Author: Duriki Mohan Rao

కేసిఆర్ కలలు కన్న ‘బంగారు తెలంగాణ’ వచ్చేసిందొచ్. అయితే అది ముందుగా ‘మందు’ విషయంలో వచ్చింది. సారి. ‘పొందు’ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ముందు ఉంటుంది. ‘మందు’ విషయంలో తెలంగాణ ఎప్పుడు ముందు ఉంటుంది అని మరోసారి రుజువయ్యింది. అందుకే మన కెసిఆర్ కలను నిజం చేస్తూ ముందుగా ‘మందు’ విషయంలో ‘బంగారు తెలంగాణ’ వచ్చేసిందొచ్. ఇవి తాగుబోతుల మాటలు కావు. కావాలంటే ఈ గణాంకాలు చూడండి. ఈ త్రైమాసిక మందు అమ్మకాలల్లో రంగారెడ్డి జిల్లా ‘బంగారు మేడిల్’ తో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అంటే మధ్యం అమ్మకాలల్లో రూ. 8,436.14 కోట్ల దేశం లోనే అగ్రస్టానంలో ఉంది. సిల్వర్ మెడిల్ తో హైదరాబాద్ రెండో స్టానంలో ఉంది. అంటే రూ. 3,752.96 కోట్ల అమ్మకాలతో దేశంలోనే రెండో స్టానంలో ఉంది. మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా కాంస్య మేడిల్తో మూడో స్టానంలో ఉంది. అంటే మధ్యం అమ్మకాలల్లో రూ.…

Read More

ఆట అంటే గెలుపు ఓటములు సర్వసాధారణం. అందులో క్రికెట్ కూడా ఒకటి. క్రికెట్లో టి 20 లో గెలుపును ఎంతగా ఎంజాయ్ చేస్తారో, ఓటమిని కూడా అంతే స్టాయిలో ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. అందుకే క్రికెట్లో టి 20 కోసం ఐ పి ఎల్ అనే ఓ విభాగమే ఏర్పడింది. ఓడిపోవడం వేరు. అతి దారుణంగా ఓడిపోవడం వేరు. చావు దెబ్బతో ఒడిపొతే ఇక లేవడం దాదాపు అసాధ్యం. ఇక్కడ సన్ రైసర్స్ హైదరాబాద్ విషయంలో అదే జరిగింది. ఆదిలోనే హంసపాదు అన్నట్లు నిన్న ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన టి 20లో అతి దారుణమయిన ఓటమిని మూటగట్టుకుంది. 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంటే రన్ రేట్ అతి దారుణంగా పడిపోయింది. ఇకమీద ఏ టీం మీద మనవాళ్ళు గెలిచినా, సెమి ఫైనల్ కి వెళ్ళాలంటే ఇక రన్ రేట్ బాగా పెంచుకోవాలి. గత నాలుగు సీజన్లుగా…

Read More

తెలంగాణలో మొదలయ్యి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పర్సనల్ డేటా చోరీ’ కేసును ఈడి సుమోటోగా తీసుకుంది. అందుకే నిన్న అధికారికంగా ప్రకటించింది. కేసు దర్యాప్తు మొదలు పెట్టింది. ఇందిలో భాగంగా ఎవ్వరు ఊహించని పేర్లు వెలుగులోకి వచ్చాయి. పేరు మోసిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, టెక్ మహీంద్రా, బిగ్ బాస్కెట్, ఫోన్ పే, ఫేస్ బుక్, పాలసీ బజార్, మ్యాట్రిక్స్ లాంటి మొత్తం 11 కంపెనీలకు నోటీసులు పంపింది పంపి సంచలనం రేపింది. వీళ్ళతో పాటు అమెజాన్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇన్ స్టాగ్రామ్ లాంటి ఎనిమిది పేరు మోసిన కంపెనీలకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ మొదలుపెట్టారు. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం గోప్యతపై కంపెనీలు వివరణ ఇవ్వాలని ఈడి నోటీసుల్లో ప్రధానంగా పేర్కొంది. అయితే ప్రైవేటు సంస్టలతో పాటు, ప్రభుత్వ రంగ…

Read More

బిజెపి రాజకీయ కోణంలో కేసిఆర్ ని టార్గెట్ చేయాలనీ టి ఎస్ పి ఎస్ సి ప్రశ్నా పత్రాల లీక్ కేసులో ఈడి ని కావాలని రంగం లోకి  దింపింది అని బిఆర్ఎస్ నేతను కన్నెర్ర చేస్తున్నారు. ఉరుములు లేని పిడులా నిన్న ఒక్కసారిగా ఈడి ఈ కేసుని సుమోటోగా తీసుకుని అందరికి ట్విస్ట్ ఇచ్చింది. నిజానికి ఇది కొత్త ట్విస్ట్ కాదు. న్యూ ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితను ఇరికించి కావలసినంత రాజకీయ లబ్దిని బిజెపి పొందింది. అదే ఫక్కీలో ఇప్పుడు కేటిఆర్ ని కూడా ఈడి కార్యాలయం చుట్టూ తిప్పి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోంది అని బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్త్సున్నారు. ఎవరు తప్పు చేశారు అన్నది తరువాతి విషయం. ముందు బురద చల్లితే ఆటోమేటిక్ సబ్బు కొని దానిని ఉతికేసు కుంటారు అన్నది రాజకీయం ఫిలాసఫీ. దీనితో ముందుగా రాజకీయ లబ్ది లభిస్తుంది.…

Read More

అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులకు కళ్ళు తేవాలని ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి  పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటివరకు కనుగున్న వివిధ బయోనిక్ సొల్యూషన్‌లు ఇంకా పెద్ద ఎత్తున అంధులకు సహాయం చేయలేకపోయాయి. అంధులు మళ్లీ చూడగలిగేలా వ్యవస్థను రూపొందించామని మోనాష్ యూనివర్సిటీ బృందం ప్రకటించి ప్రపంచాన్ని నివ్వేర పరిచింది. ఇది ప్రపంచంలోనే మొదటి బయోనిక్ కన్ను. అంటే సింపుల్ గా మనకు తెలిసిన భాషలో చెప్పలేంటే డిజిటల్ కన్ను. ‘జెన్నారిస్ బయోనిక్ విజన్ సిస్టమ్’గా పిలువబడే ఈ ‘బయోనిక్ కన్ను’ దాదాపు పదేళ్లుగా అభివృద్ధిలో ఉంది. ఇది రెటీనా నుండి మెదడు యొక్క దృష్టి కేంద్రానికి సంకేతాలను ప్రసారం చేయడానికి, దెబ్బ  తిన్న ఆప్టిక్ నరాలను దాటవేయడం ద్వారా పనిచేస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు. కన్ను సైజులో ఉండే ఈ కెమెరాను, వైర్‌లెస్ ట్రాన్స్‌మిటర్‌ను అంధుల కంటి పుర్రెలో ఇన్‌స్టాల్ చేస్తారు.  కస్టమ్-డిజైన్ హెడ్‌గేర్‌ను వీళ్ళు విధిగా ధరించాలి. పైన పేర్కొన్న…

Read More

ప్రపంచంలోనే తొలిసారి మన దేశంలో ‘వృక్ష శిలీంధ్రం’ (Mycorrhiza) వైరస్ చావు నిన్న వెలుగు చూసింది. దీనిని ఇంగ్లిష్ లో ‘కొండ్రోస్టీరియం పోర్పోరియమ్’ వైరస్ అంటారు. ఇది ఓ శిలీంధ్రం. ఇది చాలా అరుదయ్యిన చెట్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఓ రకం బ్యాక్టిరియా వైరస్. ఇది ఆ చెట్ల పెరుగుదలకు సహాయపడుతుంది. కానీ ఇది ఆ చెట్టును కాపాడేందుకు పుడుతుంది. అంటే ఇతర ప్రాణులు ఆ చెట్టుకు హాని చేయకుండా వైరస్ నిరంతరం విడుదల అవుతుంది. అందుకే ఆ చెట్టు మీద వాలిన పక్షులు వెంటనే చనిపోతాయి. ఆ చట్టు కింద నివసించే క్రిమి కీటకాలు, జంతువులూ, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన మనుషులు ఈ వైరస్ సోకి వెంటనే చస్తారు. ఆ శవంలో ఉన్న ఆ వైరస్ అస్సలు చావదు. అది ఆ శవవం నుంచి కరోనా లాగా వ్యాపించి చుట్టు పక్కల ప్రాణులను కూడా  చంపుతుంది అని…

Read More

తెలుగు హీరోలల్లో మెగాస్టార్ చిరంజీవికి ఎంత గొప్ప పేరు ఉన్నదో, తమిళనాట రజనికాంత్ కి ఎంత పేరుందో, హిందీ సినిమాలల్లో అమితాబ్ బచ్చన్ కి ఎంత గొప్ప పేరు ఉన్నదో ఇండియన్ పోలిస్ డిపార్టుమెంటు లో ఐపిఎస్ ఆఫీసర్ వి సి సజ్జనార్ కు అంతే గొప్ప  పేరు ఉన్నది. మరి అలాంటి స్టార్ హీరోలను సూపర్ స్టార్ ఆఫీసర్ సజ్జనార్ హెచ్చరికలు జారి చేస్తే ఎలా ఉంటుంది? లోగడ నలుగు దుర్మార్గులు ‘దిశ’ ను రేప్ చేసి సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు దేశాన్ని అల్లకల్లోలం చేసిన విషయం కూడా తెలిసిందే. ఆ నలుగురు రేపిస్తులను, ఆమెను రేప్ చేసి, సజీవ దహనం చేసిన చోటే సజ్జనార్ కాల్చి చంపారనే ఆరోపణ ఉన్నది. ఆ దీనురాలి ఆత్మకు శాంతి చేకూర్చారు అనే నిందలు ఇతని మీద ఉన్నాయి. యావత్తు భారతావని మహిళలు సజ్జనార్ ఫొటోకు పాలతో…

Read More

టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఉన్నత అధికారి, అడిషనల్ కమిషనర్ అఫ్ పోలీస్ ఏ ఆర్  శ్రీనివాస్ దూకుడు పెంచారు. ‘రాబందువులు, గద్దలను వదిలి కాకుల వెంట పడ్డారు ఈ ఖాకి అధికారి’ అని నిన్నటివరకు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు అందరికి సరైన జవాబు చెపుతూ ఆయన ఉక్కుపాదంతో ఇక గద్దల వెంట ఇప్పుడు పడ్డారు. మొదటివరకు తోలి దశలో చిన్న చిన్న ఉద్యోగులను అరెస్ట్ చేసిన అయన ఇప్పుడు రెండో దశ దర్యాప్తు  మొదలు పెట్టారు. అందుకే టీఎస్ పీఎస్సీ బోర్డుకు కూడా నోటీసులు పంపి  అందరికి షాక్ ఇచ్చారు అని తెలిసింది. టీఎస్ పీఎస్సీ బోర్డ్ ఛైర్మన్ జనార్ధనరెడ్డితో పాటు మరో ఏడుగురు సభ్యులకు నోటీసులు పంపినట్లు తెల్సింది. వీళ్ళ జోలికి వెళ్ళకూడదు అని రాజకీయ ఒత్తిళ్ళు ఆయనకు ఇన్నప్పటికీ, వాటిని లెక్క చేయకుడా తన విధి నిర్వహణలో చెలరేగిపోతున్నారు. ‘కర్తవ్యం’…

Read More

తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ ఢిల్లీ లిక్కర్ స్కాం లో రూ. 75 కోట్ల ముడుపులు బిఆర్ఎస్ పార్టీ కి హైదరాబాద్ లో ఇచ్చానని శుక్రవారం రాత్రి ఆరోపించారు. కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.  ఇది దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. మోడీ వార్తలు కూడా పక్కన పెట్టి ఈ వర్హను అంతర్జాతీయ మీడియా మరోసారి హైలెట్ చేసింది. మూలిగే నక్క మీది కుక్క పడ్డట్లు మారింది ఎమ్మేలి కవిత పరిస్టింటి. ఈ దెబ్బతో ఈడి, సిఐడి లు మరోసారి కవితను ఈ కోణంలో కూడా విచారించే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. డిల్లీ లిక్కర్ స్కాం లో రూ. 100 కోట్లు, లేదా అంతకుమించిన  అవినీతి జరిగింది అన్నది వాస్తవం. దాంట్లో ‘ఆమ్ ఆద్మీ’ పార్టీతో పాటు బిఆర్ఎస్ పార్టీ హస్తం కూడా ఉన్నది అనే ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి. అయితే ఇందులో ‘సాక్షులుగా’, ‘అనుమానితులుగా’ ఉన్న వాళ్లు…

Read More

అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యం దేవాలయం. అందులో కూర్చునే కొన్ని గంటలు ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ప్రజా ప్రతినిధులు చర్చించాలి. కానీ ఒకవైపు బడ్జెట్ సమావేశాలు వేడి వేడిగా జరుగుతుంటే తనకేమి పట్టనట్లు ఓ ఎమ్మెల్లే తన సెల్ ఫోన్ లో బ్లూ ఫిల్మ్ చూస్తూ వేడెక్కి పోతున్నాడు. వెనక సీట్ లో కూర్చున్న ప్రతిపక్ష ఎమ్మెల్లే దీనిని తన మొబైల్ లో షూట్ చేసి మీడియాలో పెట్టాడు. ఇప్పుడు అది వైరల్ గా మారి  బిజెపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఆ ఎమ్మెల్లే, దేశ భక్తుడిని చెప్పుకు తిరిగే ఆ ఎమ్మెల్లే  ఎవ్వరో కాదు, సాక్షాత్తు బిజెపి పార్టీకి చేయిందిన హిందూవాది. త్రిపుర లోని బాగ్ బస్సా నియోగకవర్గం బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్లే జాదెవ్‌ లాల్‌. ‘హిందు మతధర్మాలు’ అని నినాదాలు ఎత్తుకున్న బిజెపి నేడు తన ఎమ్మెల్లే బూతు చేష్టను ఎలా సమర్థిస్తుందో చూడాలిమరి. లోగడ కర్ణటకలో…

Read More