Browsing: farmers

పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీపై సర్కార్ జాప్యం, ధరణి పోర్టల్ లో అవకతవకలను నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో…

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతాంగానికి కేంద్రం ఆర్ధిక సాయం అందజేస్తోంది. అక్టోబర్ 17న 12వ విడత నిధులను రైతుల ఖాతాలో జమా చేసింది.…

తెలంగాణ రైతులు సర్కార్ ఇచ్చే పంట పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి పంట సాగు చేసి నెల రోజులు అవుతున్నా, రైతు బంధు నిధులు ఇంకా…

కాంగ్రెస్ వైపు ఆశగా అన్నదాతలు..! రైతులను రాజులను చేస్తామని అధికారంలోకి వచ్చింది తడవు ఇప్పటివరకు అదే డైలాగ్ తో అన్నదాతలను నమ్మబలుకుతు వస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్…

రైతులు సాగు పనులకి సిద్ధమవుతున్న వేళ.. భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. ఈ సారి వర్షాకాలంలో కూడా దేశవ్యాప్తంగా మంచి వానలు పడతాయని, సాధారణ వర్షపాతానికి…

లక్షలోపు రుణమాఫీ కోసం.. 34లక్షల మంది రైతన్నల ఎదురుచూపులు. • ఆగమ్యగోచరంగా అన్నదాతల పరిస్థితి• బడ్జెట్ రూ. కోట్లు కేటాయిస్తున్నా.. విడుదలలో తీవ్ర జాప్యం• రుణాలు చెల్లించాలని…

రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను… తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే…