Browsing: News

నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి ప్రాజెక్టుల పేరుతో అరాచకాలు చేస్తున్న ప్రభుత్వంరైతులపై లాఠీఛార్జీ, సంకెళ్లు వేయడంపై నీలదీతకేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ, తీవ్రంగా మండిపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు,…

టీడీపీ వ‌ద్ద‌నుకుంటున్న‌ ఆ ఎంపీని వైసీపీ చేర్చుకుంటుందా? బెజవాడ రాజకీయం కాకరేపుతోంది. ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. టీడీపీతో కొంత కాలంగా…

రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో…

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయమే ఉండటంతో… అధికార, విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా గెలుపు…

-రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ-సవరించిన రేట్లు ప్రకటన భారత రిజర్వ్ భ్యాంక్-ఆర్‌బీఐ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు…

FRBM చట్టం.. అంటే – ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ కోసం తీసుకొచ్చిన చట్టం. ఇప్పుడీ చట్టాన్నే అడ్డుపెట్టుకొని కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాలతో ఆటలు ఆడుతోంది. పరిమితికి…

భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ పై బెంగళూరులో ఇంక్ దాడి జరిగింది. బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.…

ఆధునిక భారత నిర్మాత, దేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన దూరదృష్టి కలిగిన నాయకుడు, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ. టెలీకమ్యూనికేషన్స్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన…

-చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలు-పిటిషన్లపై విచారణ జరపొద్దని రెండు రోజుల క్రితం వాదన-బ్రిటిష్ కాలం నాటి చట్టంపై మోదీ సర్కార్ యూటర్న్ మార్పులు…