Author: Prashanth Pagilla

ఏసీబీ ఆధ్వర్యంలో పనిచేసే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ 14400 ఈ నెంబర్ ఇచ్చింది. ఈ నెంబర్ కి ఫోన్ చేసి అవినీతికి పాల్పడే వాళ్ళను పట్టిస్తే రూ .5000/- నుoచి రూ 10000/-ఇస్తామని ఏపీ సర్కార్ ప్రకటించింది. కలెక్టరేట్‌ కార్యాలయం, ఆర్డీఓ, విద్యుత్, సబ్ ‌రిజిస్ట్రార్‌ ఆఫీస్, మండల కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌, వాలంటీర్, సచివాలయం, ప్రభుత్వ హాస్పిటల్స్, 108, 104 సర్వీసులు…. ఇలా ఎవ్వరైనా సరే …. ఎక్కడైనా సరే ….. లంచం అడిగితే చాలు. 14400కి ఫోన్ చేసి వివరాలు చెపితే చాలు. మీ వివరాలతో పాటు లంచం అడిగిన అధికారి పేరుతో ఓ ఫిర్యాదు నమోదు చేయాలని పిలుపు నిచ్చారు. పాస్ బుక్, కుటుంబ సభ్యులతో కూడిన సర్టిఫికేట్, జనన – మరణ ధ్రువీకరణ పత్రం, కుల, ఆదాయ, ఎకనమికాల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఇలా ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు సంబంధించి పిర్యాదు చేయవచ్చు.…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అకస్మాత్తుగా కొండగట్టు అంజన్న ఎందుకు గుర్తుకు వచ్చారు..? ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని నిధులు కూడా కేటాయిస్తామని గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్.. ఆ తరువాత మళ్ళీ అటువైపే వెళ్ళలేదు. నిధులు మంజూరు చేయలేదు. కానీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో కొండగట్టు అంజన్న కేసీఆర్ కు యాదికొచ్చారు. అయితే.. ఇది రాజకీయ యాత్రో, ఇంకేదో యాత్ర కాదు. పాప ప్రక్షాళన యాత్ర అనే ప్రచారం జరుగుతోంది. కొండగట్టు అంజన్న సన్నిధి పాప ప్రక్షాళన క్షేత్రంగా ప్రతీతి. కొండగట్టుకు వెళ్తే ఎలాంటి దోషమైనా పోతుందని భక్తుల నమ్మకం. ఇప్పుడు అదే నమ్మకంతో దోషాలను, ఆరేళ్ల క్రితం కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులను పరామర్శించకపోవడంతో చుట్టుకున్న పాపాన్ని తొలగించుకునేందుకు కేసీఆర్ అంజన్న దర్శనానికి వెళ్ళినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ పాప ప్రక్షాళనలో భాగంగా ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారన్న అభిప్రాయం…

Read More

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి కట్ చేయడానికి రంగం సిద్దం చేయమని కాంగ్రెస్ హై కమాండ్ కసరత్తు చేస్తోంది. అతనిని కట్ చేయడానికి తెలంగాణ సీనియర్ నాయకులు కూడా దాదాపు 99 మంది సిద్ధంగా ఉన్నారు. పొత్తుల అంశంలో రాహుల్ గాంధీ నిర్ణయాన్ని సవాల్ చేసేలా కామెంట్స్ ఉన్నాయని కోమటిరెడ్డిని ఎవరూ సమర్ధించడం లేదు. ఇన్నాళ్ళు అయ్యో సీనియర్ నేత కదా అనుకోని కోమటిరెడ్డిని గుడ్డిగా వెనకేసుకొచ్చిన సీనియర్లు సైతం ఇప్పుడు ఆయనకు రివర్స్ అవుతున్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని పలుమార్లు కాంగ్రెస్ పరువు తీస్తూ బిజెపికి మేలు చేస్తూ చాలాసార్లు నోటికొచ్చింది వాగాడు. అయినా అతనిని కాంగ్రెస్ క్షమించింది. నైట్ పార్టీలతో తెగ ఎంజాయ్ చేస్తాడు. పొద్దునే ఏదేదో సొల్లు వాగుతాడు. ఆ మత్తు దిగాకా అందరికి సారి చెప్పుతాడు. ‘నేను అలా అనలేదు. మిరే నా మాటలను వక్రికరించారు’ అని ప్రెస్ మీద నిందలు వేస్తాడు.…

Read More

మీకు ఎవరైనా అజాత శత్రువు ఉన్నాడా? వాడు రోజు కృషించి కుక్క చావు చావాలి అనుకుంటున్నారా? అయితే వాడికి రోజు కాగితం కప్పులో టి తాగించండి. చట్టానికి దొరక్కుడా కోల్డ్ మర్డర్ గా ఎవరినయినా చంపాలని అనుకుంటున్నారా? అయితే వాడికి రోజు కాగితం కప్పులో టి తాగించండి. వాడు క్యాన్సర్ తో కుక్క చావు చస్తాడు. మేముకూడా రోజు కాగితం కప్పులోనే టి తాగుతున్నాము కదా అంటారా? అయితే మిమ్మల్ని క్యాన్సర్ తో చంపాలని చాయి బండి వాడు కుట్రపన్నుతున్నాడు. కాగితం కప్పులో టి తాగిగే డిగ్నిటీ అని అనుకుంటే మీరు ‘కప్పులో కాలు వేసినట్లే.’ గాజు గ్లాస్ లో టి తాగితే ఇతరుల ఎంగిలి అంటుకుంటుంది అనుకుంటే మీకు సైన్సు మీద సరైన అవగాహన లేనట్లే. ఇవి మేము చెప్పిన మాటలు కాదు. మొన్న లండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు మంది సైంటిస్ట్ లు చెప్పిన…

Read More

దీనియమ్మ రాజకీయం! దేనిని వదలదు. చివరికి తమ, పర భేదాలు కూడా చూడదు. అందరిని తొక్కుకుంటూ ముందుకు సాగిపోవడమే. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇప్పటివరకు చాలా ట్విస్ట్ లు వచ్చాయి. ఎమ్మెల్సీ కవితను విచారించిన సీబీఐ అధికారులు త్వరలోనే ఆమె భర్తను కూడా విచారించేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ నిందితుడు సమీర్ మహేంద్రు గతంలో కవిత నివాసంలో ఆమెతో సమావేశమయ్యారు. అందులో కవిత భర్త అనిల్ , శరత్ చంద్రారెడ్డి, బోయినపల్లి అభిషేక్ రావులు పాల్గొన్నారు. ఆ రోజున ఏయే అంశాలపై చర్చ జరిగిందన్నది..? తెలుసుకోవాలని ఈడీ భావిస్తోంది. ఈ వివరాలను రాబట్టేందుకు కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు అనిల్ కు కూడా నోటిసులు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నిజం చెప్పాలంటే అయన నోట్లో వేలుపెడితే కోరకలేని అమాయకుడు. అయన తలుచుకుంటే కెసిఆర్ అండదండతో ఎమ్మెల్యే, ఎంపీగా మారగలడు. మంత్రిగా మరే అవకాశం కూడా…

Read More

తెలంగాణ రాజకీయాల్లో ఇన్నాళ్ళు తనకు ఎదురేలేదనుకున్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. అన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని దూకుడుగా సాగేవారు. అనుకున్న టైంకి అన్ని కార్యక్రమాలు ముగించేవారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన అనుకున్న వ్యూహాలు, కార్యక్రమాలు పక్కాగా అమలు కావడం లేదు. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. బాగానే ఉంది. కానీ ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లోని అవుట్ డేటెడ్ నేతల్ని కారు ఎక్కిస్తున్నారు. ఇది మొదలు…సెక్రటేరియట్ ప్రారంభం వరకు ఏదీ కేసీఆర్ డిజైన్ చేసిన కార్యక్రమంగా లేదు. అన్ని వాయిదాలు పడుతున్నాయి. కేసీఆర్ లో రాజకీయం చతురుత తగ్గిందా..? అనే అనుమానం కల్గుతోంది. ఎందుకంటే..బీజేపీతో శతృత్వం పెంచుకున్న కేసీఆర్ ను కేంద్రం టార్గెట్ చేస్తోంది. కేసీఆర్ గారాలపట్టిని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆధారాలు సేకరించే పనిలో పడ్డాయి. అంతేకాదు పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయి. ఎప్పుడు…

Read More

‘ధరణి’ వల్ల భూఅక్రమార్కుల ఆట కట్టించవచ్చు అని కెసిఆర్ ప్రకటించగానే తెలంగాణ ధరణి మురిసిపోయింది. ఇక మా సమస్యలు తీరిపోయాయి అని ప్రజలు పండగ చేసుక్కున్నారు. ఇల్లు అలకగానే పండగ కాదుగా. అదే ఇప్పుడు కొంపముంచింది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్లు మారింది పరిస్థితి. వందో, వెయ్యే తీసుకుని పని చేసే ఏజెంట్ల, బ్రోకర్ల బెడద పోయి ప్రభుత్వ ఉన్నత అధికారులే ఏజెంట్లు, బ్రోకర్ల అవతారం ఎత్తారు. ఎందుకంటే ఒక్కసారి వెబ్ సైట్ లో నింపిన వివరాలల్లో మార్పులు – చేర్పులు చేయాలంటే ప్రభుత్వ ఉన్నత అధికారులే దిక్కు. మొదటి స్టేజిలో ధరఖాస్తు అప్రూవల్ కావాలి. దానిని అప్రూవల్ చేయడానికి ఆయా అధికారి కోడి గుడ్డు మీద ఈకలు పీకడం మొదలు పెడతాడు. ‘మీకు ఎంత కావాలో చెప్పండి’ అని పాయింట్ కి వస్తే చాలు. ఓ ఫిగేర్ చెపుతాడు. పెట్రోల్ ధరలా దీనికి ఒక ఫిక్స్…

Read More

దివంగత నేత ఎన్ టి రామారావుకు కేంద్ర ప్రభుత్వం ఎనలేని గౌరవాన్ని ఇస్తూ వంద రూపాయల నాణెం మీద ఆయన బొమ్మను ముద్రించాలని నిర్ణయించింది. అందరికి సంతోషం కలిగించే వార్తే. ఇది మంచి మనసుతో చేస్తే బాగుండేది. కానీ ఇందులో కూడా బిజెపి మార్క్ రాజకీయం చూపింది. ఎన్ టి రామారావు కు భారత రత్న ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. పార్లమెంట్ లో దీని మీద చర్చ కుడా జరిగింది. ఎన్ టి రామారావు ఓ ప్రాంతీయ నటుడు, ప్రాంతీయ రాజకీయ నాయకుడు, అతను దేశానికి చేసింది ఏముంది? అని బీజేపీ ఎంపీలు ఎద్దేవా చేశారు. కనీసం ఎన్ టి రామారావు బొమ్మతో పోస్టల్ స్టాంప్ విడుదల చేయమని డిమాండ్ చేశారు. ఈమద్యే దర్శక నిర్మాత ఎల్. వి. ప్రసాద్ స్టాంప్ విడుదల చేసామని, ఇప్పట్లో మరో తెలుగు వాడిది వేయలేమని ఎద్దేవా చేసారు. ఎన్ టి రామారావు 25వ…

Read More

మన రాజ్యాంగం మనకు అన్ని రకాల స్వేఛ్చ నిచ్చింది. కానీ తాగి ఊగమనేస్వేఛ్చనివ్వలేదు. అందుకే దేశ వ్యాప్తంగా తాగుబోతులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. తాగు బోతులు ఎలాగో మారరు. మరి రాజ్యాంగాన్ని మార్చక తప్పదేమో? కేరళలోని కొచ్చిన్ లో పీకల వరకు తాగున్న ఓ బస్సు డ్రైవర్ ద్వి చక్ర వాహనం నడుపుతున్న వ్యక్తిని వెనకనుంచి గుద్ది చంపాడు. ఆ కేసు కోర్టుకు వెళ్ళింది. ట్రాఫిక్ పోలిసుల మీది హైకోర్ట్ కన్నెర చేసింది. తాగుబోతుల పట్ల మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రియులకు వేయని ఫైన్ లేదు, తిట్టని బూతులు లేవు. కొట్టని దెబ్బలు లేవు. ఎం చేయాలో వాళ్ళకు తోచలేదు. చివరికి ఓ గొప్ప ఆలోచన వచ్చింది. తాగుబోతులను పరీక్షా హాలులోలా నేల మీది వరుస క్రమంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత తెల్లకాగితాలు ఇచ్చారు. ఎదో పరీక్ష అనుకుని తాగుబోతులు తేలికగా తీసుకున్నారు.…

Read More

వాగుకు గడ్డపారలే కొట్టుకుపోతుంటే గరికపోచ ఓ లెక్కా! మోడీ కుళ్ళు రాజకీయ వాగులో గడ్డపార లాంటి ఎల్. కె. అద్వాని లాంటి ఉద్దండుడే కొట్టుకు పొతే గరికపోచాలాంటి బాల్ థాకరే ఓ లెక్కా? 2002 లో నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నారు. మతకలహలల్లో అయన మెడకు ఉరి బిగిసింది. కానీ అ సమయంలో ఆయను కాపాడింది ఇద్దరే ఇద్దరు. ఒకరు ఎల్. కె. అద్వాని, రెండోవారు శివసేన అధినాయకుడు బాల్ థాకరే. వాజ్ పేయి మొదలు మొత్తం బిజెపి మోడీనీ పార్టీ లోంచి సస్పెండ్ చేయాలనీ నిర్ణయించింది. చివరికి ఆ ఇద్దరి వల్ల మోడీ బతికి బట్ట కట్టాడు. నేడు ప్రధానిగా ఎదిగారు. అసలు మోడీ ప్రధానిగా మారడానికి ఎల్. కె. అద్వాని మూలపుషుడు. నేను ప్రధానిగా మారగానే మిమ్మల్ని రాష్ట్రపతిగా మారుస్తాను అని కాళ్ళ మీద పడ్డాడు మోడీ. అప్పటికే బిజెపిలో భీష్మా చార్యులు, ద్రోణా చార్యులుగా జోషి…

Read More