Browsing: News

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తెలంగాణ నేతల్లో అత్యంత సన్నిహితుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అందుకే పొంగులేటి ‘రాఘవ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ’ కి ఏపీలో వేల…

ఏపీలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానందస్వామిపై కేసు నమోదైంది. బాలికపై పూర్ణానందస్వామి లైంగిక వేధింపులు నిజమేనని రిమాండ్…

బీఆర్ఎస్ – బీజేపీల మధ్య ఉద్రిక్త వాతావరణం సడలిపోవడంతో రెండు పార్టీలకు ఆదరణ క్రమంగా తగ్గిపోతోంది. ముఖ్యంగా బీజేపీ రెండేళ్ళుగా సంపాదించిన హైప్ కొట్టుకుపోతోంది. లిక్కర్ స్కామ్…

హిందూపురంలో పోటీకి వైసీపీ కొత్త నేతను తయారుచేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీకి ఎవరికీ తెలియని నేతను తెరపైకి తీసుకొచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు,…

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ కాబోతున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్తున్న కేటీఆర్.. అమిత్ షాతో సమావేశం…

కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునేలా రేవంత్ ఓవైపు పావులు కదుపుతుంటే…మరోవైపు కాంగ్రెస్ లోని కీలక నేతలను కారెక్కించేందుకు కేసీఆర్ వ్యూహాలు సిద్దం చేశారు.…

ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు అసంతృప్తితో ఉన్నారని మరోమారు ఋజువైంది. నేతలంతా ఐక్యంగానే ఉన్నామని మీడియాకు చెబుతున్నా లోలోపల మాత్రం పార్టీ వ్యవహారాలపై అసహనంగా…

గతేడాది కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీలో సాధారణ నేతగానే ఉండిపోయారు. పార్టీలో ఆయన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్…

మూడు, నాలుగు రోజుల్లో ఏ పార్టీలో చేరుతామనే విషయంలో క్లారిటీ ఇస్తామన్నారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ నేతలతో కలిసి టి.పీసీసీ అద్యక్షుడు…

వైసీపీ ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గడప, గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమంపై చర్చించిన జగన్…ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశాంత్ కిషోర్…