Browsing: News

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు వెళ్ళే ముందు అవినాష్ రెడ్డి ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మతో సమావేశమయ్యారు. లోటస్ పాండ్ లోని షర్మిల…

ఇటీవలి వరుస పరిణామాలు టీడీపీని కుంగదీస్తున్నాయి. పార్టీకి ఊపు తీసుకొచ్చేందుకు వరుస కార్యక్రమాలు చేపడుతున్న దశలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర…

ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ దేశ సమైక్యతే  లక్ష్యంగా గత 133 రోజుల క్రితం కన్యాకుమారిలో “భారత్ జోడో యాత్ర” రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ  భారత్…

తెలంగాణ గవర్నర్ తమిళి సై, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతోంది. బీఆర్ఎస్ సర్కార్ పై వెనక్కి తగ్గేదేలే అని గవర్నర్ అనుకుంటున్నారు. అందుకే…

గౌతమ్ అదానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. ప్రజా ధనాన్ని రుణాలుగా తీసుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారని హిండెన్‌బర్గ్ స్పష్టంగా వెల్లడించింది. అదానీ కంపెనీ షేర్లన్నీ నీటిబుడగలేనని……

భారతదేశంలో కులమున్నది నిజం. అది అందరి నరనరాల్లోకి వ్యాప్తి చెందింది. దాన్ని ప్రారద్రోలడం అంత సులువేం కాదు. దీన్ని సెలైన్ లా ఎక్కించారు. ఇందుకు సినిమాలు మినహాయింపేమీ…

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ – కశ్మీర్ లో తాత్కాలికంగా నిలిచిపోయింది. భద్రత లోపాల వలన జన సమూహాలను నియంత్రించడంలో…

గౌతమ్ అదానీ కంపెనీలన్నీ పేక మేడలని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అదానీ సంస్థలు ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించాయి. హిండెన్ బర్గ్…

వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త మొహానికి అవకాశం ఇస్తారా..? సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సైడ్ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారా..? ఇటీవల…

తెలంగాణ ప్రజలను కేసీఆర్ నమ్మించి గొంతు కొసిండని విమర్శించారు నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అద్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ…