న మండలాలు : ఆదిలాబాద్ (అర్బన్), ఆదిలాబాద్ (అర్బన్), బజార్ హత్నూర్, బేల, భీంపూర్, బోథ్, ఇచ్చోడ, జైనథ్, మావల, సిరికొండ, తాంసీ, గుడిహత్నూర్ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా 1000లు అప్లికేషన్…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. కేసీఆర్ మామ పాకాల హరినాథరావు గుండెపోటుతో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయస్సు 72సంవత్సరాలు. హరినాథరావుకు మంగళవారం గుండెపోటుతో రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూఆయన బుధవారం రాత్రి కన్నుమూశారు. తన మామ హరినాథరావు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న కేటీఆర్ తన భార్యతో కలిసి ఆసుపత్రికి వెళ్ళినట్లు తెలుస్తోంది. హరినాథరావు పార్ధివ దేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ లో ఆయన స్వగృహానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, తన వియ్యంకుడు పార్ధివ దేహానికి నివాళి ఆర్పించేందుకు హరినాథ నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు.

Read More

చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరు పర్యటనలో విషాదం నెలకొంది. ఆయన రోడ్ షో కు జనం భారీగా తరలి రావడంతో తోపులాట చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఓపెన్ కాలువలు ఉండటం వలన తోపులాట చోటు చేసుకోవడంతో ఒకరి మీద ఒకరు పడిపోయారు. దీంతో ఎనిమిది మంది మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన ఘటన గురించి తెలుసుకున్న చంద్రబాబు వెంటనే తన ప్రసంగాన్ని ఆపేసి మృతులను, క్షతగాత్రులను చూసేందుకు ఆసుపత్రికి వెళ్ళారు. గాయపడిన వారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి.. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తమ ట్రస్టుల నుంచి వారి పిల్లల చదువులకు అవసరమైన సహాయాన్ని అందిస్తామన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. మృతి చెందిన వారి కోసం సభ వద్ద మౌనం పాటించారు. ఇంటికి వెళ్ళే పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఘటన…

Read More

విదేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోన్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ BF7వేరియంట్ ఇండియాను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. విదేశాల్లో నెలకొన్న పరిస్థితులే దేశంలోనూ నేలకొంటాయా అనే గాబరా పడుతోన్న జనాలకు పెరుగుతోన్న కేసులు ముప్పు తప్పదనే సంకేతాలు ఇస్తున్నాయి. విదేశాల నుంచి వస్తోన్న వారు కరోనాను మోసుకువస్తుండటంతో ఇండియాలో ఈ కొత్త వేరియంట్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రాయాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన ఆరు వేల మందికి టెస్టులు చేయగా వారిలో 39మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని టెస్టు చేయాలని నిర్ణయించింది. ఆర్టీ పీసీఆర్ నెగిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే ఇండియాలోకి అనుమతించాలని అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని.. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన…

Read More