Browsing: News

నిన్న హనుమకొండ కోర్టులో మధ్యాహాన్నం రెండు గంటలనుంచి రాత్రి వరకు జరిగిన వాదోపవాదాల తరువాత బండి సంజయ్ ని జడ్జి విడుదల చేశారు. బండి సంజయ్ బయటికి…

ప్రధాని మోడీ శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12గంటల మధ్యలో సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును మోడీ ప్రారంభించనున్నారు. ఇది అధికారిక…

చిలకలూరి పేట దేనికి ప్రసిద్దో అందరికి తెలుసు. ఒకప్పుడు అది దేశంలోనే శృంగార రాజధాని ఎంతగా పేరు సంపాదించిందో కూడా తెలుగు ప్రజలకు తెలుసు. చిలకలూరి పేటతో…

తెలుగు మీడియాకు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందరూ చెప్పేపేరు రవి ప్రకాష్. టీవీ9 అనే శాటిలైట్ ఛానెల్ ను అతి…

మాన దేశ ప్రధానికి పరిపాలన చేతకావడం లేదు. ప్రతీది ప్రైవేటు పరంచేసి, తప్పు ఒప్పులను ప్రైవేటు వాళ్ళ మీద వేసి, కేవలం కర్ర పెత్తనం చేయాలని చూస్తున్నారు.…

చిలకలూరిపేటలో వైసీపీ నిర్వహించిన సభలో సీఎం జగన్ ముందే బరస్ట్ అయ్యారు ఎంపీ లావు కృష్ణదేవరాయులు. తనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని…అధికారిక కార్యక్రమాలకు కూడా వైసీపీ నేతలు…

పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ కేసులో బండి సంజయ్ ని నిందితుడిగా నమ్మిన హనుమకొండలోని మొదటి సెషన్స్ కోర్ట్ జడ్జి రాపోలు అనిత నిన్న అతనికి…

రూల్స్ అంటే ఎవరికైనా ఒకే విధంగా ఉంటాయి. అంతటి వారైనా పాటించాల్సిందే. ప్రధాని అయినా , ముఖ్యమంత్రి అయినా, వార్డు మెంబర్ అయినా రూల్స్ ను తప్పనిసరిగా…

ఇండియాలో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరోసారి కరోనా విలయం తప్పదా అనే అనుమానాలు కల్గుతున్నాయి. కాగ తెలంగాణలో కూడా…