Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Duriki Mohan Rao
న్యూ ఢిల్లీ లిక్కరం స్కాం లో ఈ రోజు ఈడి విచారణకు వెళ్ళిన కవితను చులకన చేస్తూ బండి సంజయ్ మునుపెన్నడూ లేని విధంగా డబుల్ మీనింగ్ లో వ్యంగ్య అస్త్రాలు సందిచారు. ఆయన విలేకరుల సమావేశాలో మాట్లాడుతూ ”కవిత చేసిన లిక్కర్ స్కాం కు ఈడి అధికారులు తిట్టక ‘ముద్దు పెట్టుకుంటారా?’ అని డబుల్ మీనింగ్ లో మాట్లాడారు. తిట్టక ‘ముద్దు పెట్టుకుంటారా?’ అని మాములుగా వాడే వాక్యమే కావచ్చు. కానీ ఇక్కడ సందర్భం వేరు. ఓ మహిళ విషయంలో, అందులోను ఆమెను విచారించే ఈడి అధికారులల్లో అందరు మగవాళ్ళే ఉన్నారు. గదిలోకి తీసుకెళ్ళి విచారిస్తుండగా ఇలాంటి పదజాలంవాడడం, బిజెఆర్ నాయకులను ఆగ్రహం తెప్పించింది. అందుకే బిజెఆర్ నాయకులు బండి సంజయ్ మీద నిప్పులు చెరుగుతున్నారు.
బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ నటించిన సినిమాలు ఆ మధ్య సరిగ్గా ఆడలేదు. కెరియర్ పోతోంది అనుకుని భయపడ్డాడు. అందుకే సల్మాన్ ఖాన్ లాగా అమ్మాయిల మనసు దోచుకోవాలని అనుకుని పూర్తిగా నగ్నంగా మోడలింగ్ చేశాడు. అతను విడుదల చేస్నిన ఆ నగ్న ఫోటోలు దేశవ్యాప్తంగా వైరల్ గా మారాయి. అతను ఆబాసు పాలు అయ్యాడు. అటు ఆడవాళ్ళు, ఇటు మగాళ్ళు తిట్టేసరికి సిగ్గుతో ‘సారి’ చెప్పాడు. ఇకపై అలాంటి మోడలింగ్ చేయను అని లెంపలు వేసుకున్నాడు. కానీ ఆ తర్వాత అతను నటించిన’ బ్రహ్మాస్త్ర’ సినిమాలో హ్యాండ్సమ్ లవర్ బాయ్ గా కనిపించి ఆకట్టుకున్న రణబీర్ కు గొప్ప ఉరట కలిగించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. కానీ అతను ఎదురు చూస్తున్న రూ. 500 కోట్ల క్లబ్ లో ఇంకా చేరలేదు. అందుకే మరోసారి న్యూడ్ మోడలింగ్ చేసి తన తదుపరి సినిమాను కూడా ఇలాగే…
‘గే’లు అంటే ఇద్దరు మగాళ్ళ మధ్య ఉండే స్వలింగ సంపర్కం. లెస్బియన్ లు అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఉండే స్వలింగ సంపర్కం. ఇవి మన దేశంలోనే కాదు, చాలా దేశాలల్లో చట్టవిరుద్ధం. ప్రకృతి విరుద్దం కూడా. ఇది మనుషులలో ఎయిడ్స్ రావడానికి మూలం. సృష్టిలో ఒక్క మనిషి తప్పా ఏ ప్రాణి కూడా ఇలాంటి ప్రకృతి విరుద్దమైన చర్యలకు పాల్పడవు. యూరప్ ఖండంలో మొదలయిన ఈ విషసంసృతి ఇప్పుడు మన దేశానికి కూడా వైరస్ లా సోకింది. వెస్ట్ బెంగాల్ లోని అలీపూర్ద్వార్ జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన ఒక అమ్మయి, కుచ్బీహార్ జిల్లాలోని తుఫాన్ గంజ్ కు చెందిన మరో అమ్మయి ఒకే కాలేజీ లో చదవే వాళ్లు. ఇద్దరూ పుట్ బాల్ క్రీడాకారిణులు. ఇద్దరు కలసి ఆడడంవల్ల మంచి స్నేహితురాళ్ళుగా మారారు. అది కాస్త ప్రేమగా ముదిరి పాకానపడింది. ఇద్దరు లెస్బియన్ లు గా మారారు. కలిసి…
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడి నుంచి సమన్లు అందుకున్న ఎం ఎల్ సి కవిత ఈ రోజు 11 గంటలకు ఈడి కార్యాలయంలో హాజరయ్యారు. ఆమెను అనేక ప్రశాలు అడిగారు. ఆ ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు రాలేదని తెల్సిసింది. అందుకే ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెకు గొప్ప ట్విస్ట్ ఇచ్చారు. ఆమెతోపాటు 9 మంది నిందుతులను కలిపి ఒకేసారి గ్రూప్ గా మరోసారి ప్రశ్నించనున్నట్లు చెప్పి ఊహించని షాకిచ్చారు. కవితతోపాటు ఆమె మాజీ సి ఏ బుచ్చిబాబు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్య మంత్రి మనీష్ సిసోడియా, సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, అరుణ్ పిళ్లై దినేష్, అరోరా, మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్రసింగ్ లను ఒకేసారి గ్రూప్ గా విచారించనుంది. అంటే దీనివలన ఎవరు అబద్దం చెప్పినా ఇట్టే దొరికిపోతారు. అంతా వాడే చేశారు లాంటి అతితెలివి జవాబులు చెప్పినా ఇప్పుడు అడ్డంగా దొరికిపోతారు. ఒకరు మాట…
విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలం చింతల ఆగ్రహారానికి చెందిన మాజీ సర్పంచ్ పొలమరశెట్టి వెంకట కృష్ణ కుమారుడు పెద్దినాయుడు. వాళ్ళ కుటుంబంలో అందరు బాలకృష్ణకు వీర అభిమానులు. పెద్దినాయుడు రెండేళ్ళ కిందట గౌతమి అనే అమ్మాయిని ప్రేమించాడు. అతని కోరిక ఒక్కటే. బాలకృష్ణ దీవెనలతో తన పెళ్లి జరగాలని. అందుకు ఆమె కూడా ఒప్పుకుంది. అందుకే అతను బాలకృష్ణను కలిసి తన పెళ్ళికి రావాలని కోరాడు. బాలకృష్ణ చెప్పిన రోజునే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు పెద్దినాయుడు. ఇలాంటి వీరాభిమానులను ఎందరినో చూసిన అయన ‘మంచి ముహూర్తం చూసి పెళ్ళికి పిలువు’ అని మాటవరుసకు అన్నారు. పెద్దినాయుడు మంచి ముహూర్తం చూసి, ఆ పెళ్లి పత్రిక మీద బాలకృష్ణ, ఎన్ టి రామారావు బొమ్మలు ముద్రించాడు. ఆ పెళ్ళి పత్రికను బాలకృష్ణ కు ఇచ్చి పెళ్ళికి రమ్మని వేడుకున్నాడు. బాలకృష్ణ రాకపోతే ఆ పెళ్లి జరగదని చెప్పాడు. అందరికి చెప్పినట్లే తప్పక వస్తాను…
ప్రముఖ క్యారెక్టర్ నటుడు నరేష్, మాజీ హీరోయిన్ ‘పవిత్ర’ ను నాలుగో పెళ్లి చేసుకొని వాళ్ళ మధ్య ఉన్న అక్రమ సంభందానికి ‘పవిత్రంగా’ ముగింపు పలికారు. బాగానే ఉండి. మొన్నటివరకు మూడో భార్య రమ్య తిరుగుబాటుతో అతని తల బొప్పిపెట్టింది. మునుపటి ఇద్దరు భార్యల్లా ఆమె తలవంచుకోలేదు. ఆమె గొడవ పడేందుకు కారణం కూడా అతను పవిత్ర లో అక్రమ సంబడం పెట్టుకోవడమే. అప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసుకుని, ఆ ఇద్దరు భార్యలను నట్టేట ముంచాడు. కాబట్టి నరేష్ పక్కా ‘స్త్రీ’ లోలుడు అని మూడో భార్య రమ్యకు బాగా తెలుసు. తన భర్త మరో స్త్రీ తో కులికితే ఏ ఇల్లాలు కూడా ఊరుకోదు. చెప్పుతో కొట్టి నలుగురితో ముఖాన ఉమ్మిస్తుంది. పాపం! రమ్య చేసింది కూడా అదే. అందులో ఆమె తప్పులేదు. అది ఓ ఇల్లాలు బాధ్యత. అసలు తప్పును మొదలు పెట్టింది నరేష్. దానిని రమ్య బయట…
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడి నుంచి సమన్లు అందుకున్న ఎం ఎల్ సి కవిత ఈ రోజు అరెస్ట్ కావొచ్చు అనే ఉహాగానాలు ఊపందుకున్నాయి. అందుకే నిన్న రాత్రి కేటిఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి హుటాహుటినా న్యూ ఢిల్లీ కి పరుగెత్తారు. నిజానికి వాళ్ళకు అటు ప్రధాని అపాయింట్మెంట్ లేదు, అమిత్ షా అప్పాయింట్మెంట్ కూడా లేదు. అయినా వాళ్ళ ఇంటి ముందు పడిగాపులు కాయలని ఇద్దరు ఢిల్లీ కి వెళ్లి బయలుదేరారు. ఎందుకంటే, ఈరోజు ఈడి విచారణలో కవిత నుంచి సంతృప్తికరమైన జవాబులు రాకపోతే వెంటనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దంగా ఉంది. మొన్న అరెస్ట్ అయ్యిన పిళ్ళై ద్వారా ఇప్పటివరకు లేని కొత్త ఆధారాలు ఈడికి లభించాయి. మునుపులేని ఉత్సాహం ఇప్పుడు ఈడిలో, బిజెపిలో వచ్చింది. జాతీయ పార్టీగా ఎదగాలి అనుకునే బిఆర్ఎస్ ని ఆదిలోనే అన్ని విధాలుగా చావు దెబ్బ కొట్టాలనే బిజెపి పన్కునిన…
ఎయిడ్స్ కంట్రోల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం నాడు, నేడు ఎయిడ్స్ రోగులు ఆంధ్రప్రదేశ్ ఒకటో స్టానంలో ఉండగా తెలంగాణ రెండో స్టానంలో దిగ్విజయంగా తమ స్టానలను కాపాడుకుంటున్నాయి. గత 20 ఏళ్లుగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటో స్టానంలో ఉండగా, తెలంగాణ విడిపోవడం వలన రెండో స్టానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు రెడ్ లైట్ అడ్డాలు ఎక్కడా అంటే పెద్దాపురం, చిలకలూరి పేటా, మండపేట ఉండేటివి. తెలంగాణాలో పాత బస్తి లోని మదీనా బిల్డింగ్, మెహంది, కోకాటటి, పత్తర్ గట్టి అడ్డాలు. కానీ కాలక్రమేనా అవి మరుగున పడ్డాయి. మరి ఇప్పుడు ఆ అడ్డాలు ఎక్కడా? చెపితే మీరు నమ్మరు. మీరు వెళ్ళేదారిలో ఎన్నో కనిపిస్తాయి, మీ చుట్టు పక్కల ఉంటాయి. కానీ మీకు తెలియదు. కానీ ఇప్పుడు వాటికి అవే బయటపడుతున్నాయి. వాటి పేరే పబ్. అదేమిటి? ప్రేమ జంటలు వెళ్లే పబ్ లల్లో రెడ్ లైట్…
ఎన్నో వాయిదాల తర్వాత చివరికి కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేశారు కెసిఆర్. ఎన్నో పంచాగాలు తిరగేసే, ఎందరో మత పెద్దలతో చర్చించిన తర్వాత చివరికి ఏప్రిల్ 30 అంటే.. వైశాఖ మాసం… ఆదివారం శుద్ధ దశమి మఖ నక్షత్రంలో నూతన సచివాలయ్యాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి ఇప్పటికే అంబేడ్కర్ పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటివరకు ఎన్నో వివాదాలను నెత్తిన వేసుకున్న కెసిఆర్ ఈ ముహూర్తం పెట్టి మరో వివాదంలో అడ్డంగా ఇరుక్కున్నారు. అంబేడ్కర్ పుట్టిన రోజు ఏప్రిల్ 14. ఆ రోజే కొత్త సచివాలయం ప్రారంభోత్సవం ఉంటుంది అని లోగడ ఆయన అన్నారు. అయితే లోగడ పెట్టిన ముహూర్తానికి కొన్ని అవాంతరాలు వచ్చాయి. చివరికి నిర్మాణంలో మంటలు కూడా చెలరేగి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త నిర్మాణం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. అయితే అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14.…
అవార్డు అనేది వెతుక్కుంటూ రావాలి, కానీ రూ. 80 కోట్లు తగలేసి ఆస్కార్ కొనుక్కుంటే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఏం విలువ ఉంటుంది? అని ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి చేసిన వ్యాక్యలు వైరల్ గా మారాయి. కొందరిని ఆలోచింప చేస్తున్నాయి. ఈ కామెంట్ తో చాలామంది ప్రముఖులు, సినిమా అభిమానులు ఏకీభవిస్తు ట్విట్టర్ లో తమ మద్దతు ప్రకటించారు. కానీ ఇది జీర్ణంకానీ నాగబాబు దానిని ఘాటుగానే స్పందించారు. పరమ బుతుల్లోకి దిగారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా అనేక రికార్డులను సృష్టిస్తు కొన్ని అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. అయితే తాజాగా ఇందులోని ‘నాటు నాటు పాట’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైంది. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ దిని కోసం రూ. 80 కోట్లు ఖర్చు అయినట్లు రాజ మౌళి, నిర్మాత డి వి వి దానయ్య నోరు జారి తప్పు…