Author: Prashanth Pagilla

బాలీవుడ్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన పోస్ట్ చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీ పరువు తీసేలా ఆమె ట్వీట్ చేసింది. ఉన్నట్టుండి ఎందుకు ఈ సంచలన పోస్ట్ చేసిందో తెలియదు. కానీ ఆమె బాలీవుడ్ ను టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశం అవుతోంది. కంగనా తన ట్వీట్లో…బాలీవుడ్ మాఫియా నా యాటిట్యూడ్ ని పొగరుగా చిత్రీకరిస్తుంది. ఎందుకంటే నేను ఇతర హీరోయిన్స్ మాదిరి చిలిపి నవ్వులు నవ్వడం, ఐటెం సాంగ్స్ చేయడం, చీర కట్టుకొని డాన్స్ చేయడం, హీరోలు పిలవగానే రాత్రి గదికి వెళ్లడం చేయను. అందుకే వారు నన్ను పిచ్చిదానిగా చిత్రీకరించి జైలుకి పంపాలని చూస్తున్నారని పోస్ట్ చేసింది. https://twitter.com/KanganaTeam/status/1630056363417018370 కంగనా ట్వీట్ ను సునిశితంగా పరిశీలిస్తే.. ఆఫర్స్ కోసం ఇతర హీరోయిన్స్ హీరోలతో బెడ్ షేర్ చేసుకుంటారని, వాళ్ళను ఎంటర్ చేస్తారని ఆమె ఆరోపణలు గుప్పించింది. కంగనా రనౌత్ మరొక ట్వీట్లో… నాకు ఈ యాటిట్యూడ్…

Read More

చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. ఏమైందో తెలుసుకొని సీపీఆర్ చేసేలోపే కన్నుమూస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహ సడెన్ హార్ట్ ఎటాక్ లు సాధారణంగా మారిపోయాయి. కోవిడ్ తరువాత ఎవరికీ వారు మళ్ళీ ఉద్యోగ జీవితంలో మునిగిపోయారు. ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి నిత్యం ప్రయాణించాల్సి వస్తుండటంతో శరీరం అలసటకు గురి అవుతోంది. ఒక్కోసారి ఇంటికి వెళ్ళడం ఆలస్యం అవుతోంది. కుటుంబ సభ్యులతో పలకరింపులు కూడా ఆన్ లైన్ లో జరుగుతోన్న పరిస్థితి. ఈ క్రమంలోనే అనారోగ్య సమస్యలను ఇంట్లో చెప్పుకునేందుకు సమయం కూడా ఉండటం లేదు. ఆసుపత్రులకు వెళ్ళే టైం కూడా ఉండటం లేదు. ఒత్తిళ్ళతోనే నిత్యం సావాసం చేయాల్సిన దుస్థితి నెలకొంటుంది. దీంతో అనారోగ్య సమస్యలు మనుషుల జీవితాలను కత్తిరిస్తున్నాయి. ఇటీవల థాయ్ లాండ్ కు చెందిన ఓ వ్యక్తి మరణవార్త ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. న్యూస్ నెట్ వర్క్ లో పని…

Read More

ప్రీతి సంఘటనకు – బండి సంజయ్ కొడుకుకు ముడిపెట్టడం ఏంటని ఆశ్చర్యపోకండి. బండి భగీరధ్ తను చదువుతున్న కాలేజ్ లో జూనియర్ విద్యార్ధిని ర్యాగింగ్ తో వేధించి చితకబాదిన వీడియో ఆ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రి కేంద్ర పెద్దలు చక్రం తిప్పడంతో బండి సంజయ్ కుమారుడు సేఫ్ జోన్ లోకి వచ్చేశాడు. ఇప్పుడు ప్రీతి మరణానికి ర్యాగింగ్ ఒక కారణం. ఆయన కుమారుడి ర్యాగింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వస్తుంది అనుకుని ఈ కేసును పెడదోవ పట్టించే కుట్ర చేస్తున్నాడు. సైఫ్ అనే సీనియర్ విద్యార్ధి ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ప్రీతి సంఘటనలో రాజకీయం చేసేందుకు లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ ను బండి సంజయ్ తెరమీదకు తీసుకొచ్చారని అందరు అనుకున్నారు. కానీ బండి సంజయ్ వ్యూహాత్మకంగానే లవ్ జిహాద్ కామెంట్స్ చేసి తన కొడుకును రక్షించుకున్నారన్న విశ్లేషణలు తాజాగా వినిపిస్తున్నాయి. మెడికో…

Read More

బీజేపీలో ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహిత నేత సదా కేశవ రెడ్డి. బీజేపీని వీడి బీఆర్ఎస్ లోకి చేరాలని నిర్ణయించడం వెనక అసలేం జరిగింది..? సదా కేశవ రెడ్డి బీఆర్ఎస్ లో చేరాలనే నిర్ణయం వెనక అదృశ్య శక్తులు ఉన్నాయా..? ఈటల ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ లో చేరేందుకు కేశవ రెడ్డి సిద్దమయ్యారా..? ఇప్పుడివే ప్రశ్నలపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. కంటోన్మెంట్ బోర్డులో ఓ శాడిస్ట్ కారణంగానే బీజేపీని వీడుతున్నానని చెప్తున్నారు కానీ అసలు కారణం ఈటల రాజెందరేనన్న చర్చ బీజేపీలోనే జరుగుతోంది. తనతో విబేధించిన ఈటల మొహాన్ని కూడా చూసేందుకు ఇష్టపడని కేసీఆర్.. ఆయన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించారని అంటుంటారు. ఈటల అంటేనే కోపంతో ఊగిపోయే కేసీఆర్..ఇటీవలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాత్రం ఆయనపై ఎనలేని ప్రేమ…

Read More

తెలంగాణ రాజకీయ సీనియర్ నేత డీఎస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న డీఎస్ ఆరోగ్యం తాజాగా క్షీణించడంతో బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎంపీ ధర్మపురి అరవింద్ దృవీకరించారు. https://twitter.com/Arvindharmapuri/status/1630090817795944449 ప్రస్తుతం తన తండ్రి డీఎస్ కు చికిత్స కొనసాగుతుందని అరవింద్ వెల్లడించారు. డీఎస్ అనారోగ్యానికి గురి కావడంతో అరవింద్ తన రెండు రోజుల షెడ్యూల్ ను పూర్తిగా రద్దు చేసుకున్నారు. తన తండ్రి కోలుకుంటారని మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో బయటకోస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా పని చేశారు డీఎస్. వైఎస్సార్ తో కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం టీఆర్ఎస్ లో చేరిన డీఎస్ కు రాజ్యసభ పదవిని కట్టబెట్టింది. నిజామాబాద్ లో తన కూతురి ఓటమికి తెరవెనక డీఎస్ ప్రయత్నించారని ఆయనను కేసీఆర్ దూరం పెట్టారు.…

Read More

ఇటీవల వింత సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఆడవాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళా తన భర్త సోదరితో ప్రేమాయణం కొనసాగించి ఆమెతోనే శారీరక సంబంధం పెట్టుకుంది. ఆ అమ్మాయినే పెళ్లి కూడా చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. శుక్లాదేవి అనే మహిళా (32) భర్తను వదిలేసి వేరుగానే ఉంటోంది. ఈ క్రమంలోనే శుక్లాదేవి తన భర్త సోదరితో రిలేషన్ పెట్టుకొని వివాహం చేసుకుంది. ప్రస్తుతం మరదలితోనే స్థిరపడింది. పదేళ్ళ క్రితమే శుక్లాదేవికి ప్రమోద్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మధ్యలో ఏమైందో కానీ ప్రమోద్ తో శుక్లాదేవి విడిపోయింది. భర్తతో విడిపోయిన ఆరు నెలల తరువాత నుంచి ప్రమోద్ చెల్లితోనే శారీరక సంబంధం పెట్టుకుంది. అప్పటికి ప్రమోద్ చెల్లిలి వయస్సు పదేళ్ళు మాత్రమే. ప్రస్తుతం ప్రమోద్ చెల్లులు సోని దేవి వయస్సు పద్దెనిమిది. తాజాగా శుక్లాదేవి పెళ్లి చేసుకున్న సోని…

Read More

హైదరాబాద్ లో ఫారీన్ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. సంసారంలో సౌఖ్యాన్ని పొందని స్త్రీలు శారీరక సౌఖ్యం కోసం ‘కాల్‌ బాయ్స్‌’పై ఇంట్రస్ట్‌ చూపుతున్నారు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేని మహిళలు, విడోస్ కూడా కాల్ బాయ్స్ పై మక్కువ ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ,రియల్ ఎస్టేట్ రంగాల్లోని మహిళలు ఈసర్వీసును ఎక్కువగా కోరుకుంటున్నారు. శారీరక సౌఖ్యం లేక పక్కచూపులు : కుటుంబ భారంతో ఆర్థికంగా సెటిల్ కావాలనే విషయంపైనే భర్తలు పూర్తిగా దృష్టిపెడుతున్నారు. ఫలితంగా భార్యలకు కనీస సమయం ఇవ్వడం లేదు. కొంతమంది వేరువేరు చోట పని చేయాల్సి ఉండటంతో శారీరక కోరికలను తీర్చుకునేందుకు మేల్‌ ఎస్కార్ట్‌ సర్వీస్‌ కోరుకుంటున్నారు మహిళలు. సెక్స్ లో ఎంజాయ్ చేసేందుకు మరికొంతమంది ఈ సర్వీసును విస్తృతంగా వాడుకుంటున్నారు. విడోస్, పెళ్లి కానివారు సైతం మేల్‌ ఎస్కార్ట్‌ సేవలను బుక్‌ చేసుకుంటున్నారు. పెళ్లితో  లేనిపోనీ సమస్యలు వద్దని : ఫారీన్ కల్చర్ ప్రభావం ఇండియాలో ఈమధ్య…

Read More

సీనియర్ వేధింపులు భరించలేక మొన్న ప్రీతి అనే మెడికో విద్యార్ధిని మత్తు ఇంజెక్షన్ తీసుకొని ఆదివారం రాత్రి కన్నుమూసింది. తాజాగా ఓ యువకుడి వేధింపులు, అసభ్యకర మెసేజ్‌లతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆదివారం వరంగల్‌లోని రామన్నపేటలో ఆత్మహత్యకు పాల్పడింది. తను ప్రేమించిన ప్రియురాలిని తన స్నేహితుడు ప్రేమిస్తున్నాడని పీకలదాక మద్యం తాగించి అత్యంత పాశవికంగా నవీన్ అనే కుర్రాడి హత్యోదంతం.. ఏంటి వరుసగా ఈ సంఘటనలు. ఏంటి పేగులు మెలిపెట్టే విషాదం. ఏంటి వైపరీత్యం.. ? ప్రీతి అనే మెడికో విద్యార్ధినిని సైఫ్ అనే సీనియర్ విద్యార్ధి వేధించడంతో ఆమె మనస్తాపానికి గురైంది. సీనియర్ వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ప్రిన్సిపాల్ వద్దకు కూడా సీనియర్ వేధింపుల విషయాన్ని తీసుకెళ్ళింది. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి తోడు అతని వేధింపులు తీవ్రతరం కావడంతో ప్రీతి భరించలేకపోయింది. మత్తు ఇంజెక్షన్ తీసుకొని కన్నవారికీ కడుపుకోతను మిగిల్చింది. సీనియర్ వేధిస్తున్నాడని ప్రీతి ఫిర్యాదు…

Read More

తెలంగాణలో బీజేపీ బలపడుతున్నా ఏపీలో మాత్రం ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోతోంది. అడపాదడప నేతలు చేరుతున్నా వారితో పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. దీంతో పెద్ద తలకాయలపై ఫోకస్ పెట్టింది. సినీతారలను బీజేపీలో చేర్చుకొని ఏపీలో ఓటు బ్యాంక్ ను పెంచుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వరుసగా సినీ హీరోలు, సీనియర్ నటిలను బీజేపీలో చేర్చుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే నితిన్ , జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్ లను ఆ మధ్య బీజేపీ అగ్రనేతలు కలిసినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఏపీలో కాపులను తమ వైపు తిప్పుకునేందుకు చిరంజీవికి బీజేపీ గాలం వేస్తోంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ద్వారా చిరంజీవిని బీజేపీలో చేర్చుకోవాలని ప్లాన్ వేసింది. తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవిని కలవడం, చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చిరంజీవి 2009లో ప్రజారాజ్యం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. భారీ అంచనాలతో…

Read More

కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ లో జరుగుతోన్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలో కొత్త మార్పు కనిపిస్తుందన్న సోనియా గాంధీ… దేశానికి ఇక మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతోనే తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 100ఏళ్ల చరిత్ర కల్గిన పార్టీకి నేతృత్వం వహించే అవకాశం దక్కడం గర్వంగా భావిస్తున్నానని భావోద్వేగంతో ప్రసంగించారు. భారత్ జోడో యాత్ర తరువాత తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగించటం సంతోషం అని తెలిపారు. కాంగ్రెస్ కు, దేశానికి కూడా 2024 ఎన్నికలు పరీక్షలాంటివి అని సోనియా గాంధీ అన్నారు. అదే సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఏపికి ఇచ్చిన ప్రత్యేక హోదాకు కట్టుబడి…

Read More