Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Duriki Mohan Rao
మహారాష్ట్ర లోని నాగపూర్లో ఓ ఘోరం జరిగింది. 15 ఏళ్ల అమ్మయి ఒకడి ప్రేమకు బలయ్యింది. అతను అంబజారి ప్రాంతానికి చెందినవాడు. ‘తొందర పడి ఒక కోయిల ముందే కూసింది’ అన్నట్లు ఆమె అతనితో తొందరపడింది. కాలు జారింది. కడుపు వచ్చింది. అతను పెళ్లి చేసుకుంటాడు అనుకుంది. కానీ చేసుకోలేదు. ఆ కడుపును తీసేయడానికి అవకాశం లేదు. అప్పటికే ఐదో నెల. ఎత్తుగా పెరుగుతున్న కడుపుని చూసి ఆమె తల్లికి అనుమానం వచ్చి నిలదీసింది. కడుపులో పెరిగేది బిడ్డ కాదు, గడ్డ అని నమ్మించింది. కాన్పు చేసుకోడానికి ఆసుపత్రికి వెళ్ళితే వివరాలు అడుగుతారు. అందుకే ‘యూ’ట్యూబ్లో వచ్చే ‘కానుపులు ఎలా చేయాలి?’ అనే ప్రోగ్రాం చూసింది. చివరకి తనకుతానే డాక్టర్ లా మరి కాన్పు చేసుకుంది. అక్కడివరకు బాగానే ఉంది. ఇప్ఆపుడు ఆ బిడ్డను ఎలా పెంచి పెద్ద చేయాలో ఆమెకు అర్థం కాలేదు. తాను ఓ తల్లిని అని మరిచింది.…
ప్రముఖ నటి, జాతీయ కమిషన్ సభ్యురాలు కుష్బు మునుపెన్నడూ లేని పచ్చి నిజాన్ని చెప్పి సంచలనం రేపారు. ఆమె పుట్టుకతో అందగత్తె. ఆ అందాన్ని చూసి ఆమె కన్న తండ్రి ఆమెను 8 ఏళ్ల వయసులోనే చేరిచేందుకు చూశాడని చెప్పారు. ‘నేను వికసించని మొగ్గనని తెలిసి, సొంత కూతురిని అని చూడకుండా ఆ దుర్మార్గుడు పశువులా ప్రవర్తించే వాడు’ ఆమె బాధ పడ్డారు. మహిళా దినోత్సవం సందర్బంగా పాల్గొన్న ఓ సభలో ఆమె ఉద్వేగానికి గురయ్యారు. ‘నేను పండించిన పండును నేను తింటే తప్పేమిటి?’ అని ఆ తండ్రి ముర్కంగా వాదించే వాడు. ఒక రైతు తాను పండించిన పంటను, ఇతరులకు అమ్ముతాడు. కానీ తినడు అనే నైతిక విలువ కూడా లేని కామంధుడు ఆ తండ్రి. ఏ మాత్రం ఏకాంతం దొరికినా ఎక్కడెక్కడో నిమిరి అసభ్యంగా ప్రవర్తించే వాడు. ఆమెను ఒడిలో కూర్ఇచోపెట్కటుకుని చేయరని పనులు చేసేవాడని అంగలార్చారు. చివరికి…
అతను నోబెల్ అందుకున్న ఆర్తికవేత్త కాదు. ఎంఎస్సి మాథ్స్ చదవలేదు. ఓ కూలి. ఓ చాయ్ వాలా ప్రధాని అయ్యినట్లు, ఓ ఆటో డ్రైవర్ సిఎం అయినట్లు, ఇప్పుడు ఓ కూలి దేశాన్ని ఆలోచింప చేస్తున్న ఓ న్యూటన్, ఓ ఆయిన్ స్టయిన్. అతను ఎవరో కాదు, తెలంగాణాలోని జనగాం కు చెందిన కూలి. అతను వాట్స్ ఆప్లో పెట్టిన ఓ మెసేజ్ దేశం మొత్తం వైరల్ గా మారింది. వచ్చే ‘మన్ కీ బాత్ లో’ మోడి దీని మీద ప్రసంగించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలెండర్ మీద రూ. 50 పెంచిన విషయం తెలిసిందే. బిఆర్ఎస్ లాంటి ప్రతిపక్షాలు దానిని రాజకీయం చేస్తూ ఆందోనలలు చేస్తున్నాయి. కానీ ఆ సామాన్యుడు మాత్రం దానికి పాజిటివ్ గా స్పందించి, అందులో తప్పు లేదని సమర్ధించాడు. ఎందుకంటే ఒక్క సిలెండర్ అతనికి మూడు నెలలు వస్తుంది. పెంచిన రూ. 50 లను…
మార్చ్ 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – 2023’ విజయవంతంగా ముగిసింది, జీఐఎస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకై ఒప్పందాలు జరిగాయి, 15 రంగాలు ఈ పెట్టుబడులకు కీలకంగా మారాయి అని సిఎం జగన్ ఉత్సాహంగా ప్రకటించారు. కానీ ఇది పైకి చేస్తున్న ఆర్భాటమే. కానీ నిజానికి ఇది విజయవతం కాలేదని పారిశ్రామిక వేత్తలు పెదవి విరిచారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. జగన్ సింగిల్ విండో విధానంలో, ఒక్క ఫోన్ కాల్ అనుమతులు ఇచ్చే విధానం బాగుంది అని వాళ్లు చెప్పారు. ఇతర సదుపాయాలు కూడా ఆశా జనకంగానే ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైన అంశం మౌలిక సదుపాయాలు లేకపోవడం. ఏది మొదలు పెట్టాలన్న ‘రెడ్డి వచ్చే – మొదలు పెట్టే’ చందనంగా మారింది. ఎందుకంటే జగన్ అన్నిటికి అనుమతులు ఇస్తామని ముందుకు వస్తున్నారు. కానీ…
వచ్చే అసంబ్లీ ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి దొంగ నోట్లు ముద్రించి ఓటర్లకు పంచడానికి పథకం రచిస్తున్నాడు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మొదటినుంచి అవినీతి, అక్రమాలకూ పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన అనుభవం, నేర చరిత్ర ఉన్నదని ఎద్దేవా చేసారు. ఆయనకు గెలుపే ముఖ్యం, ఆ గెలుపు కోసం ఎలాంటి అక్రమాలకైనా వెనుకాడదని, దేనికైనా తెగిస్తాడని మునుపెన్నడూ లేని విధంగా తీవ్రంగా ఆరోపించారు. ఓటర్లకు దొంగ నోట్లు పంచి గెలిచేందుకు ఇప్పటినుంచే కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. అసలు వైసీపీ గాలికి పుట్టిన పార్టీ అన్నారు. దానికో బ్రాండ్, ఓ ఇమేజ్, ఓ స్టాంప్ లేదని ఎద్దేవాచేశారు. అది ఒక అనాథ పార్టీ అన్నారు. దానికి తండ్రి ఎవ్వరో కూడా తెలియని ఫుట్ పాత్ పార్టీ అని దుయ్యబట్టారు. కానీ తెలుగు దేశం పార్టీ కి ఓ బ్రాండ్, ఓ ఇమేజ్…
ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంవల్లా రేవంత్ రెడ్డిని చంపేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది అని బయటపడింది అని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డికి ఏమి జరలేదని బిఆర్ఎస్ నాయకులు తెగ బాధ పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కొంచం లోతుగా వెళ్ళితే కాంగ్రెస్ నిందలు నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే రేవంత్ పాద యాత్రకు తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోంది కాబట్టి. ముందుగా ఈ పాదయాత్రకు అనుమతులు ఇవ్వకూడదు అనుకుంది తెలంగాణ ప్రభుత్వం. కానీ అన్నివర్గాలనుంచి వత్తిడులు రావడంతో సవాలక్ష కండిషన్లు పెట్టి అనుమతి ఇచ్చింది. ఓ జాతీయ పార్టీ పబ్లిక్ మిట్టింగ్ పెట్టితే పోలీసులతో తగిన భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత. మీటింగు వచ్చే జనానికి కూడా రక్షణ కల్పించాలి. ఎలాంటి అవాంతరాలు రాకుండా ఆపేందుకు తగిన స్టాయిలో పోలీసులను మొహరించాలి. కానీ ఈ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేదు. పిసిసి ప్రెసిడెంట్ పాదయాత్ర…
ఆమె మహిళా అధికారిణి, ఆమెకు మీసం లేదు. కానీ మీసాలు తిప్పింది. ఆమె తోడ గొట్టింది. ఆ సౌండ్ కి రాజమహేంద్రవరం దద్దరిల్లింది. ఆమె దాడులు చేస్తుంటే అధికార, ప్రతిపక్ష నేతను అడ్డుపడబోయారు. ‘నేను ఎంఎల్ఏ ని’ అని ఎవరో అన్నారు. ‘అయితే నాకేంటి? ఇది నీ అసంబ్లీ కాదు, నా అడ్డా, తప్పుకోర బిడ్డా’ అని తోసేడింది. ‘నేను ఎంపి మనిషిని’ అని ఎవరో అన్నారు. ‘అయితే నా కెంటి?’ అని అతను చేసిన పోన్ కట్ చేసింది. ‘నేను సిఎం జగన్ మనిషిని’ అని ఎవరో అడ్డుపడ్డారు. ‘ఇంతకీ జగన్ ఎవరు? ఏం చేస్తుంటారు? మా పని మేము చేస్తుంటే వద్దని చెపుతారా? లంచాలు తీసుకుని మిమ్మల్ని వదలమ్నని చెపుతారా? అయితే నాకు ఫోన్ చేయించు. లంచం తీసుకుని మిమ్మల్ని వదిలేస్తాను’ అని హెచ్చరించింది. అది ఆమె అహంకారం కాదు. ఆమె కర్తవ్యం. ఉద్యోగ ధర్మాని నమ్మిన ఆమె…
గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి పిల్లలకు పాటలు చెపుతున్న పంతులమ్మ (26 ఏళ్ళు) కనిపించకుండా ఫెబ్రవరి 16 రోజు మాయమయ్యింది. ఆమె తాతయ్య ఆందోళన చెంది చందానగర్ పోలులకు పిర్యాదు చేశాడు. పోలీసులు తమ పద్దతిలో పరిశోధన చేస్తున్నారు. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి (15 ఏళ్ళు) కూడా కంపించలేదు. ఆ కుర్రాడి తల్లిదండ్రులు అదే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీస్ లకు అనుమాన వచ్చింది కొత్తకోణంలో కేసు దర్యప్తు చేశారు. కానీ రెండు రోజుల తర్వాత కుర్రాడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వచ్చి తాము పెట్టిన కేసుని వెనక్కి తీసుకున్నారు. అలాగే ఆ పంతులమ్మ తాతయ్య కూడా ఆ పోలీస్ స్టేషన్ కి వచ్చి తాను పెట్టిన ఆ కేస్నుని వెనక్కు తీసుకున్నాడు. పోలీసులకు అప్పుడు నిజం తెలిసి షాకయ్యారు. ఆ పంతులమ్మ ఆ కుర్రాడిని తెగ ప్రేమించింది.…
తన ప్రాణ మిత్రుడు నవీన్ నీ చంపిన నేరంలో చర్లపల్లి జైలులో రిమైండ్ ఖైదీగా ఉన్నాడు నిందితుడు హరిహరకృష్ణ కేసు ఇప్పుడు కొత్త మలుపు తీసుకోనుంది. అతను, అతని ప్రాణ మిత్రుడు నవీన్, ఓ మమ్మాయి చుట్టూ తిరిగిన ట్రై ఆంగిల్ లవ్ స్టొరీ చివరికి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అంటే ఇలాంటి ట్రై ఆంగిల్ లవ్ స్టొరీ కేసులు జరగడం మొదటిసారి కాదు. లోగడ ఎన్నో జరిగాయి. కానీ ప్రాణ మిత్రుడుని చంపుకునే స్టాయివరకు పోలేదు. పైగా నవీన్ని చంపిన పశ్చాతాపం, బాధ హరిహరకృష్ణలో ఏ కోశానా కనిపించడం లేదని పోలిసుల కథనం బట్టి తెలిసింది. అలాగని హరిహరకృష్ణ ప్రోఫిషనల్ కిల్లర్ కూడా కాదు. కిరాయిగుండా అంతకంటే కాదు. చదువుకునే విద్యార్ధి. ఒక్కసారిగా అతను అలా నరరూప రాక్షసుడిగా ఎలా మారాడు? ఎందుకు మారాడు? అందులో ఆ యువతి పాత్ర ఏమైననా ఉందా? అసలు ఆ అమ్మయి ముందుగా…
అవినీతిని అంతం చేస్తాము, దేశంలో ‘లంచం’ తీసుకునే వ్యవస్త లేకండా చేస్తామని చెప్పే బిజెపి సర్కార్ లంచం తీసుకుంటూ ఈ రోజు అడ్డంగా దొరికింది. కర్ణాటకలో ఏ పని చేయాలన్నా బిజెపి ప్రభుత్వం లంచం లేకుండా చేయదు. ప్రతి పనికి లంచం ముందే ఫిక్స్ చేస్తారు. దేనికి ఎంత శాతం లంచం ఇవ్వాలో ముందే చెపుతారు. ఓ ఎంఎల్ఏ కొడుకు ఒక పని చేసేందుకు 40 శాతం కమిషన్ (లంచం) ఫిక్స్ చేశాడు. ఆ పని కాగానే రూ 40 లక్షలు లంచం తీసుకుని అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికి పోయాడు. తీగ లాగితే దొంక కదిలింది. అతనిని అరెస్ట్ చేసిన అధికారులు అతని ఇంట్లో సోదాలు జరిపారు. వాళ్ళకు దిమ్మ తిరిగింది. ఇంటినిండా డబ్బే. దాదాపు ఆరు కోట్ల రూపాయలు దొరికాయి. ఇంకా సోదాలు చేస్తున్నారు. ఇంకా ఎన్ని కోట్లు బయటపడతాయో తెలియదు. రెండు లక్షల రూపాయలకు మించి…