Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
భారత్ జోడో యాత్ర లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల్లో హత్ సే హత్ జోడో యాత్రలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలంతా తమ, తమ నియోజకవర్గాల్లో ఈ యాత్ర నిర్వహించాలని ఆదేశించింది. అయితే, ఇప్పుడు ఈ యాత్ర చేయాలా.?వద్దా.? అనే డైలమాలో ఉన్నారు సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…కాంగ్రెస్ లో లేరనుకున్నారు. కొన్నాళ్ళుగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయారంటే కోమటిరెడ్డి కాంగ్రెస్ లో ఉన్నట్టు ఎలా అనుకోవాలి..?అనేది పార్టీ శ్రేణుల ప్రశ్న. కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు థాకరే వచ్చాక తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని వెంకట్ రెడ్డి ప్రకటించారు. రేవంత్ పీసీసీ అయిన మొదట్లో పీసీసీ పోస్ట్ దక్కలేదనే అసంతృప్తితో ఇక గాంధీ భవన్ మెట్లను ఎక్కనని శపథం చేసిన కోమటిరెడ్డి ఇటీవల గాంధీ భవన్ కు…
భారతదేశంలో మెజార్టీ మతస్తులు హిందువులే. అందుకే హిందుత్వ కార్డును అప్లై చేస్తూ బీజేపీ తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని తహతహాలాడుతోంది. మతాన్ని ఎంతరెచ్చగొడితే అన్ని ఓట్లు రాలుతాయని మతతత్వ రాజకీయాలు చేస్తోంది. ఈ దేశ రాజ్యాంగ స్ఫూర్తిని ఏమాత్రం పట్టించుకోకుండా లౌకికవాదానికి తిలోదకాలు ఇస్తోంది. బీజేపీ వైఫల్యాలు చర్చకు వచ్చిన ప్రతిసారి మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తోంది. దేశ ప్రజలను సైతం అటువైపు డ్రైవ్ చేస్తోంది. దేశ ప్రజల బుర్రలోకి మతాన్ని బలంగా తీసుకెళ్ళి సొంత ఆలోచనలను దూరం చేసింది. ఇప్పుడు దేశమంతా ఓ మౌడ్యంలోకో వెళ్ళింది. మతం అన్నం పెట్టదు.. మనం మునిగిపోతున్నామని చెప్తున్నా..మునిగినా పర్వాలేదు అనే స్థితికి భారత సమాజం వేగంగా చేరుకుంటుంది. ఇది లౌకిక వాదులను ఆందోళనకు గురి చేస్తోండగా.. దేశ పాలకులకు హాయినిస్తోంది. ఎందుకంటే…ఈ మతం వలన అధికారం శాశ్వతం అవుతుందనేది బీజేపీ ఆలోచన. వ్యక్తిగా ప్రధాని మోడీ, అమిత్ షాలను అభిమానిస్తే తప్పు లేదు.…
వ్యభిచారం చేసే ఆడవాళ్లే కాదు – సినిమాల్లోకి వచ్చాకా కూడా వ్యభిచారం చేసే హీరోయిన్లు కూడా ఎందరో ఉన్నారు. దర్శక నిర్మాతల, హీరోల కోరికలు తీర్చకుండా ఏ నటి కూడా హీరోయిన్లుగా రాణించలేదు. ఇది జగమెరిగిన సత్యం. సినిమా పరిశ్రమలో అది చాలా మాములు విషయం. ఇంటికి వచ్చిన అతిథికి టి ఇవ్వడం ఎంత కామనో – ఆఫర్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు శీలం ఇవ్వడం కూడా అంతే కామన్. సామాన్యంగా హీరోయిన్ల చరిత్ర చూస్తే చాలా నీచంగా ఉంటుంది. చాలామంది హీరోయిన్లకు తమ తండ్రి ఎవరో తెలియదు. ఎవడో గొట్టం గాడిని తండ్రి అని ప్రెస్ ముందు చూపుతారు. కొందరు హీరోయిన్ల తల్లులను తండ్రులు వదిలేశారు. కొందరు హీరోయిన్ల తల్లులు బాగా డబ్బున్న వాడికి కీపులుగా ఉన్నారు. కొందరు హీరోయిన్ల తల్లులు ఒకడికి రెండో భార్యగానో, మూడో భార్యగానో ఇల్లీగల్ గా ఉంటున్నారు. చాలా మంది హీరోయిన్ల తల్లులు డబ్బు…
మతాన్ని మించిన మత్తుమందు లేదని అరిస్టాటిల్ చెప్పింది నిజమే. ఇది హిందూ మతానికే కాదు – అన్ని మతాలకు వర్తిస్తుంది. తాగితే లివర్ చెడిపోతుంది అని డాక్టర్ చెపితే – పుట్టిన వాడికి గిట్టక తప్పదుగా అని బదులిస్తాడు తాగుబోతు. మరి డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చావు? అని అడిగితే జవాబు చెప్పాడు. రెండు పెగ్గులు తాగు అని తియ్యటి మాటలు చెప్పే మిత్రుడికంటే తాగకు అని తిట్టే తల్లే మంచిది. మనను ఏలుతున్న బిజెపి మతం పేరుతో పెగ్గులు పోస్తూ మన చావుకు వీసాలు ఇస్తోంది. ఆ మతం మత్తులో తూలుతున్న కొందరు పాఠక దేవుళ్లు మేము రాసే నిజాలను తప్పులుగా భావిస్తున్నారు. మేము బిజెపిని తిడుతూ – కాంగ్రెస్ కి వత్తాసు పలుకుతున్నామని ఆరోపిస్తున్నారు. అది మీ తప్పు కాదు. మీకు పట్టిన మతం మత్తు తప్పు. మీరు ఆ మత్తులోంచి బయటపడాలని మనవి చేస్తున్నాము. ఫిబ్రవరీ 14…
మహాసేన రాజేష్ జనసేనలో చేరుతారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఆయన యూట్యూబ్ చానెల్ మహాసేన మీడియాలో పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా కథనాలు రావడంతో అంత నిజమేనని అనుకున్నారు. ఇంతలోనే ఆయన టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు, అచ్చెన్నతో సమావేశమయ్యారు. త్వరలోనే రాజేష్ టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. దళిత వర్గాల్లో మహాసేన రాజేష్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆయన.. ఎన్నికల తరువాత వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఆ పార్టీకి దూరమయ్యారు. వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారు. వైసీపీకి వ్యతిరేకంగా మారితే ఎలా ఉంటుందో తెలిసిందే. మహాసేన రాజేష్ ను వేధించారు. ఎన్నో కేసులు పెట్టి అర్దరాత్రులు స్టేషన్ కు తీసుకెళ్ళారు. కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. దాంతో ఆయన పోరాటస్ఫూర్తి పలువురిని ఆకర్షించింది. సమకాలీన రాజకీయ అంశాలపై పరిజ్ఞానం ఉన్న రాజేష్.. యూట్యూబ్…
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. అభివృద్ధి పనుల కోసమే కేసీఆర్ ను కలిశానని చెబుతున్నారు. కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీని కలిస్తే తప్పు లేదు. ఓ ఎమ్మెల్యేగా సీఎంను కలిస్తే తప్పేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా తో గతంలో సమావేశం అయ్యారు. అభివృద్ధి పనుల కోసమే వారిని కలిసినట్లు చెప్పారు. ఇప్పుడు అదే వాదనను జగ్గారెడ్డి వినిపిస్తున్నారు. ప్రధానిని కోమటిరెడ్డి కలిసిన తరువాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొనకపోవడం..ఎన్నికలకు నెల రోజుల సమయం ఉందనగా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది చెప్తానని అనడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీలో చేరుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు జగ్గారెడ్డి కూడా పార్టీ మారేందుకు చర్చలు జరుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ సంగారెడ్డి టికెట్ పై…
శవాని పాడేమీద మోసుకెళ్ళు తున్నారు అంటే – దాని మీద చల్లే చిల్లర ఎరుకో, మరమరాలు ఏరుకుని తినమనే వాడిని ఏమనాలి? ఒక్క మాటలో బిజెపి నాయకులు అనాలి. మొన్నటివరకు మోడీ రైతులకు నష్టం వాటిల్లే శాసనాలు తెచ్చి రైతులను రోడ్డున పడేశాడు. దేశ చరిత్రలోనే మొదటిసారిరైతులు మొత్తం ఒక్కటై దేశ వ్యాప్తంగా ఏడాదిన్నర ధర్నాలు చేశారు. చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది రైతులు కూలీలుగా మారారు, కాకపోతే బిచ్చాగాలుగా మారారు. పచ్చగా ఉన్న దేశంలో కారు చిచ్చు రాగాలగానే మోడీ తన తోక ముడిచాడు. ఆ మంటల మీద నిల్లు చల్లలేదు. ఆకులతో కప్పారు.మోడీ తన తప్పు తెలుసుకున్నారు అని రైతులు సంతోషించారు. కానీ కుక్కతోక వంకరల మోడీ మళ్ళి మొదటికి వచ్చాడు. తాను చెప్పదలిచిన రైతు వ్యతిరేక విధానాలను ఈసారి తన ఎం పి లతో మరోసారి చెప్పిస్తున్నారు. నష్టపోయిన రైతుల రుణాలను మాఫీ…
త్వరలో తెలంగాణాలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడున్న గవర్నర్ తమిళ సై పదవికి గండం పొంచి ఉన్నదని కేంద్ర ప్రభుత్వం చేసున్న హడావుడిని బట్టి తెలుస్తోది. ఎందుకంటే కెసిఆర్ నీ ఢీకొనడం ఆమె వల్ల కావడం లేదని అమిత్ షా గట్టిగా నమ్ముతున్నారు. ఆమె మిగతా గవర్నలలాగా కెసిఆర్ నీ ఏడిపించడం లేదు. తనను గౌరవసించడం లేదని ఆమెనే ఏడుస్తోంది. దీనికి చక్కటి ఉదాహరణ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు. లోగడ ఎన్ టి రామారావు ప్రభుత్వాని నాటి గవర్నర్ రామ్ లాల్ కూల్చి నాదెండ్ల భాస్కర్ రావుని ముఖ్యమంత్రి గా మార్చాడు. గవర్నర్ కు ఉండే పవర్ అలాంటిది. సరిగ్గా అదే స్క్రీన్ ప్లే నడపాలని బిజెపి నుంచి తమిళ సై కి ఆదేశాలు అందాయి. ఆ మిషన్ని ఎలా ఆపరేషన్ చేయాలో కూడా రోడ్ మ్యాప్ అందింది.అందులో మొదటిది – కేసిర్ పంపే బడ్జెట్ ని తిరస్కరించాలి. రెండోది…
ఐదు నెలల విరామం తరువాత టీమిండియా తరుఫున ఆడుతోన్న రవీంద్ర జడేజా ఆసీస్ తో మ్యాచ్ లో అదరగొట్టేశాడు. మోకాలి గాయం నుంచి కోలుకున్న తరువాత మొదటి మ్యాచ్ ఆడుతోన్న జడేజా బౌలింగ్ పవర్ చూపాడు. గురువారం నుంచి ప్రారంభమైన బోర్డర్ – గవాస్కర్ టెస్ట్ సీరిస్ లో తన స్పిన్ మాయాజాలంతో కంగారులను కంగారు పెట్టించాడు. మొదటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి తను ఎంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించాడు జడేజా. స్పెషలిస్ట్ స్పిన్నర్ లా కంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు. బంతిని గింగిరాలు తెప్పి ఆసీస్ బ్యాట్స్ మెన్ ను ఒకరెనుక ఒకరిని పెవిలియన్ బాట పట్టించాడు. ఇరవై రెండు ఓవర్లు వేసిన జడేజా 47 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసిస్ తొలి ఇన్నింగ్ లో 177 పరుగులకు పరిమితమైయింది.…
విడదల రజిని. ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి. రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టె యోచనలో ఉన్నారామె. రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమా నిర్మాణ రంగంలో విజయవంతమైన వారు బోలెడు మంది ఉన్నారు. ఇప్పుడు వారి జాబితాలో విడదల రజిని కూడా చేరబోతున్నారు. కాకపోతే..ఆమె రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దాల కాలం కూడా కాలేదు. అప్పుడు సైడ్ బిజినెస్ లు చేస్తుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 2014లోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసింది. నాటి చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యేను తన రాజకీయ గురువు అని చెప్పింది. పార్టీలో యాక్టివ్ గా పని చేసింది. సోషల్ మీడియా ద్వారా భారీ హైప్ క్రియేట్ చేసుకుంది. 2018లో వైసీపీ నుంచి ఆఫర్ వచ్చింది. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తామని కబురు వచ్చింది. దాంతో టీడీపీకి గుడ్ బై చెప్పేసి విడదల రజిని వైసీపీలో చేరిపోయింది. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట…