Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
పావలా శ్యామల… పాత్ర ఏదైనా అందులో యిట్టె ఇమిడిపోవడం ఈమె ప్రత్యేకత. పలు టీవీ సీరియల్ లో, సినిమాలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న శ్యామల ప్రస్తుతం ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. వయో భారంతో సినిమాలో, సీరియల్స్ లో అవకాశాలు రావడం లేదు. దీంతో శ్యామల పూట గడవడమే కష్టంగా మారింది. దీనికితోడు కూతురి అనారోగ్య పరిస్థితి శ్యామలను మరింత కుంగదీస్తోంది. ఈ సమయంలోనే ఓ ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడుతూ తన ఆర్ధిక పరిస్థితిపై ఓపెన్ అయింది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి నన్ను ఆదుకున్నారు. “మా” లో సభ్యత్వాన్ని ఇప్పించి, ప్రతి నెల సాయం అందేలా చేశారు. ఆయన చేసిన సాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పారు శ్యామల. మహేష్ బాబు, ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు తనకు ఒక్కొక్కరు పదిలక్షల చొప్పున ఆర్ధిక సాయం చేసినట్లు జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. వారిచ్చిన డబ్బులతో…
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో కవితను సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓడించారని వ్యాఖ్యానించారు. లైగర్ సినిమాలో కవిత పెట్టుబడులు – చర్చను పక్కదోవ పట్టించే ప్లాన్ ..? కవిత ఎంపీగా గెలిస్తే తమపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలే ఆమెకు వెన్నుపోటు పొడిచారని జీవన్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పడిన ఓట్లు కవితకు పడకపోవడమే ఇందుకు నిదర్శమన్నారు. నిజామాబాద్ లో రైతుల చేత నామినేషన్ వేయించింది బీజేపీనే అని చెప్పారు. వారితో కాంగ్రెస్ నామినేషన్ వేయిస్తే బీజేపీలో ఎందుకు చేరుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత ఎంపీ అరవింద్ ల మాటల యుద్ధం – అసలు స్టొరీ ఇదా..!? మీడియా సమావేశంలో కవిత పక్కన కూర్చున్న ఎమ్మెల్యేలే ఆమె ఓటమికి కారణమని ఎంపీ అరవింద్ కూడా ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు…
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం ఖరారు అయింది. ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపిన శశిధర్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ ను వీడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ ను వీడటం బాధగానే ఉన్నప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పడం లేదని శశిధర్ రెడ్డి వెల్లడించారు. తనతోపాటు మరికొంతమంది నేతలు బీజేపీలో చేరుతారని తెలిపారు. కాంగ్రెస్ క్యాన్సర్ తో బాధపడుతోందని… ఇప్పట్లో క్యాన్సర్ నుంచి కాంగ్రెస్ బయటపడే సూచనలు కనిపించడం లేదన్నారు. టీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి తుమ్మల, జూపల్లి..!? కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటించిన శశిధర్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. రేవంత్ వైఖరి సరిగా లేదని, ప్రతిష్టాత్మకమైన మునుగోడు ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ను ఎవరు వీడిన అందుకు రేవంతే బాధ్యత వహించాలంటూ పసలేని వ్యాఖ్యలు చేశారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతాంగానికి కేంద్రం ఆర్ధిక సాయం అందజేస్తోంది. అక్టోబర్ 17న 12వ విడత నిధులను రైతుల ఖాతాలో జమా చేసింది. అయితే చాలామంది రైతులు ఈ డబ్బులను పొందలేదు. 12వ ఇన్స్టాల్ మెంట్ ను అక్టోబర్ నెలలో కేంద్రం విడుదల చేయగా… అర్హులైన కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు జమా కాలేదు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. డబ్బులు జమా కాని వారి అకౌంట్లలో అక్టోబర్ 24వరకు క్రెడిట్ అవుతాయని చెప్పారు కాని అకౌంట్ లో డబ్బులు పడలేదు.కేంద్రం సాయం పొందని వారు ఎం చేయాలో ఇప్పుడు చూద్దాం వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చెయ్యాలంటే https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఫార్మర్స్ కార్నర్ సెక్షన్లో బెనెఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి గెట్ డేటా మీద నొక్కండి. ఇలా రైతుల ఖాతా లో…
విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమాపై వివాదం నెలకొన్నది. ఈ సినిమాను తెలుగులోనూ, అటు తమిళ్ లో సంక్రాంతికి విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావించగా.. తెలుగు సినీ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయంతో ఈ సినిమా రిలీజ్ కు బ్రేక్ పడినట్లు అయింది. ఈ సంక్రాంతికి తెలుగులో డబ్బింగ్ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వొదని తెలుగు సినీ నిర్మాతల మండలి తాజాగా తీర్మానించింది. ఇందుకు సంబంధించి లేఖను కూడా విడుదల చేశారు. దీంతో వారసుడు సినిమా రిలీజ్ పై సస్పెన్స్ నెలకొనడంతోపాటు తెలుగు ప్రొడ్యూసర్ తీర్మానంపై తమిళ్ సినీ దర్శకులు తీవ్రంగా మండిపడుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన పంచ్ ప్రసాద్ – కంటతడి పెట్టిస్తోన్న వీడియో తమిళనాడులో ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలుగు డబ్ సినిమాలు విడుదల అవుతున్నాయని.. తెలుగులో మాత్రం తమిళ్ సినిమాలను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినీ నిర్మాతల మండలి తన నిర్ణయాన్ని…
టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో టీమిండియా నిరాశ పరచడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయింది. జట్టును నడిపించడంలో రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడన్న విమర్శల నేపథ్యంలో మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్ లను ఎంపిక చేయాలని భావిస్తోంది. మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మ ఒక్కడే సారధిగా వ్యవహరిస్తూ ఉండటంతో హిట్ మ్యాన్ పై ఒత్తిడి పెరుగుతుందని బీసీసీఐ భావిస్తోంది. కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటు కాగానే..వన్డే, టెస్ట్ లతోపాటు టీ 20లకు వేర్వేరుగా కెప్టెన్ లను ఎంపిక చేయనుంది. Pandya as the captain of Team India..? టీ-20ఫార్మాట్ కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, వన్డే లకు రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేయనున్నట్లు బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. అయితే, టెస్ట్ లకు సారధ్యం వహించే బాధ్యతలను ఎవరికీ కట్టబెట్టాలన్నది దానిపై ఇంకా నిర్ణయం నిర్ణయం…
విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా ఇప్పటికీ చర్చలో నానుతూనే ఉంది. ఈ సినిమా చుట్టూ రాజకీయాలు ముసురుకుంటున్నాయి. లైగర్ సినిమా నిర్మాణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ పెట్డుబడులు పెట్టిందని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాక్ మనీని వైట్ చేసుకునేందుకు లైగర్ సినిమాలో పెట్టుబడులు పెట్టిందని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర సమాచారం ఉందని చెప్పడం సంచలనంగా మారింది. లైగర్ సినిమా నిర్మాతలుగా చార్మి, కరణ్ జోహార్ లు వ్యవహరించారు. కాని వీరు మాత్రమే కాదు కవిత కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అంటూ బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సినిమాలో కవిత మాత్రమే పెట్టుబడులు పెట్టిందా..? ఇంకా మరెవరైనా పెట్టుబడులు పెట్టారా అనే కోణంలో…
జబర్దస్త్ ద్వారా కడుపుబ్బా నవ్వించే పంచ్ ప్రసాద్ జీవితంలో ఎవరికీ కనిపించని విషాదం దాగి ఉంది. ఇప్పటికే కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతోన్న ప్రసాద్ ను మరో జబ్బు కబళించింది. దీంతో ప్రసాద్ నిత్యనరకం అనుభవిస్తూ నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసిన వీడియోలో పంచ్ ప్రసాద్ తీవ్ర నొప్పితో విలవిల్లాడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతు అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. జబర్దస్త్ ఆర్టిస్ట్ నూకరాజు పోస్ట్ చేసిన ఈ వీడియోలో ను పోస్ట్ చేశాడు. తన ఆరోగ్య పరిస్థితిని బయట ప్రపంచానికి తెలియజేసేందుకు పంచ్ ప్రసాద్ అనాసక్తి చూపించాడు. తనను కన్విన్స్ చేసేందుకు ట్రై చేసినా ప్రసాద్ నిరాకరించడంతో చాటుగా చాటుగా ఈ వీడియో తీసి ఆయన ఆరోగ్య పరిస్థితిని చూపించాడు నూకరాజు. పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అతని భార్య వివరించింది. ఓ రోజు షూటింగ్ ముగించేసుకొని…
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంటుంది. అధికారంలో ఉన్న వారు బాధ్యతతో మెలగకుండా రాజకీయ ఉద్రిక్తతలకు కారణం అవుతున్నారు. ఏపీలో కనిపించే ఫ్యాక్షన్ పాలిటిక్స్ తెలంగాణలో కూడా ప్రవేశించింది. రాజకీయాల్లో అసహనం పేరుకుపోతున్న దృష్ట్యా ఈ తరహ రాజకీయాలు వెలుగు చూస్తున్నాయి. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో రాజకీయ హత్యలు కూడా జరిగే ప్రమాదం ఉన్నది. అధికారం చేతుల్లో ఉంటే ఇలాగేనా మాట్లాడేది..! నిజామాబాద్ ఎంపీ అరవింద్ పట్ల ఎమ్మెల్సీ కవిత వాడిన భాష ప్రయోగం ఏమాత్రం సమంజసంగా లేదు. చెప్పుతో కొడుతానని కవిత మాట్లాడం రాజకీయ విలువలు పూర్తిగా దిగజారిపోయాయని చెప్పేందుకు ఇదో ఉదాహరణ. పట్టుకొని, పట్టుకొని తంతాం అని బాధ్యతయుతమైన పదవిలో కొనసాగుతున్న కవిత మాట్లాడటం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చేయడం సహజం కాని, తెలంగాణ రాజకీయాలు ఆ స్టేజ్ ను దాటేసినట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రత్యర్ధులపై దాడులు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజకీయ ప్రత్యర్ధులపై…
ఎమ్మెల్సీ కవితను బీజేపీలోకి ఎవరు ఆహ్వానించారో బయటపెట్టాలని టీపీసీసీ అద్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ జరుపుతోన్న సిట్ , కవిత స్టేట్ మెంట్ ను కూడా తీసుకోవాలనడంతో ఇప్పుడు బీజేపీ , టీఆర్ఎస్ ఇరకాటంలో పడ్డాయి. ఇంతా జరిగాక కవితను సిట్ విచారించకపోతే ఇదంతా టీఆర్ఎస్ , బీజేపీ ఆడుతోన్న డ్రామా అనుకోవాల్సి వస్తుందని రేవంత్ చెప్పడంతో ఈ వ్యవహారంపై సిట్ చీఫ్ ఎం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కవితను బీజేపీ ఆహ్వానించడం కొంచెం అటు, ఇటుగా కొనుగోలు చేయడం లాంటిదేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తనను బీజేపీలో చేరమని ఆహ్వానించారని కవితే చెప్పడంతోపాటు ఇక్కడ షిండే మోడల్ అమలు చేయడంపై మాట్లాడరన్నారు. మహారాష్ట్రలో ఎలాగైతే ఎక్ నాథ్ షిండే..శివసేనకు చెందిన ఎమ్మెల్యేలను తనతోపాట వెంటబెట్టుకెళ్ళి.. శివసేన తనదేనని ప్రకటించుకున్నట్లుగా. టీఆర్ఎస్ లోనూ కవిత అలాంటి రోల్ పోషించడం అన్నట్లు. రేవంత్ రెడ్డి ఇవే అంశాలను…