Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Duriki Mohan Rao
అధికారం అహంకారాన్ని బిపి లా పెంచుతుంది. కానీ ఆ బిపి ఎదోఒకరోజు ప్రాణం మీదికి తెస్తుంది అని బిజెపికి నేడు తెలిసింది. మోడీ ప్రాణ మిత్రుడు గౌతమ్ అదాని చేసిన దేశంలోని అతి పెద్ద ఆర్థిక కుంభకోణం మీద విచారణ జరపాలని సుప్రీం కోర్ట్ మొన్న ఆదేశించి గట్టిగానే మొట్టికాయలు వేసింది. అయినా తన తెలివి తేటలు చూపిన ప్రధాని మోడీ తనకు అనుకూలంగా పనిచేసే నిపుణులతో ఓ కమిటీ వేసి, దానిని సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీం కోర్టుకు పంపారు. మోడీ ఎలాంటి వాళ్ళను నియమిస్తారో ముందే ఊహించిన సుప్రీం కోర్ట్, ఆ సీల్డ్ కవర్ని కనీసం తెరవకుండానే తిరస్కరించింది. దొంగను పట్టుకోమని పిక్ ప్యాకేటర్ ని నియమించినట్లు ఉన్నదని ఎద్దేవ చేసింది. ఇది భారతీయ న్యాయ వ్యవస్థలోనే ఓ సంచలనం. ఓ కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు మించిన అవమానం, పరిపాలనా వైఫల్యం మరొకటి లేదు. బిజెపి ఇక్కడో నగ్నసత్యాన్ని…
కొన్ని నమ్మలేని నిజాలు మనం నమ్మాలి. ఓ చాయ్ వాలా మోడీ మన దేశ ప్రధానిగా మారగా, చెప్పులు కుట్టే నిరుపేద అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ గా మారగా, ఇంటింటికి న్యూస్ పేపర్లు వేసే అబ్దుల్ కలాం దేశ రాష్ట్ర పతిగా మారగా, ఇంటింటికి పాలు పోసే మల్లా రెడ్డి మంత్రిగా మారినప్పుడు, చదువుకున్న మీరు ఎందుకు బిల్ గేట్స్ కాలేరు? ఆలోచించండి. ప్రఫుల్ బిల్లోర్ ని మీరు రోల్ మోడల్గా తీసుకోండి. తప్పులేదు. అహ్మదాబాద్ కు చెందిన ప్రఫుల్ బిల్లోర్ పేదరికం వల్ల 2017 ఎంబీఏ చదువును మధ్యలో ఆపేశాడు. ఒక చిన్న చాయ్ బండి పెట్టుకున్నాడు. దానిని అతని పేరో, దేవుడి పేరో పెట్టలేదు. తన అపజయాన్ని నిరంతరం గుర్తుకు పెట్టుకోవాలని ‘ఎంబీయే చాయ్వాలా’ అని బోర్డ్ పెట్టాడు. ఎవ్వరు నవ్వుకోలేదు. అతని భుగం తట్టారు. అతని దగ్గరికి చదువుకున్న వాళ్ళు రావడంతో మంచి క్వాలిటీ చాయ్…
ఒకప్పుడు అభివృద్ధి చెందిన నగరాల భూములను రాజకీయనాయకులు ఆక్రమించేవాళ్లు. ఇది అవుట్ డేట్ ఆక్రమణలు. ఇప్పడు పేద రైతుల భూములను ముందుగా ఆక్రమిస్తున్నారు. తర్వాత ఆ నగరాన్ని అభివృద్ధి చేసి ఆ భూముల ధరలు అమాంతం పెంచేయడం కొత్త ట్రెండ్. దీనికి మూల పురుషుడు నారా చంద్రబాబు నాయుడు. నాడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో ముందుగా శంషాబాద్ లోని రైతుల భూములను ఎకరానికి చాలా తక్కువ ధరలో (వేలల్లో) జయాబేరి కె. మురళి మోహన్ తో బినామిగా కొనిపించారు. ఆ తర్వాత అక్కడ అంతర్జాతీయ విమానశ్రయం రాబోతున్నట్లు ప్రకటించారు. దాంతో కె. మురళి మోహన్ ఆ భూములను ఎకరానికి కోట్లల్లో అమ్ముకున్నారు. ఇదే స్కీంని మొన్ఆంన ధ్రప్రదేశ్లో కూడా అమలు చేసి ‘అమరావతి’ రాజధానిగా ప్రకటించారు. ఇప్పడు జగన్ కూడా వైజాగ్ లో భూములు కొని దానిని రాజధానిగా ప్రకటించారు. తెలుగుదేశం నుంచి అక్రమ పసుపు రంగు పూసుకుని వచ్చిన కెసిఆర్…
కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు. బొమ్మా బొరుసు లాగా గొప్ప గొప్ప నాయకులకు 9 మంచి లక్షణాలతో పాటు ఒక ఆవలక్షణం కూడా ఉంటుంది. కెసిఆర్ కూడా దీనికి మినహింపు కాదు. ఆకలితో ఉన్నవాడిని చూసి చలిస్తారు. కంట తడి పెట్టుకుంటారు. వాడికి కడుపునిండా అన్నం పెట్టాలని మటన్ బిర్యానీ వండుతారు. మంచి విస్తరి వేసి గౌరవంగా కుర్చోపెడతాడు. కానీ తినే ముందు బిర్యనిలో తుపుక్కున ఉమ్మి ‘ఇక తిను బిడ్డా’ అంటారు. ఈ ఒక్క ఆవలక్షణం ఆయనను మొదటినుంచి అబాసుపాలు చేస్తోంది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 2001లో టిఆర్ఎస్ స్థాపించి దేశంలో సంచలనం సృటించారు. తెలంగాణ ఉద్యమానికి అడ్డంకులు ఏర్పడిన ప్రతిసారి తన పదవికి రాజీనామా చేసి, పార్టీతో రాజీనామాలు చేయించి ప్రజల్లోకి వెళ్లి మళ్ళి గెలిచారు. ఆయన అహింస పిలుపుతో తుపాకుల ఉద్యమాల గడ్డ యావత్తు తెలంగాణ అహింసతో కదం తొక్కింది. ఎక్కడా ఆంధ్ర వాళ్ళను కొట్టలేదు,…