Author: Prashanth Pagilla

రానురాను కొంతమంది ప్రేమికులు మరీ బరితెగిస్తున్నారు. పబ్లిక్ గా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ జనం ఉన్నారనే విషయాన్ని కూడా మరిచిపోయి విచ్చలవిడి తనంతో జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేసుకునే కొన్నింటిని బహిరంగంగా చేస్తూ నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నడిరోడ్డుపై ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. ద్విచక్ర వాహనం మీద వెళ్తూ ముద్దుల వర్షం కురిపించారు. ట్రాఫిక్ ను సైతం లెక్కచేయకుండా వారి పనిలో వారు నిమగ్నమయ్యారు. రోడ్డుపై చూస్తున్న వారంతా మకిదెం ఖర్మా అనుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసింది ఆ జంట. వందలాది మంది చూస్తుండగానే ముద్దుల మీదే ముద్దులు ఇచ్చుకున్నారు. స్కూటీపై కుదురుగా కూర్చోకుండా..ఎదురెదురుగా కూర్చుని కిస్ లు పెట్టుకుంటూ పోవడంతో జనం షాక్ అయ్యారు. మరీ ఇంత తెగింపు ఏంటని చర్చించుకున్నారు. శృంగారానికి రానురాను విలువ తగ్గిపోతుందా? జంతు సంస్కృతి పెరుగుతోందా? అనే కోణంలో…

Read More

రాత్రి, పగలు అనేవి సాధారణం. అవి లేకుండా కాలగమనం ఉండదు. ఉదయం సూర్యుడు, రాత్రి చంద్రుడు కనిపిస్తుంటాడు. కాని రాత్రి అనేది లేని ఓ ప్రాంతముందని మీకు తెలుసా..? రాత్రి లేకుండా ఉండటమేంటని ఆశ్చర్య పోకండి. నిజంగా ఆ ప్రాంతంలో రాత్రి అనేదే ఉండదు. ఒక్కో ప్రాంతంలో భిన్నమైన వాతావరణం ఉంటుంది. అలాంటి భిన్నమైన వాతావరణం కల్గిన ఓ ప్రదేశం ఉంది. అక్కడ రాత్రి అనేది ఉండదు. అంత పగలే. అర్దరాత్రి సమయం ఉంటుంది కాని సూర్యుడు అలాగే దర్శనమిస్తాడు. రాత్రి సమయంలో ఉండాల్సిన చంద్రుడుకు బదులుగా సూర్యుడే ఉంటాడు.అక్కడ రోజుకు 24 గంటలూ సూర్యుడే కనిపిస్తాడు. ఆ అరుదైన అద్భుతమైన ప్రదేశం నార్వే దేశంలో ఉంది. సాధరణంగా ఒక రోజుకు 24 గంటలైతే అందులో దాదాపు సగం పగలు, మిగతాది రాత్రి ఉంటుంది. ఇలా పగలు, రాత్రులు సమానంగా ఉంటేనే ఈ విశ్వం సక్రమంగా ముందుకు సాగుతుంది. రోజులో కేవలం…

Read More

ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ లక్ష్యం 100సీట్లు అంటున్నారు ఆ పార్టీ నేతలు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని ఈ సారి ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు అవుతుందని చెప్తున్నారు. అయితే. బీఆర్ఎస్ సెంచరీ మార్క్ సాధించాలంటే ఓ పని చేయాల్సి ఉందంటున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు… కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన… పార్టీ లక్ష్యమైన వంద సీట్లు రావాలంటే మాత్రం ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో 15 నుంచి 20 మందిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ కి ఓటు వేసేందుకు జనం రెడీగా ఉన్నారని… అయితే కొంత మంది ఎమ్మెల్యేల మీద కోపంగా ఉన్నారని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను…

Read More

ఎన్టీఆర్.. తెలుగు వారి కీర్తిని నలుదిశలా చాటిన మహనీయుడు. బలహీనవర్గాలకు రాజకీయ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన నేత. మొదట సినీ రంగంలో తరువాత రాజకీయ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. జీవితాంతం నమ్మిన విలువల కోసం కట్టుబడిన రాజకీయ నేతలు అరుదుగా ఉంటారు అందులో మొదటివరుసలో నిలిచే నేత ఎన్టీఆర్ కావడం తెలుగు ప్రజలకు గర్వకారణం. నేడు ఆ మహనీయుడి వర్థంతి. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజునే కాదు. సినిమా పండగ జరిగినా సంక్షేమ కార్యక్రమం నిర్వహించిన తప్పకుండా ఆయన గురించిన చర్చ తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా ఉండి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి ముద్ర వేశారు మరి ఆయన. ఎన్టీఆర్ కాలం చేసి 27ఏళ్ళు అవుతున్నా.. ఇప్పటికీ ఆయన చిరస్మరణీయులుగానే ఉన్నారంటే.. ఆయన నటన ద్వారా, పాలన ద్వారా ఎలాంటి మార్పు , మార్క్ తీసుకోచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో నేడు కనిపిస్తోన్న చాలామంది రాజకీయ నేతలు…

Read More

టీఆర్ఎస్ లో ఉన్నాన్నాళ్ళు ఆపై బీజేపీలో చేరాక అత్యంత సన్నిహితంగా మెదిలిన ఇద్దరు తెలంగాణ బీజేపీ కీలక నేతల మధ్య కయ్యం మొదలైంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ , మరో నేత వివేక్ వెంకటస్వామిలు పార్టీ నేతల సమక్షంలోనే రెచ్చిపోయారు. సంక్రాంతి రోజున వందే భారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ ఇద్దరు నేతలు వాగ్వాదానికి దిగారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈటల ఆర్థిక మూలాలను  దెబ్బకొట్టారు కేసీఆర్.  పారిశ్రామిక వేత్తలు , సన్నిహితులు  ఆర్థిక సాయం చేయకుండా ఉండేలా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటలకు ఎన్నికల ఖర్చు ఇతరత్రా అవసరాల కోసం బీజేపీ నేత వివేక్ 10 కోట్ల ఆర్థిక సాయం చేశారు. ఎన్నికల అనంతరం తిరిగి ఇచ్చేలా ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. 2021 అక్టోబర్ లో ఈ ఉప ఎన్నిక జరిగింది. బైపోల్ ముగిసి ఏడాది అయిపోయినా…

Read More

ప్రేమికులు తమ సరసాలకు ఏటీఎంనే అడ్డాగా మార్చుకున్నారు. అర్దరాత్రి వేళ ఏటీఎంలోకి వెళ్ళి సరసాలు ఆడుతూ అందర్నీ నివ్వెరపరిచారు. ఏటీఏంలోకి వెళ్ళిన ప్రేమ జంట ఏటీఎం డోర్ ను లాక్ చేసింది. అయితే.. ఏటీఎం అన్నాక ఎవరో ఒకరు వచ్చి వెళ్తుంటారు కదా. లోపలికి వెళ్ళిన ఆ ప్రేమ జంట ఎంతకీ బయటకు రాకపోవడంతో చోరీ చేస్తున్నారేమోనని అక్కడి డబ్బు డ్రా చేసేందుకు వచ్చిన కొంతమంది అనుమానించారు. పైగా ఏటీఎం లాక్ కావడం వల్ల దొంగతనం కోసమే వెళ్ళారని గట్టిగా ఫిక్స్ అయ్యారు. వెంటనే పాట్నా పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పాట్నా పోలీసుల బృందం హుటాహుటిన కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. తుపాకీలతో సహా అక్కడికి విచ్చేసిన పోలీసులు దోపిడీ దొంగలనుకొని వారిని పట్టుకునేందుకు ఏటీఎంలోకి తొంగి చూడగా…ఎవరూ కనిపించలేదు. లోపలికి వెళ్లి చూడగా..ఏటీఎంలో డబ్బులను ఎవరూ తీయలేదని నిర్ధారించుకున్నారు. చివరికీ ఆ ప్రేమ జంట ఏటీఎంలో రొమాన్స్ చేస్తూ కనిపించింది.…

Read More

ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తొమ్మిది రాష్ట్రాల్లో…ఒక్క రాష్ట్రంలో బీజేపీ అధికారం చేజిక్కించుకొకపోయినా ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై పడుతుంది. అందుకే 2023 బీజేపీకి అత్యంత క్లిష్టమైన సవాల్ విసురుతోంది. ఎన్నికలకు ఇప్పటి నుంచే బీజేపీ వ్యూహప్రతివ్యూహాలను సిద్దం చేస్తోంది. తొమ్మిది రాష్ట్రాల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వాలకు సూచిస్తోంది. ఏమాత్రం తేడా వచ్చిన మొదటికే మోసం వస్తుందని.. అందుకే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దం కావాలని ఆదేశిస్తున్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు ఈ ఏడాది మొత్తం జరగనున్నాయి. ప్రస్తుతం బీజేపీ బలంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలను మినహాయిస్తే కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ , తెలంగాణ పెద్ద రాష్ట్రాలు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. రాజస్థాన్, చత్తీస్ ఘడ్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు బీజేపీ టార్గెట్ ఒకటే. కర్ణాటక…

Read More

తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరిక విషయంలో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా తెలుస్తోంది. ఆయన నిర్వహించే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో టి. సర్కార్ అనుకూలంగా వ్యవహరిస్తామని హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ లో చేరేందుకు మొగ్గు చూపినట్టుగా అర్థం అవుతోంది. తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరిక నాలుగు వేల కోట్లతో కూడినదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు. ఐఎఎస్ ఆఫీసర్ అయిన తోట చంద్రశేఖర్ వీఆర్ఎస్ తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. తన కుమారులతో కలిసి ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ అనే కంపెనీ నడుపుతున్నారు. అయితే.. ఈ కంపెనీకి మియాపూర్‌లో 40 ఎకరాల భూమిని కేటాయించారట. దీని వెనుక నాలుగు వేల కోట్లని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మియాపూర్ లో సర్వే నంబర్ 78 లో40 ఎరాలు కొనుగోలు చేశారు. ఆ భూములపై వివాదం నడుస్తోంది. ఆ భూముల…

Read More

2017లో సూచీ లీక్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో చెప్పక్కర్లేదు. ధనుష్, అనిరుధ్, రానా, త్రిష, ఆండ్రియాతో పాటు పలువురి రాసలీల ఫోటోలు, వీడియోలు బయటకు రావడం సంచలనంగా మారింది. సినీ ఇండస్ట్రీపై కోపంతో సింగర్ సుచిత్ర ఈ వీడియోలను బహిర్గతం చేసింది. సుచిత్ర దెబ్బకు సినీ ప్రముఖులు చాలామంది భయపడ్డారు. ఇంకెంతమంది ప్రముఖుల ప్రైవేట్ వీడియోస్ బయటకు వస్తాయోనని ఆందోళన చెందారు. అయితే.. ధనుష్, అనిరుద్ తనకు మద్యం తాగించి మత్తులో తనను లైంగికంగా వాడుకున్నారని సుచిత్ర ఆరోపించింది. మరో సింగర్ చిన్మయిపై కూడా సుచిత్ర ఆరోపణలు గుప్పించింది. అయితే.. ఈ సుచిలీక్స్ కు బలైన వారిలో నటి రేష్మ పసుపులేటి కూడా ఉన్నారు. ఆమెకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియోకు బయటకొచ్చింది. బాయ్ ఫ్రెండ్ తో బెడ్ షేర్ చేసుకుంటున్నట్లున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. అప్పుడే కోలీవుడ్ లో ఎదుగుతున్న రేష్మ పసుపులేటి ప్రైవేట్ వీడియో బయటకు…

Read More

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలన్న సంగతి తెలిసిందే. మనుషుల వలన మూగ జీవాలకు ఎలాంటి హనీ జరిగిన వెంటనే ఆమె రెస్పాండ్ అవుతుంది. మనుషుల వలన జంతువులకు హనీ కలగకూడదని మాంసాహారమే కాదు పాలు, పాల పదార్థాలు, బై ప్రొడక్ట్స్ కూడా రష్మీ మానేసిందట. మూగ జీవాల సంరక్షణ కోసం సోషల్ మీడియా వేదికగా ఉద్యమం నడుపుతోంది రష్మీ. జంతువులకు హనీ జరిగినట్లు తన దృష్టికి వస్తే అధికారులకు ఫిర్యాదు చేసి యానిమల్స్ పై తన ప్రేమను చాటుకుంటుంది. ఇక.. సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జంతు వధ జరిగింది. కోడి పందెంల వలన పలు చోట్ల కోళ్ళు గాయపడ్డాయి. దీంతో ఈ కోడి పందాలపై రష్మీ రియాక్ట్ అయింది. ఓ వ్యక్తి కోడి పందెంలో గెల్చినట్లు తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ విషయాన్ని తప్పుబట్టిన రష్మీ.. హింసను ప్రమోట్ చేస్తున్నారంటూ…

Read More