Author: Duriki Mohan Rao

ప్రధాన మంత్రి ఎవరి సలహా పాటించారో తెలియదు. కానీ ఆయన ఉల్లిని ఎగుమతిని ఒక్కసారిగా  ఆపేశారు. అందుకే ఒక్కసారిగా పడిపోయిన ఉల్లి ధరను పెంచాలని మహారాష్ట్ర లోని హేమాద్ నగర్ మార్కెట్ ఉల్లి రైతులు మోడి కి పోస్టులో కుళ్ళిపోయిన ఉల్లిపాయలు పంపుతున్నారు. ఇప్పుడు ప్రధాని కార్యాలయం మొత్తం ఉల్లిపాయల గోదాములా మారింది. అందులో బాంబులు ఉండవచ్చని ప్రధాని రక్షక సిబ్బంది హడలి చస్తున్నారు. ఇప్పుడు ఉల్లి రైతుల కన్నెర్ర చేశారు. ఉల్లితో పాటు, మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులను మోడి సర్కార్ ఎగుమతులు చేయరాదని దారుణంగా ఆదేశించింది. విదేశాల్లో అంతర్జాతీయ ధరకు అమ్మితే కానీ రైతులకు గిట్టుబాటు ధర రాదు. చాలా రోజులుగా పండించిన పంట గోదాములల్లో కుళ్ళిపోతోంది. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు సరికదా, చేసిన అప్పుల మీద వడ్డీ కూడా రావడం లేదు. ఒక్కైపు పెరిగిన క్రిమిసంహారక మందుల ధరలు, బ్యాంకు వడ్డీలు, అప్పుల భారంతో రైతులు…

Read More

ఆజన్మ బ్రమ్మచారాగా పేరుపొయిందిన ఆంజనేయుడి విగ్రం ముందు అమ్మయిలు బికినిలతో అర్థనగ్న  ప్రదర్శన  ఇస్తే హిందూ మతస్తులు ఊరుకుంటారా? ఆంజనేయుడి దర్శనం కోసం వచ్చిన మగ భక్తులు బికినిలలోని ఆ అమ్మయిల అందాలూ చూసి చొంగ కారుస్తూ, కళ్ళు అప్పగించి చూస్తారా? లేక నిగ్రహంతో బుద్దిగా కళ్ళు ముసుకుంటారా? వాళ్ళ నిగ్రహికి ఇది కఠిన పరీక్షనే. కొందరు బ్రమ్మచారులు దొంగ చూపులు చూడక తప్పని పరిస్టింది నెలకొంది. అది ఎక్కడో విదేశాలల్లో కాదు. ఆంజనేయుడి నిత్యం పూజించే మన దేశంలో, అందులోను బిజెపి కనుసన్నల్లో మససిలే మధ్యప్రదేశ్లో. అవును, అంతర్జాతీయ మహిళా దినోస్తావం సందర్బంగా మధ్యప్రదేశ్ లో నిర్వహిస్తున్న ‘ఉమెన్ నేషనల్ బాడీ బిల్డింగ్ షో’లో హనుమంతుడి విగ్రహం ముందు కండలు తిరిగిన మన మహిళామణులు బికినీలో తమ సిక్స్ ప్యాక్ (సెక్సీ ప్యాక్ కాదు) ప్రదర్శించారు. అందరి ముందు కసరత్తులు చేశారు. అమ్మాయిలు వ్యాయామశాలలో సిక్స్ ప్యాక్ గా పెంచిన…

Read More

రిలయన్స్ అధినేత అంబానీని విమర్శించే అర్హత టీడీపీ నేత నారా లోకేష్‌కి లేదని ఎంపి మార్గాని భారత్ తీవ్ర స్టాయిలో విరుచుకుపడ్డాడు. మొన్న  విశాఖలో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్లో పాలుగొన్న వాళ్ళందరూ లోకల్ పారిశ్రామిక వేత్తలేంని నారా లోకేష్ అన్నారు. రిలయన్స్ అధినేత అంబానీ కూడా లోకల్ వ్యాపారి అని ఎద్దేవ చేశారు. ఈ సమిట్లో పదమూడు లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు ఎక్కడ జరిగాయో జగన్ చూపాలని లోకేష్ నిలదీసారు. జగన్ లీడర్ షిప్‌పై నమ్మకంతో వ్యాపారాలు పెట్టుబడులు పెట్టరని అన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో ఏ సమస్య వచ్చినా తీరుస్తామని సీఎం జగన్ చెపితే ఎవ్వరు నమ్ముతారని అన్నరు. అసలు అది విజయవంతం కానీ సమ్మిట్ అని చెప్పారు. దీనికి ఎంపి మార్గాని భారత్ విరుచుకుపడి నారా లోకేష్ ని దుయ్యబట్టారు. విజయవంతం అయ్యిన ఆ సమిట్ ని చూసి ఓర్వలేక కడుపు మంటతో ఒక మీడియా బురద…

Read More

కన్నడ సినిమా రంగంలో గొప్ప దర్శకుడిగా పేరున్న వెంకటేష్ మహా  ‘కెజిఎఫ్’ సినిమా చెత్త సినిమా అని, ఆ సినిమా దర్శకుడికి  కామన్సెన్స్ లేని ఇడియట్ అని మొన్న బండబూతులు తిట్టాడు. ఆ సినిమా కథ, నటీనట్లు, దర్శకుడు కలిసి ఓ వర్గం వాళ్ళ మనోభావాలను కించపరిచారు అని అసభ్యకరమైన పదజాలంతో తిట్టని తిట్టు తిట్టాడు. ఆ బూతులు ప్రచారం చేయడానికి చాలా ఛానళ్ళు ఇబ్బంది పది బీప్ సౌడ్తో ప్రచారం చేయాల్సి వచ్చింది. ముక్యంగా ఆ సినిమా దర్శకుడు ప్రశాత్ నీల్ ని దారుణంగా తిట్టాడు. ఆ సినిమా హీరో ‘యాష్’ని తిట్టకపోయినా ‘రాఖి భాయి’ లాంటి చెత్త పాత్రను ఎవడో సృస్తిసే, దానికి యాష్ నటించడం తప్పని ఇంకా దారుణంగా తిట్టాడు. వాటిని తెలుగులో ‘పరమ బూతులు’ అంటారు. ఆ తిట్లు దేశవ్యాపంగా సంచలనం రేపాయి. హీరో ‘యాష్’, దర్శకుడు ప్రశాత్ నీల్ అభిమానులు ఒక్కసారిగా ఉగ్ర రూపం…

Read More

అంతర్జాతీయ మహిళా దినోస్తావం సందర్బంగా రాజ్ భవన్ లో జరిగిన ఓ సభలో నటి పూనం కౌర్ వెక్కి వెక్కి ఏడ్చారు. ఆమె గుండెలో ఎప్పటినుంచో దాగున్న కసిని, కోపాన్ని మొదటిసారి బయటపెట్టారు. దానికి కారణం ఆమెను పంజాబీ అమ్మాయి అనుకుని తెలుగు పరిశ్రమ తనకు హీరోయింగ్ గా అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కావాలని తెలుగు పరిశ్రమ తనను దూరంగా ఉంచుతోంది అన్నారు. కావాలనే తనను పాతాళానికి నొక్కేస్తున్నారు అని ఆవేదన వెళ్లగక్కారు. తాను పంజాబీ అమ్మయి అయ్యినప్పటికీ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను అని, తాను తెలుగింటి ఆడపుచునని ఆవేదన చెందారు. ఇలాంటి పక్షపాత దోరణి తెలుగు పరిశ్రమకు ఉండడం దౌర్భాగ్యం అని బాదపడ్డారు. తాను గొప్ప స్టాయికి ఎదగకపోవడానికి కారణం ఇక్కడి కుటిల రాజకీయాలే కారణం అన్నారు. తన అందానికి, టాలెంట్ కు ఏం తక్కువ అని నిలదీశారు. పూనం కౌర్ చెప్పింది ఏ మాత్రం వాసవనం…

Read More

నిజం నిప్పులాంటిది. అబద్దం అనే ఎండుటాకులు ఎన్ని కప్పినా అది ఏంతో కాలం దాగదు. అది ఇంకా రాజుకుని మంటలా బగ్గున పైకి వస్తుంది. మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మాహత్య విషయంలో కూడా అది మరోసారి రుజువయ్యింది. ప్రీతి తనకు తాను ఓ విషపూరిత ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తండ్రి, సోదరుడు మొదటినుంచి వాదిస్తున్నారు. నిజం తెలుసుకోవాలని పోలీసులు ఆమె వాడిన విషపూరిత ఇంజక్షన్, ఆమె బ్లడ్ సంపుల్స్ టాక్సీకాలజి కి పంపి నివేదిక కోరారు. ఆమె వాడిన ఇంజక్షన్ లో ఎలాంటి మత్తు మందు ఆవశేశాలు లేవనీ, ఎలాంటి హానికర రసాయనాలు లేవని ల్యాబ్ రిపోర్ట్ లో తెలిసింది. దానితో ఆమె ఆత్మహత్య చేసుకోలేదు అని తేటతెల్లమయ్యింది. అది కచ్చితంగా హత్యానే అనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. మరి ఆ హత్య ఎవరు…

Read More

ఎరను చూసి ఓ చేప ‘అమ్మా! మనుషులు దయామయులు, మనకోసం ఎరను వేసి తినమంటున్నారు’ అని మురిసిపోతుంది. ‘ఆ ఎరను వేసింది మనం తినేందుకు కాదు, మనల్ని పట్టుకుని వాళ్లు తినేందుకు’ అని తల్లి చేప చెప్పింది. అయినా పిల్ల చేప వినకుడా ఎరను తినబోయి దొరికిపోయింది. క్రెడిట్ కార్డుల ఎర కూడా ఇలాంటిదే. అది తీసుకోవడం ఒక శిక్ష లా మారుతుంది. తీసుకున్న అప్పును 50 రోజులల్లో చెల్లిస్తే ఎలాంటి వడ్డీలు పడవు అని అందరూ తీసుకుంటారు. కానీ అది 99 శాతం మందికి ఆర్టిక ఇబ్బందుల వల్ల వీలుకాదు. అసలు ఆర్టిక ఇబ్బందులు లేని వాళ్లు క్రెడిట్ కార్డ్ జోలికే పోరు. అనుకున్నది ఒక్కటి, జరిగేది మరొకటి. అదే క్రెడిట్ కార్డ్ మహత్యం. పలానా హోటల్లో రూ. 2000 వేలు బిల్ చేస్తే, 2౦ శాంతం క్యాష్ బ్యాక్, పాలనా కంపెనీలో రూ. 5000 బట్టలు కొంటె 40…

Read More

ఆంధ్రప్రదేశ్ కులాలకు పెద్దపీట వేస్తే తెలంగాణ మతాలకు పెద్ద పీట వేయడం అనాదిగా వస్తున్నా ఆచారం. ఆంధ్రప్రదేశ్ లోని కులాల వైరస్ ఇప్పుడు తెలంగాణకు కూడా క్రమంగా సోకుతోంది. దీనికి చక్కటి నిదర్శనంగా తెలంగాణంలో టిఆర్ఎస్ అనే పేరుతో కొత్త పార్టీ పుట్టబోతోంది. వెలమ సామజిక వర్గానికి చెందిన కొందరు రాజకీయవేత్తలు కలిసి ఈ కొత్త పార్టీ పెట్టడానికి గతకొన్ని రోజులుగా  కృషి చేస్తున్నారు. ఇది చాప కింద నీరులా బిఆర్ఎస్ కొంప ముంచేలా ఉంది. ఈ కొత్త పార్టీ పేరు ‘తెలంగాణ రాజ్య సమితి’ లేదా ‘తెలంగాణ రైతు సమితి’ అని ఖరారు చేసే అవకశం ఉంది. ఇప్పటికే ఈ పేరును రిజిస్టర్ చేసినట్లు తెలిసింది. అయితే వాళ్ళ పేర్లు కావాలనే దాచారు. దీనికి అసలు కారణం కెసిఆర్. ఈ మధ్య కెసిఆర్ తాను స్తాపించిన టిఆర్ఎస్ ని కాస్తా బిఆర్ఎస్ గా మర్చి జాతీయ రాజకీయాల మీద దృష్టి…

Read More

ఇండియన్ ఐకాన్ నటుడిగా పిలువబడే అమిత బచ్చన్ కు మూడు రోజుల కిందట ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్లో ప్రమాదం జరిగింది అనే వార్త దేశ వ్యాపంగా వైరల్ గా మారింది. కోట్లాదిమంది అభిమానులు ఆందోళన చెంది టివిల ముందు, సెల్ ఫోన్ లకు అతుక్కుపోయారు. దేశం మొత్తం అట్టుడికి, ఈ అంశం చుట్టే తిరిగింది. చాలా షూటింగ్ లు ఆగిపోయాయి. దేశ ప్రధాన మొదలు కొని, కార్పొరేటర్ వరకు అందరు ఈ విషయం మీదా ఆరా తీసారు. అందులో నిజం లేదని మరికొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే అమితా బచ్చన్ ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్ లో తనకు ప్రమదం జరిగిందని, కొన్ని గాయాలు అయ్యాయని, ఇప్పట్లో షూటింగ్ లో పాల్గోనలేనని తన బ్లాగ్ లో ప్రకటించారు. దాంతో దేశం మొత్తం ఆందోళన చెందింది. ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్న ఇదే వార్త. ‘ప్రాజెక్ట్ కే’ లో అమితా బచ్చన్,…

Read More

ఈనెల ఉగాది 19 నుంచి 23 వరకు నంద్యాల జిల్లాలోని శ్రీశైల పుణ్యక్షేత్రములో ఉగాది మహోత్సవాలు జరుపనున్నారు. అందుకే ఈనెల 19 నుంచి 23 వరకు మల్లికార్జున స్వామి ‘స్పర్శ దర్శనాన్ని’ నిలిపి వేసున్నట్లు దేవస్తానం  ఈవో లవన్న అధికారికంగా ప్రకటించారు. అయితే భక్తులకు ‘అలంకార దర్శనం’ కల్పిస్తారని ఆయన వివరించారు. కాబట్టి ఈ విషయంలో భక్తులు నిరాశకు గురి కావద్దని, విఐపి లకు కూడా ఈనెల 19 నుంచి 23 వరకు మల్లికార్జున స్వామి ‘స్పర్శ దర్శనం’ కల్పించమని చెప్పారు. అయితే ఈ నెల్ 9 నుంచి 18 వరకు విశిష్ట వేళల్లో నాలుగు విడతల్లో భక్తులకు ‘స్పర్శ దర్శనం’ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అదికూడా ఒక్కొక విడతలో కేవలం 1500 భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. దీని టికెట్ ధర కేవలం రూ. 500 అని ప్రకటించారు.

Read More