Site icon Polytricks.in

ప్రపంచంలోనే తొలిసారి మన దేశంలో వెలుగు చూసిన కొత్త వైరస్ ఏంటో తెలుసా?

ప్రపంచంలోనే తొలిసారి మన దేశంలో ‘వృక్ష శిలీంధ్రం’ (Mycorrhiza) వైరస్ చావు నిన్న వెలుగు చూసింది. దీనిని ఇంగ్లిష్ లో ‘కొండ్రోస్టీరియం పోర్పోరియమ్’ వైరస్ అంటారు. ఇది ఓ శిలీంధ్రం. ఇది చాలా అరుదయ్యిన చెట్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఓ రకం బ్యాక్టిరియా వైరస్. ఇది ఆ చెట్ల పెరుగుదలకు సహాయపడుతుంది. కానీ ఇది ఆ చెట్టును కాపాడేందుకు పుడుతుంది.

అంటే ఇతర ప్రాణులు ఆ చెట్టుకు హాని చేయకుండా వైరస్ నిరంతరం విడుదల అవుతుంది. అందుకే ఆ చెట్టు మీద వాలిన పక్షులు వెంటనే చనిపోతాయి. ఆ చట్టు కింద నివసించే క్రిమి కీటకాలు, జంతువులూ, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన మనుషులు ఈ వైరస్ సోకి వెంటనే చస్తారు. ఆ శవంలో ఉన్న ఆ వైరస్ అస్సలు చావదు. అది ఆ శవవం నుంచి కరోనా లాగా వ్యాపించి చుట్టు పక్కల ప్రాణులను కూడా  చంపుతుంది అని వృక్ష శాస్త్ర వేత్తలు చెపుతున్నారు.

మనం పురాణాలలో ‘పారిజత పుష్పం’ గురించి చదువుకున్నాము. అది చాలా ఆడుదు అని విన్నాము. దానిని జీవితంలో ఒక్కరైనా తలలో తురుముకోవాలని ఆడవాళ్ళు ఉవ్విళ్ళు ఊరుతారు. కానీ ఆ పుష్పాన్ని తాకినా వాళ్ళు ఒక్కరు కూడా బతకలేదు అనే నానుడి కూడా ఉంది. ఆ చెట్టు ను తాకినవారికి ఆయువు ముడుతుంది అనే శాపం ఉందని అంటారు. బహుశ దానిని కూడా ఇలాంటి వైరస్ ఉన్నదేమో?

ప్రపంచంలోనే మొదటిసారి ‘వృక్ష శిలీంధ్రం’ (Mycorrhiza) వైరస్ సోకినా భారతీయుడి వయసు 61 ఏళ్లు. విచిత్రం ఏంటంటే అతడు శాస్త్రవేత్త. వృక్ష సంబంధిత ‘మైకాలజిస్ట్’ కావడం విచారకరం. అతనికి ఇలాంటి రోగం గురించి ముందే తెలుసు. తెలిసే, కావాలనే ఆ వ్యాది గురించి తెలుసుకోవాలని దానికి బలయ్యాడు.

వృక్ష జాతుల్లో చాలా అరుదయిన వ్యాధికి కారణమయ్యే ఓ శిలీంధ్రం తొలిసారి ఓ వ్యక్తికి సోకింది. ప్రపంచంలోనే తొలి కేసు భారత్లోనే నమోదు కావడం గమనార్హం. దీనిని ప్రపంచం మొత్తం నిశితంగా పరిశోధిస్తోంది. ఇది గనక ఇప్పుడు వైరల్ గా మారితే మనదేశంలో అణు బాంబు పేలినట్లే. కరోనాకు పుట్టినిల్లు చైనా అయినట్లు, ఈ రోగానికి పుట్టినిల్లు ఇండియా అవుతుంది.

చెట్లలో ‘సిల్వర్ లీఫ్’ ఇలాంటి అరుదయిన వ్యాధికి కారణమవుతూ ఉంటుంది. ఇప్పుడీ శిలీంధ్రం కోల్ కతాకు చెందిన వృక్ష సంబంధిత శిలీంధ్రాలపై పని చేసే మరో పరిశోధకుడికి కూడా సోకిందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అతడికి వైద్యం చేసిన డాక్టర్లు ఈ కేసుకు సంబంధించి రూపొందించిన ఓ నివేదిక ‘మెడికల్ మైకాలజీ కేస్ రిపోర్ట్స్’ జర్నల్లో ప్రచురించారు.

లక్ష ఏళ్ల నాటి ఓ బ్యాక్టీరియాను తొలిసారి గోవాలో మన శాస్త్ర వేత్తలు లోగడ కనుగొన్నారు. ఇప్పడు ఈ వైరస్ లక్షణాలు కూడా ఆ బ్యాక్టీరియాను పోలి ఉన్నట్లు శాస్త్ర వేత్తలు అనుమానిస్తున్నారు. అదే నిజమైతే ఈ వైరస్ మనుషులకు సోకితే లక్ష ఏళ్ళు బతికి ఉండే అవకాశం ఉంది అని శాస్త్ర వేత్తలు భయపడుతున్నారు. ఇది కరోనా కంటే వెయ్యి రెట్లు వేగంగా మనుషులకు సంక్రమించే అవకాశం ఉంది.

ఈ వైరస్ రోగ లక్షణాలు కొత్తగా ఉన్నాయి. ఈ వైరస్ సోకినా వ్యక్తికీ విపరీతమైన దగ్గు వస్తుంది. ఉపిరి తిత్తుల్లో నొప్పి విపరీతంగా ఇంటుంది. గొంతు బొంగురు పోతుంది. మాట్లాడలేక పోతారు. తినడానికి ఇబ్బంది పడతారు. ఆకలి ఉండదు. ఇది కేవలం మొదలు మాత్రమే. ఆ తర్వాత శ్వాసకోశ బాధతో అది తన విశ్వరూపం చూపిస్తుంది అని డాక్టర్ లు చెప్పుతున్నారు. ఇంకా సరైన వివరాలు వాళ్ళకు కూడా తెలియవు.

Exit mobile version