Author: Prashanth Pagilla

ఏపీ రాజకీయాల లాగే తెలంగాణ రాజకీయాలు ఉద్రిక్తస్థాయిని చేరుకుంటున్నాయి. బాధ్యతయుతమైన పదవిలో కొనసాగుతున్న మంత్రి ఉద్రిక్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతగా రాజకీయాల్లోకి వచ్చిన మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ చంపడం.. చావడం వంటి వాయిలెన్స్ లాంగ్వేజ్ ను వాడుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుపడేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు శ్రీనివాస్ గౌడ్. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ముందుంచి బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. కేసులు పెట్టినా, వేధించిన భయపడేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ సైన్యం ఉందని చావడానికైనా , చంపడానికైనా సిద్దంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పెద్దలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతాయని ప్రచారం జరుగుతోన్న సమయంలో శ్రీనివాస్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి తెలంగాణలో రాజకీయ ఉద్రిక్త పరిస్తితుల్లేవు. కాని శ్రీనివాస్ గౌడ్ మాత్రం ఏపీ తరహ రాజకీయాలను ఇక్కడ చొప్పించాలనుకున్నారో, కేసీఆర్ కరుణ సన్నగిల్లిందని…

Read More

కరోనా విలయతాండవం చేస్తోన్న సమయంలో ఎంతోమందిని ఆదుకొని ఆపద్బాంధవుడిగా మన్ననలు పొందారు బాలీవుడ్ నటుడు సోనుసూద్. ప్రభుత్వాలు కూడా సాయం అందించడం లేదని ఏ సాయం కావాలన్న సోనుసూద్ ను సంప్రదిస్తే కావాల్సిన సాయం అందుతుందన్న నమ్మకం జనాల్లో ఏర్పడింది. దీనినిబట్టి కరోనా సమయంలో ఆయన ఎలాంటి సహాయ, సహకారాలు అందించాడో అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన సేవలకు గాను పలు చోట్ల దేవుడిని చేసి సోనుసూద్ కు గుడులను నిర్మించారు. కరోనా వారియర్ సోనుసూద్ ను అభిమానించని వారే లేరు. అలాంటిది ఈ మధ్య ఆయన చేసిన ఓ పని చూసి సోషల్ మీడియాలో సోనుసూద్ ను తిట్టిపోస్తున్నారు. నార్నర్త్ రైల్వే, ముంబై పోలీస్ కమిషనరేట్ అతడిని మందలించింది. కదులుతున్న రైలు డోర్ తీసి ఫుట్ బోర్డ్ పై కూర్చొని ప్రయాణం చేసిన సోనూ సూద్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్…

Read More

సైబర్ నేరాలు జరిగే ప్రమాదముందని పోలీసులు హెచ్చరిస్తున్నా కొంతమంది చెవిన పెట్టడం లేదు. సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి బ్యాంక్ బ్యాలెన్స్ ను కోల్పోతున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తోన్న ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. పోలీసులు సదస్సులు ఏర్పాటు చేసి అవహగన కల్పిస్తున్నా, సోషల్ మీడియా ద్వారా చెబుతున్నా పట్టించుకోకుండా సైబర్ నేరగాళ్ళ చేతిలో బుక్కై లబోదిబోమంటున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ళ చేతిలోకి చిక్కి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆన్ లైన్ లో కాల్ గర్ల్ కోసం సెర్చ్ చేసి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి దాదాపు రెండు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. చందానగర్ లో నివాసముండే ఓ ఐటీ ఉద్యోగి డిసెంబర్ చివరి వారంలో ఆన్ లైన్ లో కాల్ గర్ల్ కోసం వెతికాడు. ఈ క్రమంలోనే వెబ్ సైట్ లో లింక్ కనిపించింది. దాంతో ఆ లింకు క్లిక్…

Read More

ఖమ్మం జిల్లా సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు బీఆర్ఎస్ లో అయిష్టంగానే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున టికెట్ ఆశిస్తున్న ఈ ఇద్దరు నేతలకు టికెట్ ఇస్తామని కాని, ఇవ్వమని కాని కేసీఆర్ నుంచి హామీ లభించలేదు. దీంతో ఈ ఇద్దరు కేసీఆర్ ను టెస్ట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తే కేసీఆరే పిలిచి మాట్లాడుతారని అనుకోని ఈ ధిక్కార స్వరాలు వినిపిస్తు ఉండొచ్చు. అయినా కొన్నాళ్ళుగా అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తున్నా పార్టీ హైకమాండ్ వీరిని పిలిచి మాట్లాడిందిలేదు. దీంతో తమను పార్టీని పరిగణనలోకి తీసుకోకుంటే.. మేము కూడా పార్టీని పట్టించుకోమని తాజాగా ఈ ఇద్దరు నేతలు పరోక్షంగా ప్రకటించారు. వీరిని పిలిచి మాట్లాడకపోగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెక్యురిటిని కుదించి కేసీఆర్ బిగ్ షాక్ ఇచ్చారు. ఈ పరిణామంతో పొంగులేటి అడుగులు ఎటుపడుతాయన్నది ఆసక్తికరంగా మారింది. తుమ్మల నాగేశ్వర్ రావు పాలేరు…

Read More

ప్రేమించిన అమ్మాయినిపెళ్లి చేసుకున్నాడు. ప్రేయసి కోసం పెద్దలను కూడా ఎదురించాడు. ఆ తరువాత పెద్దల మాటలకు కరిగిపోయి భార్య మృతికి కారణమయ్యాడు. ఈ విషాద ఘటన తూప్రాన్ మండలంలోని కోనాయిపల్లి (పిటి) గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ధర్మరాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన సాయిరెడ్డి యశ్వంత్ రెడ్డి అదే గ్రామానికి చెందిన తేజశ్రీలు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో అంగీకరించకపోవడంతో అక్టోబర్ 18తేదీన ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజే పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడంతో తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించింది. నూతన దంపతుల కుటుంబ సభ్యుల పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దాంతో యశ్వంత్, తేజ శ్రీలు కాపురం పెట్టారు. రెండు రోజులు కలిసిమెలసి ఉన్నారు. మూడో రోజు భర్త ఉద్యోగానికి వెళ్తున్నానంటూ తేజశ్రీకి చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడం.. ఎన్నిసార్లు ఫోన్ చేసిన…

Read More

ఏపీకి మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు పార్టీ సభలు ఎక్కడ నిర్వహించాలో తెలియదా అంటూ ప్రశ్నించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రజల భద్రతపై ఏ మాత్రం అవగాహనా లేకుండా స్వార్ధం కోసం ఇరుకు ప్రదేశాలలో సభలను నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు వర్మ. విశాలమైన ప్రాంతాల్లో సభ పెడితే, తక్కువ జనాలు వస్తే, తనకు పాపులారిటీ తగ్గిపోయిందనే విషయం ప్రజలకు తెలిసిపోతుందనే భయంతోనే చంద్రబాబు ఇరుకు సందుల్లో సభలు పెట్టి ప్రజల ప్రాణాలు తీశారని విమర్శించారు. ప్రజలకు కానుకల కహనీలు చెప్పి సభకు వచ్చిన ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబును మీరు అనకుండా మొదటిసారి నువ్వు అని సంబోదిస్తున్నట్లు చెప్పారు వర్మ. తన సభకు ఇంతమంది వచ్చి ప్రాణాలను కోల్పోయారని చంద్రబాబు ప్రచారం చేసుకుంటారంటూ ఫైర్ అయ్యారు వర్మ. ఆయన్ను హిట్లర్, ముస్సోలినితో పోల్చుతూ వీడియోను తన సోషల్ మీడియాలో విడుదల చేశారు. నర హంతకుడు నారా…

Read More

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన మధ్య ఎఫైర్ నడుస్తోందని కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తమ మధ్య అలాంటిదేమీ లేదని వీరిద్దరూ ఖండిస్తున్నా.. నిజం ఎప్పుడో ఓరోజు బయటపడుతుంది కదా. ఆరోజు రానే వచ్చింది. తాజాగా బయటకొచ్చిన వీడియోతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని స్పష్టమైంది. న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకునేందుకు విజయ్ దేవరకొండ మాల్దీవ్స్ వెళ్ళారు. రష్మిక కూడా అక్కడికే వెళ్ళారు. ఇది యాదృచ్చికంగా జరిగిందో లేక ప్లాన్ చేసుకొని వెళ్ళారో కాని, వారి సోషల్ మీడియా వీడియోతో వీరి ప్రేమాయణం బయటపడింది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి ఓకే డెస్టినేషన్ ఎంచుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక కలిసే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వీడియో బయటకు రావడంతో ఆధారాలతో సహా నిరూపణ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక తన ఫ్యాన్స్…

Read More

జబర్దస్త్ షో ఎంతోమందికి కొత్త లైఫ్ ఇచ్చింది. ఈ షో నుంచి వచ్చిన ఎంతోమంది నేడు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్స్ గా వెలుగొందుతున్నారు. వారి కాల్ షీట్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సుడిగాలి, సుదీర్. గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది.. ఇలా ఎంతోమంది లగ్జరీ లైఫ్ కు కారణమైంది జబర్దస్త్ కామెడి షో. జబర్దస్త్ వలన కిరాక్ ఆర్పీ కూడా ఫేమస్ అయ్యాడు. మల్లెమాల సంస్థతో ఏమైందో ఏమో కాని జబర్దస్త్ ను వీడి మాటీవీలో పలు షోస్ చేశాడు ఆర్పీ. అక్కడ సంపాదించిన డబ్బుతో కొత్త వ్యాపారం స్టార్ట్ చేసేశాడు. హైదరాబాద్ లో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ అనే రెస్టారంట్ ని ప్రారంభించాడు. హైదరాబాదీలకు చేపలంటే బాగా ఇష్టం. చేపల రెస్టారెంట్ పెడితే సక్సెస్ అవుతామని సరికొత్త ఐడియతో ఈ రెస్టారెంట్ ప్రారంభించాడు. మొదట్లో చిన్న రెస్టారెంట్ నడుపుదామని ప్లాన్ చేశాడు. కాని ఊహించని…

Read More

బీఆర్ఎస్ లో ప్రాధాన్యత లేక ఖమ్మం జిల్లా కారు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవలి కాలంగా ధిక్కార స్వరాలు నిపిస్తున్నారు. ఒకేరోజు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తిరుగుబాటు సంకేతాలు పంపడంతో అధిష్టానం అలర్ట్ అయినట్లు ఉంది. అసంతృప్తుల నోరును మొదట్లోనే మూయించకపోతే మరికొంతమంది నేతలు తిరుగుబాటు చేసేందుకు సిద్దం అవుతారని అంచనా వేసినట్లు ఉంది. అందుకే చర్యలకు ఉపక్రమించారు కేసీఆర్. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనను కలిసిన అనుచరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయమని, ఎక్కడ నుంచి.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెప్పలేనని అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరిగింది. పొంగులేటి వ్యాఖ్యల సెగ ప్రగతి భవన్ కు తాకినట్లుంది. వెంటనే ఆయనకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పొంగులేటికి కేసీఆర్ డైరక్ట్ వార్నింగ్ ఇవ్వలేదు.…

Read More

యాంకర్ సుమ ఇటీవల ఓ ఈవెంట్ లో తీసుకున్న  నిర్ణయానికి ఒక్కసారిగా అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగి తేలారు. తాను క్యాష్ షో లో బిజీ షెడ్యూల్ ఉండడం వలన సరిగా కుటుంబ సభ్యులతో గడపలేకపోతున్నట్లు వాపోయింది. ఇక నుంచి యాంకరింగ్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీ చేసిన స్పెషల్ ఈవెంట్ లో అందరిముందు చెప్తూ కన్నీరు పెట్టుకుంది. సుమ మాటలు నమ్మిన ఆమె అభిమానులు సుమ యాంకరింగ్ ను మిస్ అవ్వుతున్నామని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. యాంకర్ సుమ చెప్పిన మాటలను నమ్మిన అభిమానులకు మల్లెమాల ఎంటర్టైన్ మెంట్ “సుమ అడ్డా” అనే సరికొత్త టాక్ షో ట్విస్ట్ ఇచ్చింది. క్యాష్ షో కు బదులుగా ఈ సరికొత్త కొత్త షో ను ప్రారంభించినట్లు చెప్పింది. దీనికి యాంకర్ ఎవరో కాదు సుమనే. అలీ, పోసాని, జాని మాస్టర్ తో పాటు కళ్యాణం కమనీయం…

Read More