Author: Prashanth Pagilla

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను వరుసగా విచారిస్తున్నాయి. నిప్పు లేకుండా పొగ రాదనేది అందరికీ తెలుసు. లిక్కర్ స్కామ్ లో కవితకు ఎలాంటి ప్రమేయం లేకపోతే ఆమెను ఈకేసులో ఇలా రోజుల తరబడి విచారించే అవకాశం లేదు. కవిత ప్రమేయం ఉందని సమాచారం ఉండటంతోనే కవితను ఈడీ విచారణకు పిలుస్తోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేసులో కవితను ఇరికించారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.బీఆర్ఎస్ పై కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగితే కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులలో ఎవరో ఒకరిని విచారణ పేరుతో వేధించేవారు. కానీ కవితను విచారిస్తున్నారు. ఈ స్కామ్ వలన కవితకు ముడుపులు అందినట్టు ఆధారాలు ఉండటంతోనే ఈడీ కవితను విచారిస్తోంది. వీటన్నింటిని వదిలేసి గులాబీ మీడియా మాత్రం కవితను రాణి రుద్రమ రేంజ్ లో…

Read More

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ డీలా పడింది. దీని నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఏడు స్థానాలను చేజారిపోకుండా ఎమ్మెల్యేలను ట్రైన్ చేస్తున్నారు. ఆరు స్థానాలు వైసీపీ గెలుచుకోవడం పక్కా.. మరో స్థానం కోసం టీడీపీ నుంచి తీవ్ర పోటీ ఉంది. అంత బాగానే ఉన్నా వైసీపీ , టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎటువైపు నిలుస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతి తెలివి ప్రదర్శిస్తే అనర్హత వేటు పడుతుంది. ఓటింగ్ కు గైర్హాజర్ అయినా చెల్లని ఓటు వేసినా సీన్ మొత్తం మారిపోతుంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడమేలా అనే పాఠాలను తమ పార్టీ ఎమ్మెల్యేలకు నేర్పుతుంది వైసీపీ అధిష్టానం. ప్రతి రోజు వైసీపీ నేతలతో ప్రాక్టీస్ చేయిస్తోంది. ఎంత ప్రాక్టీస్ చేయించినా ఎమ్మెల్యేలు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయాలనుకుంటే మాత్రం…

Read More

ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వచ్చేశారా..? ఇందుకోసం ముందుగానే అభ్యర్థులను ఫిక్స్ చేస్తున్నారా..? పొత్తులుండనున్న నేపథ్యంలో కొన్ని స్థానాలు మినహా మరికొన్ని నియోజకవర్గాల్లో గెలుపు గుర్రలుగా భావిస్తోన్న వారినినియోజకవర్గాల్లో పని చేసుకోవాలని చంద్రబాబు సూచించారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తా రాయలసీమలో ఇప్పటికే 100నియోజకవర్గాలకు అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గెలుపు గుర్రాలుగా భావిస్తోన్న వారికీ మాత్రమే టికెట్లు ఇవ్వాలని భావిస్తోన్న చంద్రబాబు..తమ రాజకీయ వ్యూహకర్త సూచన మేరకు కొంతమందికి టికెట్ పై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టికెట్ పై బాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారంతా నియోజకవర్గాల్లో పని చేసుకుంటున్నారని అంటున్నారు. పోటీగా ఎక్కువగానున్న నియోజకవర్గాలను వదిలేసి.. గెలుస్తారని బాబుకు నమ్మకం ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 100 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రెండోసారి ఈడీ విచారణకు వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను పదిగంటలపాటు విచారించారు. ఆమెను 14ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ రెండోసారి విచారణలోనూ కవిత పెద్దగా నోరు విప్పలేదని తెలుస్తోంది. రూ.100కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్రపై ఈడీ ప్రధానంగా కవితను ప్రశ్నించినట్లు సమాచారం. అయితే సోమవారం పదిగంటలపాటు కవితను ఈడీ అధికారులు విచారించడంతో సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తైన తరువాతే మరోసారి విచారణ ఉంటుందని అనుకున్నారు. కాని మంగళవారం కూడ విచారణకు రావాలని కవితకు నోటిసులు ఇచ్చింది. దాంతో కేటీఆర్ , హరీష్ రావులు ఢిల్లీలనే మకాం వేశారు. ఉదయం 11గంటలకు ఈడీ ఆఫీసుకు వెళ్ళాల్సిన కవిత 10 :30కే ఈడీ కార్యాలయానికి వెళ్ళారు. రాత్రి 9గంటల తరువాత ఆమె విచారణను ముగించుకొని బయటకొచ్చారు. విచారణ సందర్భంగా అరుణ్ రామచంద్ర పిళ్ళైతో కలిసి కవితను విచారించారని…

Read More

సౌందర్య.. మహానటి సావిత్రి తరువాత తెలుగు చిత్ర పరిశ్రమలో అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఈమె. అందం, అభినయంతో అచ్చమైన తెలుగు ఆడపడుచులాగా కనిపించి ఎంతోమందికి అభిమాన హీరోయిన్ గా నిలిచింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం సాంప్రదాయబద్దమైన పాత్రలను చేస్తూ తనకంటూ ప్రత్యేమైన ఇమేజ్ ను సంపాదించుకుంది సౌందర్య. తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలందరితో కలిసి నటించింది సౌందర్య. అప్పట్లో సౌందర్యతో కలిసి ఓ సినిమా చేయాలని టాప్ హీరోలందరికీ ఓ డ్రీంగా ఉండేదంటే ఆమె క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే.. సౌందర్య తన చిన్ననాటి స్నేహితుడు రఘును వివాహం చేసుకుంది. సినీ ఇండస్ట్రీ, బంధు మిత్రుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది. ఆ ఫోటోలు , వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో ఉన్నాయి. వీరిద్దరి పెళ్లి 2003లో జరిగగా.. పెళ్లి జరిగిన మరుసటి ఏడాదే ఆమె విమాన ప్రమాదంలో చనిపోయింది. ఆమె చనిపోయిందని…

Read More

అసెంబ్లీలో తమపై దాడి జరిగిందని టీడీపీ ఎమ్మెల్యేలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ సభ్యుడే ఒకరు తన చేతికి గాయం చేశారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మీడియా ముందు చెప్పారు. నిజంగా టీడీపీ నేతలే దాడికి పాల్పడితే ఆ పార్టీని బ్లేం చేసేందుకు ఇదొక అవకాశంగా ఉపయోగించుకుంటుంది వైసీపీ. అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై టీడీపీ సభ్యులు దాడులకు దిగారని ఆ వీడియోలను సర్క్యూలేట్ చేసేది. కానీ ఇంతవరకు ఒక్క వీడియోను కూడా బయటపెట్టలేదు. దాడి ఘటన జరగడానికి ముందు వ్యూహాత్మకంగా కెమెరాలను సభ్యుల వైపు మళ్ళించారు. నిద్రపోతున్న సభ్యులను కూడా చూపించారు కానీ పోడియం దగ్గర ఏం జరుగుతుందో మాత్రం చూపించలేదు. అసెంబ్లీలో ఏ మూలన ఏం జరుగుతుందో మినిట్ టూ మినిట్ రికార్డ్ అవుతుంది. ఈవాళ జరిగిన సంఘటన కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఆ వీడియో పుటేజ్ ను బయటకు…

Read More

నాగబాబు కూతురు నిహారిక అల్లరి పిల్ల. ఆయన అల్లుడు చైతన్య మాత్రం సైలెంట్. సోషల్ మీడియాలో ఈ జంట యాక్టివ్ గానే ఉంటుంది. తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అప్డేట్స్ ఇస్తుంటారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం 2020డిసెంబర్ లో జరిగింది. చైతన్య చాలా మంచి వాడని తన స్వేఛ్చకు పరిమితులు విధించడని భర్త గురించి గతంలో నిహారిక గొప్పగా చెప్పింది కూడా. పార్టీలు, వెకేషన్స్ అంటూ కలిసి తిరిగే ఈ జంట కొన్ని రోజులుగా సైలెంట్ అయిపొయింది. గతంలో సోషల్ మీడియాలో జంటగానున్న పిక్స్ షేర్ చేసే వీరు ఇప్పుడు ఒంటరిగానున్న ఫోటోలను షేర్ చేయడం స్టార్ట్ చేశారు. విడిపోవాలనే నిర్ణయం తీసుకొని ఈవిధంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. గతంలోనూ వీరు విడిపోనున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అప్పుడు…

Read More

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌ పై సంచలన ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటిసులు జారీ చేసింది. పేపర్ లీక్ కేసులో మీ దగ్గర ఉన్న ఆధారాలను సమర్పించాలని రేవంత్ కు ఇచ్చిన నోటిసుల్లో పేర్కొన్నారు. నిరుద్యోగ నిరసన దీక్షలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… పేపర్ లీకేజీ వెనక మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి  పాత్ర ఉందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ఆధారాలను అందించాలని రేవంత్ కు సిట్ నోటిసులు ఇచ్చింది. ఒకే మండలంలో వందమందికి ర్యాంకులు ఎలా వచ్చాయని.. దీనికి కారణం పేపర్ లీకేజీనేనని ఆరోపించారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ పేషి నుంచే పేపర్ లీకేజీ జరిగిందన్నారు. దీంతో మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, వివరాలను అందజేయాలని సిట్ ఏసీపీ నోటిసులు ఇచ్చారు. బండి సంజయ్ కూడా ఇదే రకమైన ఆరోపణలు చేసి ఉన్నారు. దీంతో ఆయన కూడా సిట్ నోటిసులు ఇచ్చే అవకాశం…

Read More

వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో అవినాష్ రెడ్డిని పలు దఫాలుగా విచారించిన సీబీఐ భాస్కర్ రెడ్డిని ఓసారి విచారించింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ హత్య కేసులో దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డి , భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారించింది. త్వరలోనే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో..దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా తమను ఈ కేసులో ఇరికించడం సమంజసం కాదని భాస్కర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ డైరక్షన్ లోనే దస్తగిరి స్టేట్మెంట్…

Read More

ఏపీ సీఎం జగన్ తో అదాని నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తాడేపల్లిలో సీఎం జగన్ కలిసిన మరుసటి రోజు తరువాత అదాని ఏపీకి వచ్చారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకీ సీక్రెట్ భేటీ అనే ప్రశ్నలు తలెత్తడంతో వైసీపీ ఇచ్చిన సమాధానం నమ్మశక్యంగా అనిపించడం లేదు. అదాని కుమారుడి వివాహానికి జగన్ ను ఆహ్వానించేందుకే ఆయన తాడేపల్లికి వచ్చారని చెబుతున్నారు. నిజంగా.. కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకే జగన్ తో భేటీ అయితే ఆ హడావిడిలోనే ఉండే ఆదాని నాలుగు గంటలపాటు జగన్ భేటీతో అవుతారా..? అన్నది అందరి నోటి నుంచి వస్తోన్న ప్రశ్న. ఈ ప్రశ్నకు వైసీపీ కూడా సమాధానం చెప్పడం లేదు. ప్రస్తుతం అదాని గ్రూప్ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. హిండెన్ బర్గ్ నివేదిక తరువాత అదాని సంస్థలను కాపాడుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఏపీలోనూ జగన్ సహకారమందిస్తున్నారు. విశాఖలో విలువైన భూములను కేటాయించారు. తాజాగా మరోసారి జగన్…

Read More