Browsing: News

మహేశ్వరం రాజకీయం సెగలు కక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ముగ్గురు పోటీపడుతుండటంతో రాజకీయం యమ రంజుగా మారింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తీగల…

తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 25నుంచి జూన్ 11వరకు వేసవి సెలవులు ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను…

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను బీజేపీ పూర్తిగా దూరం పెట్టాలనుకుంటుంది. ఆయనతో ఎగలేకపోతున్నామని నిర్ధారణకు వచ్చినట్లుంది. అందుకే ఆయనపై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఇంకా ఎత్తివేయడం…

భారత ప్రజాస్వామ్య విలువలు పతనం అంచుకు చేరుతున్నాయి. గత నెలలుగా జరుగుతోన్న పరిణామాలను గమనిస్తే ఈ విషయం సులభంగానే అర్థం అవుతోంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని వాగ్దానం…

అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యం దేవాలయం. అందులో కూర్చునే కొన్ని గంటలు ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ప్రజా ప్రతినిధులు చర్చించాలి. కానీ ఒకవైపు బడ్జెట్ సమావేశాలు…

శ్రీరామనవమి వేడుకలలో భాగంగా సీతారాములు కళ్యాణం వైభోగంగా, కన్నుల పండుగగా జరుగుతోంది. భక్తులు ఆదమరిచి కళ్యాణ మంత్రాలు వింటూ పులకిస్తున్నారు. ఒక్కసారిగా ఆహాకారాలు. మంటలు చెలరేగాయి. ఏం…

శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా ఇది. అంటే శ్రీరామ నవమికంటే సరదా గొప్ప పండగ అని మా ఉద్దేశం కాదు. శ్రీరామ నవమి…

తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ కేసీఆర్ దూకుడు పెంచుతున్నారు. ఎవరి పనితీరు ఎలా ఉంది..? ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు.? అనే దానిపై…

దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ జట్లన్నీ సమరానికి సిద్దమయ్యాయి. ఈ నెల 31న తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్…

తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకురాలు ఇందిరా శోభన్ టీడీపీలో చేరనున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని…టీడీపీలో చేరేందుకు ఆమె అంగీకరిస్తే…