Browsing: News

అవును. అసెంబ్లీలోకి ఆలీ, బ్రహ్మానందం, రఘు బాబు, సునీల్, కోవై సరళ లాంటి 26 మంది తెలుగు కమెడియన్లు ఒక్కసారిగా జొరబడ్డారు. వాళ్లకు అసెంబ్లీలో ఎం పని?…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పార్టీ పెట్టేశారు. అభ్యుదయ పార్టీ అద్యక్షుడు అయ్యారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళెందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సభలు…

ఏడిస్తే కానీ అమ్మ పాలు ఇవ్వదు – తిడితే కానీ ప్రభుత్వం పరిపాలించేలా లేదు. ఫిబ్రవరి 14 ను ‘ఆవును కౌగిలించుకునే దినంగా’ పాటించాలని కేంద్ర సర్కార్…

కేసీఆర్ జన్మదినం ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఓ పండగలా చేయాలనుకున్నారు. సచివాలయం ప్రారంభం రోజున గ్రామ, గ్రామాన సంబురాలు జరగాలని ఆదేశించారు.…

మా పులి మాంసం తినదు, పులిహోర తిని పెరుగుతోంది అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పచ్చి అబద్దాలు చెపుతుంటే కెసిఆర్ చిరు నవ్వులు చిందించారు. బి జె…

పేదలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ను డైనమేట్లు పెట్టి పేల్చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించగానే.. అలాంటి ప్రకటనలు చేయడానికి ఆయనెవరు.? చేస్తేగీస్తే తానే చేయలనుకున్నారో ఏమో…

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టుల పర్వం కంటిన్యూ అవుతోంది. దేశంలోని అనేకమంది ప్రముఖులకు ఈ లిక్కర్ కుంభకోణంతో సంబందం ఉన్నట్టు గుర్తించిన ఈడీ… ఇప్పటికే దేశ వ్యాప్తంగా…

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి “యాత్ర”తో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. పోడు భూములకు పట్టాలిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హుటా హుటినా ప్రకటించారు. ములుగు నుంచి యాత్ర…

పోడు భూముల సమస్యపై కేసీఆర్ మళ్ళీ మొదటికొచ్చారు. పోడు పట్టాలు ఇస్తామని అంటూనే అఖిలపక్ష సమావేశం ప్రస్తావన తీసుకొచ్చారు. నిజంగా..కేసీఆర్ కు పోడు భూములను అర్హులైన వారికీ…

గద్దకు దాన వేయకు పుణ్యమే. కానీ కాకులను చంపి వేయడం పాపం. దుమ్ము దూలి తగ్గించాలంటే నగరంలోని రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రాథనా మందిరాలు కూల్చే చట్టాన్ని…